కాకుళంలోని పీఎన్ కాలనీ రెండో లైన్లో నివాసముంటు న్న రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఏవీ రత్నం ఇంట్లో చోరీ ఘటన కాలనీవాసుల్లో కలకలం రేపింది.
Inter exams ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మంగళవారంతో ప్రాక్టికల్స్ ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు జరగనున్నాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 39,838 మంది పరీక్షలు రాయనున్నారు.
పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని రోటరీనగర్లో నివాసముంటున్న సునీతపాత్రో ఇంట్లో జరిగిన దొంగత నం కేసును కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు. ఈకేసులో అవసరాలకోసం దొంగగా మారి ఆభరణాలను చోరీచేశారు.
Three people, including two minors, arrested పలాసలోని బత్తులవీధికి చెందిన మల్లా ప్రేమకుమారి అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లు సహా ముగ్గురిని అరెస్టు చేశామని కాశీబుగ్గ డీఎస్పీ షేక్సహబాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
collecter meeting ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధిం చాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం చంద్ర బాబు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్షించారు.
రీసర్వేలో తప్పులు జరగకుండా రెవెన్యూ అధికారుల బృందం పలు గ్రామాల్లో రైతుల వివరాలు సేకరిస్తోంది.
నిరుపేదలకు సీఎం చంద్రబాబునా యుడు భరోసాగా నిలుస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
House tax collection slowly జిల్లాలో ఇంటి పన్నుల వసూలు నత్తనడకన సాగుతున్నాయి. శతశాతం ఇంటి పన్ను వసూలైతేనే.. పట్టణాలు, గ్రామాలో అభివృద్ధి సాధ్యం. ఇంటిపన్ను వసూళ్ల సొమ్మును పంచాయతీల లైటింగ్కు, పారిశుధ్య నిర్వహణకు, తాగునీటి అవసరాలకు 15 శాతం చొప్పున, సిబ్బంది జీతభత్యాలకు 50 శాతం, పంచాయతీ అవసరాలకు ఐదు శాతం నిధులు వెచ్చిస్తుంటారు.
A bear trapped in an iron fence ఉద్దానంలో మళ్లీ ఎలుగుబంట్ల అలజడి మొదలైంది. బాతుపురం, చీపురుపల్లి, మోట్టూరు, అక్కుపల్లి, రాజాం తదితర గ్రామాల్లోని జీడి, మామిడి, పనస తోటల్లో ఎలుగులు సంచరిస్తుండడంతో ఆయా ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా శనివారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లి గ్రామ సమీప తోటల్లోని ఇనుప కంచెలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది.
జిల్లా కీర్తిని ఢిల్లీ వరకూ చాటిచెప్పిన గొప్ప వ్యక్తి హనుమంతు అప్పయ్యదొర అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. ఆయన 91వ జయంతి సందర్భంగా స్థానిక కేటీరోడ్డులోని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.