• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

ప్రజా సంక్షేమమే అజెండా

ప్రజా సంక్షేమమే అజెండా

ప్రజలు సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మెట్టూరు గ్రామానికి చెందిన మండూరి ప్ర కాశరావు(55) విద్యుత్తు షాక్‌కు గురై మృ తి చెందినట్టు హెచ్‌సీ తిరుపతిరావు తెలి పారు.

ఆదిత్యా.. నకిలీలలు చూసితివా?

ఆదిత్యా.. నకిలీలలు చూసితివా?

Duplicate passes in rathasapthami అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి సాక్షిగా గత నెల 25న నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో భక్తి ముసుగులో భారీ దోపిడీ జరిగింది. ఆదిత్యుడి దర్శనం కోసం సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలో నరకయాతన అనుభవించగా.. మరోవైపు కొంతమందికి నకిలీ పాసులతో వీఐపీ దర్శనాలు సులువుగా జరిగిపోయాయి.

గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం

గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం

గిరి జన గ్రామాల అభివృద్ధే లక్ష్య మని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలంలో రూ.5కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను శుక్రవారం చేశారు.

సం‘క్షేమమేనా’?

సం‘క్షేమమేనా’?

Hostel students problems జిల్లాలోని ప్రభుత్వ వసతిగృహాలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో వసతితోపాటు విద్యాబోధనపై ఆ ప్రభావం పడుతోంది. అలాగే తగినంత కుక్‌లు లేకపోవడం, వంట శాల ప్రాంగణాల్లో పారిశుధ్యం లోపించడం తదితర కారణాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువవుతోంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా..

భక్తుల రద్దీకి అనుగుణంగా..

Arrangements for Mahashivratri celebrations శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

మౌలిక వసతులకు బడ్జెట్‌ దోహదం

మౌలిక వసతులకు బడ్జెట్‌ దోహదం

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉం టుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకురిటి ఈశ్వరరావు పేర్కొన్నారు.

రిమ్స్‌ను అభివృద్ధి చేస్తాం

రిమ్స్‌ను అభివృద్ధి చేస్తాం

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)ను అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మికంగా పర్యటించి, రోగులకు అందజేస్తున్న సేవలు, మందులపై ఆరాతీశారు.

తీరం భద్రతపై అవగాహనే లక్ష్యం

తీరం భద్రతపై అవగాహనే లక్ష్యం

తీరప్రాంత పరిరక్షణ, భద్రతపై సీఐ ఎస్‌ఎఫ్‌ బృందం అవగాహనే లక్ష్యంగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను గుర్తించిందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. వందేమాతరం గీతం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ బృందం దేశవ్యాప్తంగా చేపట్టిన కోస్టల్‌ సైక్లోథాన్‌ యాత్ర గురువారం రాత్రి అరసవల్లికి చేరుకుంది.

నాణ్యత ప్రమాణాలు పాటించాలి: ఈఈ

నాణ్యత ప్రమాణాలు పాటించాలి: ఈఈ

రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. రామభధ్రాపురం- చిలకపాలేం ప్రధానరహదారిలో భాగంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి