Cash, gold stolen from elderly woman's house పలాసలో ఇద్దరు బాలికలు ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. శీతలపానీయంలో నిద్రమాత్రలు కలిపి.. వృద్ధురాలికి ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత రూ.2.50 లక్షల నగదు, పావుతులం బంగారం చెవిదుద్దులు దోచేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తిలారు పంచాయతీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
Road accident near Nandigam అతివేగం.. నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించే(ఓవర్ టేకింగ్) క్రమంలో.. రోడ్డుపక్కన ఆగి ఉన్న వ్యాన్ను ఓ స్కార్పియో వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు ఒడిశా వాసులు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు అన్నారు.
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లోని నాన్స్టాప్ కౌంటర్ వద్ద బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్న మహి ళకు సదరు ఆభరణాన్ని అందించి సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు.
వత్సవలసలో ప్రసిద్ధ రాజరాజేశ్వరి (రాజమ్మ) సంబరాలు ఆదివారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది..
Lift irrigation.. Unfinished జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలనా అనుమతి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పరిపాలన అనుమతులు రాక గత ఎనిమిదేళ్ల నుంచి 8 ఎత్తిపోతలు పథకాల పనులు నిలిచిపోయాయి.
Vennelavala Project సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస గిరిజన గ్రామం ఎగువ భాగంలో నిర్మించిన జలాశయం.. లక్ష్యం నీరుగారుతోంది. మెట్టు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. కానీ నిర్వహణ సక్రమంగా లేక.. రైతులకు సాగునీరందని దుస్థితి నెలకొంది.
: మండలంలోని అనేక గ్రామాలకు తాగునీటి వనరుగా ఉన్న మహేంద్ర తనయ నదీ జలాలు కాలుష్యం కాకుండా చూడాలని మండల సభ్యులు ముక్తకం ఠంతో కోరారు.