• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

ఒడిశా నుంచి తమిళనాడు

ఒడిశా నుంచి తమిళనాడు

Unstoppable marijuana transportation పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. గంజాయి రవాణా ఆగడం లేదు. ఒడిశా నుంచి జిల్లా మీదుగా తమిళనాడు గంజాయి రవాణా సాగుతోంది. ఈక్రమంలో శనివారం జిల్లాలోని వేర్వేరు చోట్ల ఆరుగురు వ్యక్తులు 17.25 కేజీల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు.

ఫిర్యాదుల బాక్సు తెరిచేదెప్పుడో?

ఫిర్యాదుల బాక్సు తెరిచేదెప్పుడో?

జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరుపై తరచూ విమర్శ లు వస్తుండడంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరు నెలలు కింద ట ఆసుపత్రిలో ఫిర్యాదు బాక్సును ఏర్పాటు చేయించారు.

పెట్రోల్‌ పోసి.. నిప్పంటించి..

పెట్రోల్‌ పోసి.. నిప్పంటించి..

The worst dispute that led to the clash వారిద్దరూ ఇరుగుపొరుగు వ్యక్తులు. వారిద్దరి మధ్య కొంతకాలంగా స్థలం విషయమై తగాదాలు ఉన్నాయి. తాజాగా చెత్త వివాదం.. ఘర్షణకు దారి తీసింది. తన ఇంటి వద్ద చెత్త చేయవద్దని చెప్పినందుకు క్షణికావేశంలో ఓ వృద్ధుడు.. పొరుగున్న ఉన్న మరో వ్యక్తిపై పెట్రోల్‌ పోసి.. నిప్పంటించాడు.

రామాయణాన్ని కళ్ల ముందుంచారు

రామాయణాన్ని కళ్ల ముందుంచారు

మండలంలోని గులుమూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన రామాయ ణం నృత్య రూపకం కళ్లకు కట్టినట్టు ఉందంటూ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మం త్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

పాఠశాలలను పునర్నిర్మించాలి

పాఠశాలలను పునర్నిర్మించాలి

Funds should be allocated for additional buildings ‘నరసన్నపేటలోని హడ్కోకాలనీ, వంశధార కాలనీల్లో శిథిలమైన పాఠశాలలను పునర్నిర్మించాలి. నియోజకవర్గంలో మరికొన్ని పాఠశాలలకు అదనపు భవనాల నిర్మాణానికి నిధులు వెచ్చించాల’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.

పెట్రోల్‌ బంకులో తనిఖీలు

పెట్రోల్‌ బంకులో తనిఖీలు

స్థానిక పాతబస్టాండ్‌లోగల ఒక పెట్రోల్‌ బంకును తూనికలు, కొలతలు శాఖ సహాయక కమిషనర్‌ చిన్మమ్మి శనివారం తనిఖీ చేశారు.

ధాన్యం రైతును దోచేస్తున్నారు

ధాన్యం రైతును దోచేస్తున్నారు

No Grain purchasing centers రబీలో పండించిన ధాన్యం నిల్వలు కళ్లాల్లో పేరుకుపోతున్నాయి. చాలాచోట్ల ధాన్యం విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతు సేవాకేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఇంతవరకూ అనుమతులు రాలేదు.

 రైల్వేట్రాక్‌పై పనులు చేస్తుండగా..

రైల్వేట్రాక్‌పై పనులు చేస్తుండగా..

ఓ వెల్డింగ్‌ కార్మికుడు తన పనుల్లో నిమగ్నమైపోయి.. వస్తున్న రైలును గమనించక జరిగిన ప్రమాదంలో మృతి చెం దిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది.

చెత్త.. కొత్తగా..

చెత్త.. కొత్తగా..

Garbage problem in municipality చెత్త నుంచి సైతం సంపద సృష్టించేలా ప్రభుత్వం పలుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, సిబ్బంది కొరత, చెత్త వినియోగంపై కొంతమందికి అవగాహన లేక చెత్తసంపద కేంద్రాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించింది.

ఫర్నీచర్‌ షాప్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

ఫర్నీచర్‌ షాప్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

నగరంలోని గొంటివీధిలో ఉన్న పవన్‌సాయి ఎంటర్‌ ప్రైజెస్‌ ప్లేవుడ్‌, ఫర్నీచర్‌ దుకాణంలో గురు వారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి