సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కంచిలి, జి.సిగడాం, లావేరు కేంద్రాల్లోని సివిల్ సప్లై గోడౌన్లలో పని చేస్తున్న హమా లీలు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిది ద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిప్యూటీ డీఈవో ఆర్.విజయకుమారి అన్నారు.
జిల్లాలో చెరువులు, బందలు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణదారులు యథేచ్ఛగా చెరువు గర్భాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో చేపడుతున్న సుడా వెంచర్ పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
వంశధార ప్రాజెక్టు కాలువలకు మోక్షం లభించింది. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువతో పాటు ఇతర బ్రాంచ్ కాలువల ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ. 9.8 కోట్లు మంజూరు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శ్రీకాకుళం క్యాంపస్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు రోజుల పాటు నిర్వహించిన తొలవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది.
జిల్లాలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
Delayed Kharif cultivation వర్షాకాలం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాల జాడ కనిపించటం లేదు. మేఘాలు కమ్ముతున్నా.. పిడుగులు పడుతున్నా.. వర్షం మాత్రం ఆశించినస్థాయిలో కురవడం లేదు.