• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

 10 మంది మత్స్యకారులు సురక్షితం

10 మంది మత్స్యకారులు సురక్షితం

సముద్రంలో వేటకు వెళ్లి ఇంజిన్‌ వైఫల్యం, ప్రతికూల వాతావరణంతో చిక్కుకుపోయిన విశాఖ జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా సబ్‌ జూనియర్స్‌ బాలబాలికలను ఎంపిక చేశారరు. రాష్ట్ర టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.

 అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు

అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు

‘వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.

 విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించండి: శిరీష

విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించండి: శిరీష

పలాస నియోజకవర్గంలో విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ధమీమ్‌ అన్సారియాకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం కోరారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

హోటల్‌ కార్మికుడి ఆత్మహత్య

హోటల్‌ కార్మికుడి ఆత్మహత్య

ఒడిశా రాష్ట్రానికి చెందిన కొక్కిరి శ్రీనివాసరావు(33) అనే వ్యక్తి ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కాశీబుగ్గ సిఐ వై.రామకృష్ణ తెలిపారు.

జోసెఫ్‌ రావణ్‌పై ఫిర్యాదు

జోసెఫ్‌ రావణ్‌పై ఫిర్యాదు

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పైన, సనాతన ధర్మం, శ్రీరాముడిపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోసెఫ్‌ రావణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఆర్‌పురం పోలీస్‌ స్టేషన్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి విశ్వక్సేన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు.

తీరంలో భయం

తీరంలో భయం

Fishermen's protest విశాఖ తీరంలో వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో.. జిల్లాలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Job and employment opportunities ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఉపాధిని చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

కబళించిన కిడ్నీవ్యాధి

కబళించిన కిడ్నీవ్యాధి

Two deaths in two days ఉద్దానం ప్రాంతవాసులను కిడ్నీవ్యాధి వెంటాడుతూనే ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో తరచూ ఏదోఒక గ్రామంలో ఎవరో ఒకరు కిడ్నీవ్యాధితో మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి