• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

గ్యాస్‌ లేకుండానే.. ఆకలి‘మంట’ తీరుస్తూ..

గ్యాస్‌ లేకుండానే.. ఆకలి‘మంట’ తీరుస్తూ..

Cooking with alternative energy sources అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో ప్రపంచం ఇంధన కొరతతో సతమతమవుతోంది. వంట గ్యాస్‌ సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్‌ లభ్యంకాక చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అయితే, గ్యాస్‌పై ఆధారపడకుండా ప్రతిరోజూ 30వేల మందికి భోజనాలను వండుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌, అక్షయపాత్ర సంస్థల నిర్వాహకులు.

14 గ్రామాలకు వేడుక

14 గ్రామాలకు వేడుక

Sri Ramanavami pujas in Talathampara ఆచార, సంప్రదాయాలకు నిలయంగా.. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు కంచిలి మండలం తలతంపర గ్రామం ముస్తాబైంది. తలతంపరతోపాటు పరిసర 14 గ్రామాల సహకారంతో ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఆగిఉన్న లారీని ఢీకొని..

ఆగిఉన్న లారీని ఢీకొని..

Mother and son die in road accident ఆ తల్లీకొడుకులిద్దరూ ప్రత్యక్ష దైవం.. ఆదిత్యుడి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

సచివాలయానికి తాళం వేసి సర్పంచ్‌ నిరసన

సచివాలయానికి తాళం వేసి సర్పంచ్‌ నిరసన

మం డలంలోని టీడీవలస సర్పంచ్‌ టంకాల జగన్మోహిని గురువారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. తమకు రావాల్సిన బిల్లులు పంచాయతీ కార్యదర్శి అప్‌లోడ్‌ చేయడంలేదని సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం

రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం

ww

విద్యార్థులకు నాణ్యమైన భోజనం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం

మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం, రుచి కరమైన పదార్థాలను అందించే ఏర్పాట్లు చేయడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌బాబు నిబద్ధతకు నిదర్శమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.

 ప్రజల అభిప్రాయం మేరకే ఫ్లైఓవర్‌

ప్రజల అభిప్రాయం మేరకే ఫ్లైఓవర్‌

ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి మరోసారి గ్రామస్థుల అభిప్రాయం మేరకు ఫ్లైఓవర్‌పై నిర్ణయం తీసుకుంటామని పలాస ఆర్డీవో ఆర్‌.అప్పలరాజు భరోసా ఇచ్చారు.

 వింధ్యగిరిలో కొఠారి చండీమాత యాత్ర

వింధ్యగిరిలో కొఠారి చండీమాత యాత్ర

మండలం లోని వింధ్యగిరిలో వెలసిన కొఠారిచండీమాత యాత్ర గురువారం ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

సేవలు అందుతాయని.. పనులు మానుకుని..

సేవలు అందుతాయని.. పనులు మానుకుని..

ఈ ఫొటోలో ఉన్నది చిన్నలోగిడి రైతు సేవా కేంద్రం. సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఉదయం 11.30 గంటల సమ యంలో వచ్చిన కొంతమంది రైతులు కేంద్రం తెరవకపోవడంతో ఇలా కూర్చొని అధికారుల కోసం వేచి చూస్తున్నారు.

ప్రాణం పోసి.. ప్రాణం వదిలి..

ప్రాణం పోసి.. ప్రాణం వదిలి..

పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (24) వెదుళ్లవలస గ్రామానికి చెందిన భర్త వజ్రగడ్డి సుధీర్‌తో 2023లో ప్రేమ వివాహం చేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి