• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

కూటమి సర్కారుతోనే అభివృద్ధి

కూటమి సర్కారుతోనే అభివృద్ధి

We will beautify the villages ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి సర్కారుతోనే అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సెలవులకు వెళ్లి తిరిగి వస్తూ..

సెలవులకు వెళ్లి తిరిగి వస్తూ..

Gurukul student dies in road accident కంచిలిలోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి మట్టా ప్రణీత్‌(15) ఆదివారం రోడ్డుప్రమా దంలో మృతి చెందాడు.

రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి

రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి

అరసవల్లిలోని ప్రసిద్ధ సూర్యదేవాలయంలో జనవరి 25న చేపట్ట నున్న రథసప్తమి ఉత్స వాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు ఆదేశించారు.

స్వచ్ఛత ద్వారా సమాజాభివృద్ధి

స్వచ్ఛత ద్వారా సమాజాభివృద్ధి

స్వచ్ఛత సాధించడం ద్వారా నిజమైన సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు.

కారు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

కారు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

చిలకపాలెం జంక్షన్‌కు సమీపంలో జాతీ య రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌ మృ తిచెందాడు.

వివాహమైన నాలుగు నెలలకే..

వివాహమైన నాలుగు నెలలకే..

జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ ఊర్మిళ (అను) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసు కుంది.

ముక్కోటి ఏకాదశికి పక్కా ఏర్పాట్లు చేయాలి

ముక్కోటి ఏకాదశికి పక్కా ఏర్పాట్లు చేయాలి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30న పట్టుమహాదేవి కోనేరు గట్టుపై గల వైభవ వేంకటేశ్వరస్వామి ఆల యానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేయాలని పోలీసు లకు, నిర్వాహకులకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సూచించారు.

ఉత్తమ సేవలు అందించాలి: మామిడి

ఉత్తమ సేవలు అందించాలి: మామిడి

ఉత్తమ సేవలందించి ప్ర భుత్వ రుణం తీర్చుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

ఆశ్రమ పాఠశాల పరిశీలన

ఆశ్రమ పాఠశాల పరిశీలన

బందపల్లి ఆశ్రమ బాలికల పాఠశా లను ఎస్టీ కమి షన్‌ సభ్యులు నా గ మల్లేశ్వరావు శనివారం పరిశీ లించారు.

2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయినీరు

2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయినీరు

Tap water for every home జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాయని కేంద్రపౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి