• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

వస్తుంటారు.. వెళ్తుంటారు

వస్తుంటారు.. వెళ్తుంటారు

టెక్కలి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?

నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?

నరసన్నపేట పట్టణంలో నాలుగేళ్ల కిందట జగనన్న వెలుగు మహిళా మార్ట్‌ను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఇక ఆఫ్‌‘జోర్‌’

ఇక ఆఫ్‌‘జోర్‌’

గత వైసీపీ ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఆఫ్‌షోర్‌ పనులు ముందుకు కదల్లేదు.

 జైలులో ప్రణాళిక వేసి.. గంజాయి తరలించి

జైలులో ప్రణాళిక వేసి.. గంజాయి తరలించి

పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ వ్యక్తి గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు.

 ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

బస్సులో మరిచిపోయిన బంగారం, డబ్బుతో ఉన్న బ్యాగును తిరిగి ప్రయాణికుడికి అందజేసి ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు.

 హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోండి

హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోండి

ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కోరారు.

‘జిల్లా కోర్టు పరిధిలో మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీ’

‘జిల్లా కోర్టు పరిధిలో మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీ’

ఉమ్మడి జిల్లాలోని టెక్కలి, రాజాం, శ్రీకాకుళం (ఎక్సైజ్‌ కోర్టు) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న రెండో తరగతి ప్రత్యేక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు.

వెనుకబడిన వర్గాల సాధికారతతో సామాజిక న్యాయం

వెనుకబడిన వర్గాల సాధికారతతో సామాజిక న్యాయం

సమాజంలో వెనుక బడిన వర్గాల సాధికారతతోనే సామాజిక న్యాయం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

పీఏసీఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

పీఏసీఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

పీఏసీఎస్‌ ఉద్యోగుల న్యాయ మైన సమస్యలను పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు.

‘మొక్కజొన్నలో సస్యరక్షణతో అధిక దిగుబడి’

‘మొక్కజొన్నలో సస్యరక్షణతో అధిక దిగుబడి’

) రబీలో దుక్కిదున్నకుండా మొక్కజొన్న సాగుచేసి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాదించవచ్చని సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త చిట్టిబాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని అల్లాడలో మొక్కజొన్న సాగులో ఎరువులు యాజమాన్యంతో అధికదిగుబడులు సాధనకు అవగాహన సదస్సు నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి