• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

బకాయిలు రావు.. బాధలు తీరవు!

బకాయిలు రావు.. బాధలు తీరవు!

Unpaid cess to libraries విజ్ఞానాన్ని పంచే గ్రంఽథాయాలు నిధులు లేక అభివృద్ధికి దూరమవుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్‌ బకాయిలు విడుదల కాక కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. సిబ్బందికి జీతాలతోపాటు.. పదవీ విరమణ చెందిన వారికి సకాలంలో పెన్షన్‌లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.

బట్టుపాలెంలో ఇరువర్గాల కొట్లాట

బట్టుపాలెంలో ఇరువర్గాల కొట్లాట

బట్టుపాలెంలో వ్యవసాయ బావి సాగునీటి కోసం శుక్రవారం ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది.

పెట్రోల్‌ బంకులో కొలతల్లో కిరికిరి

పెట్రోల్‌ బంకులో కొలతల్లో కిరికిరి

పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంకులో కొలతులు తక్కువగా చేస్తున్నారని బాఽదితులు ఆందోళన వ్యక్తం చేశారు.

మూతపడుతున్న పెట్రోల్‌ బంకులు

మూతపడుతున్న పెట్రోల్‌ బంకులు

పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్‌, ఆయిల్‌ కొరత ప్రభావం గ్రామాలపై పడుతోంది.

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

Srirama navami vibes జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రామమందిరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పల్లెలు.. పట్టణాలు.. ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణ మార్మోగింది.

వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

అక్కయ్యవలస గ్రామానికి చెందిన గుట్ల అచ్చెన్న(45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం

ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి రూ.లక్షలు వసూలు చేసిన నలుగురికి పలాస మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి జైలు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పినట్టు సీఐ వై.రామకృష్ణ తెలిపారు.

వరకట్న వేధింపుల కేసులో ఐదుగురి అరెస్టు

వరకట్న వేధింపుల కేసులో ఐదుగురి అరెస్టు

పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన యండమూరి అపర్ణ మృతి కేసులో శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకా నంద ఆధ్వర్యంలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలి పారు.

కష్టాల గుది‘బండ’

కష్టాల గుది‘బండ’

Problems due to shortage of gas cylinders జిల్లాలో ఎక్కడ చూసినా.. గ్యాస్‌ కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్‌ బుకింగ్‌, డెలివరీకి సంబంధించి ఆయా కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్ల కష్టాలు వెంటాడుతున్నాయి.

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజల స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుదని, స్వచ్ఛ సంకల్పమే ప్రభుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి