Brahmotsavams begin tomorrow జిల్లాలోని అతి ప్రాచీన ఆలయం.. సుందర శిల్పకళా సౌందర్యంతో అలరాలుతూ.. నిత్యం వేదపండితుల గోష్ఠులతో శోభించే శ్రీవాసుదేవ పెరుమాళ్ దేవాలయం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది.
రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచార ఆర్భాటాలకు స్వస్తిపలికి... ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకే ప్రాఽధాన్యమిస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
flood canal.. occupation పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని నెమలికొండ నుంచి పురుషోత్తపురం ఎర్రచెరువు వరకూ విస్తరించిన వరద కాలువ.. ఆక్రమణకు గురవుతూనే ఉంది. గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకముందు.. భీమిలి ఎర్రదిబ్బలను తలపించేది. 6.30 ఎకరాల్లో ఎర్రకాలువ వ్యాపించి ఉండేది.
వీబీజీ రామ్జీ పథకం రద్దుచేసి, ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగించాలని సీపీఎం నాయకులు కోరారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సంగారు గుణవతి, గార గుణవతి, భాగ్యం, హేమలత, తామాడ ఇందిరమ్మ పాల్గొన్నారు.
32.4 grams of gold recovered వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ కి పాల్పడిన ముగ్గురిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆ ముగ్గురు నిందితులను తన కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.
Illegal sand mining ఇసుకాసురుల తీరుతో నాగావళి నదీ గర్భానికి కోత తప్పడం లేదు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో.. కిల్లిపాలెం పరిధిలోని నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
డిజిటల్ పాలనలో భాగంగా ప్రజ లకు ప్రభుత్వ సేవలు మరింత సులభం గా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర (వాట్సాప్ గవర్నరెన్స్) సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు.
పెద్దమార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
Land dispute .. resolved భూవివాద కేసులను రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులతో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.