జైళ్లలో శిక్ష అనుభవి స్తున్న ఖైదీల మధ్య కుల వివక్షకు తావుండరాదని జిల్లా న్యాయాధి కారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు.
శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెం దాడు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో ఉపాధ్యాయులే కీలక పాత్ర షోషించాలని విశాఖ రీజియన్ ప్రాథమిక విద్య జా యింట్ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు.
Increased chicken prices జిల్లాలో మాంసం ప్రియులకు షాక్ తగిలింది. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్.. ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది.
Tribal girl dies under suspicious circumstances పాతహిరమండలం ప్రాంతానికి చెందిన తోట జయంతి(16) అనే గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది.
Let's achieve goals జిల్లా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధానపాత్ర వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని.. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వర్చువల్గా నిర్వహించారు.
చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఉవ్వీళ్లూరుతున్న రాజకీయ ఆశావహులకు కేంద్రం శుభవార్త వినిపించింది.
ఒకప్పుడు కంచిలి కొబ్బరి పీచు పరిశ్రమకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉండేది.
పీజీఆర్ఎస్కు(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) వచ్చే ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పారదర్శకంగా పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేరిట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేసిన కేటుగాడుని టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.