టెక్కలి మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
నరసన్నపేట పట్టణంలో నాలుగేళ్ల కిందట జగనన్న వెలుగు మహిళా మార్ట్ను డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఆఫ్షోర్ రిజర్వాయర్ను నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఆఫ్షోర్ పనులు ముందుకు కదల్లేదు.
పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ వ్యక్తి గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు.
బస్సులో మరిచిపోయిన బంగారం, డబ్బుతో ఉన్న బ్యాగును తిరిగి ప్రయాణికుడికి అందజేసి ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు.
ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ కోరారు.
ఉమ్మడి జిల్లాలోని టెక్కలి, రాజాం, శ్రీకాకుళం (ఎక్సైజ్ కోర్టు) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న రెండో తరగతి ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు.
సమాజంలో వెనుక బడిన వర్గాల సాధికారతతోనే సామాజిక న్యాయం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
పీఏసీఎస్ ఉద్యోగుల న్యాయ మైన సమస్యలను పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు.
) రబీలో దుక్కిదున్నకుండా మొక్కజొన్న సాగుచేసి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాదించవచ్చని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త చిట్టిబాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని అల్లాడలో మొక్కజొన్న సాగులో ఎరువులు యాజమాన్యంతో అధికదిగుబడులు సాధనకు అవగాహన సదస్సు నిర్వహించారు.