Flyover work delayed జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పాతపట్నంలో చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఓ వైపు స్థల సేకరణ సమస్య, మరోవైపు డిజైన్లో మార్పులు.. జాప్యానికి కారణమవుతున్నాయి
నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిం చడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
నియో జకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా మట్టి రోడ్లు కనిపించకూడదని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అధికారులను ఆదేశించారు.
Special focus on students పదో తరగతి పరీక్షల్లో జిల్లా శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
రేషన్ బియ్యం, ఎరువుల అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించాలన్న లక్ష్యం అటకెక్కు తోంది.
వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక శాఖ ఉప కమిష నర్ కొండలరావు కోరారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ వెంకన్న స్వామిని వేడుకున్నారు.
Endowment lands invasion ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లాలోని వివిధ ఆలయాలకు సంబంధించి 12,090,68 ఎకరాలు భూమి ఉండాల్సి ఉండగా.. ఇందులో 3,114.75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు.