జిల్లాలోని ఇచ్ఛాపురం కేంద్రంగా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఓ యువకుడిపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్)ను నిర్ధారించింది. ఇచ్ఛా పురం మునిసిపాలిటీ పరిధి పురుషో త్తపురం గ్రామం చిన్నవీధికి చెంది న బుగ్గ చిరంజీవి (23) నిరంతరాయంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Parking of vehicles on the highway జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ప్రధానంగా పలాస, సొండోడు కొట్టు, కంచిలి, బేసి, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం వద్ద దాబాలు, మెకానిక్ షెడ్లు, పంక్చర్ దుకాణాల వద్ద ఇషారాజ్యంగా భారీ వాహనాలు నిలిపేస్తున్నారు.
1,920 candidates appeared for NEET వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగానూ ఆదివారం నిర్వహించిన ‘నీట్ యూజీ -2026’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 వరకు జరిగింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. కాగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు కారణంగా ఉరుకులు.. పరుగులతో అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
International Yoga Day ప్రస్తుత జీవనశైలిలో మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగాయే దివ్యౌషధమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
Notices issued to Duvvada గతేడాది డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్కు పోలీసులు మూడోసారి నోటీసు లు జారీచేశారు.
కోట పాలెం గ్రామంలో ఆదివారం విజయనగరం ఎ పీ కలిశెట్టి అప్పల నాయుడు ప్రజాదర్బార్ నిర్వ హించి స్థానికుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు.
పొందూరులో నిర్మితమవు తున్న క్లస్టర్ను మోడల్గా తీర్చిది ద్దడమే తన లక్ష్యమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
కళింగాంధ్ర సాహిత్యంలో దళిత సాహిత్య లోటును ‘ఈర్నం’ భర్తీ చేస్తుందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు.
గత వారం రో జులుగా కరుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని వరి ఎద పొలాలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నా యి.
హిరమండలంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎస్బీ మద్యం దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.