Seniority lists of surplus teachers today ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా షెడ్యూల్ విడుదల చేశారు.
Solution to the irrigation water problem జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీర్చేలా.. వంశధార నదిపై రూ.750 కోట్లతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
The process must be completed within the stipulated time పారదర్శకంగా, అత్యంత ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)-2026 ప్రక్రియపై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ కేవీ రమణ కోరారు. గురువారం ఎచ్చెర్లలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగా హన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఆర్పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ జె.లక్ష్మణరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగోజీ పాల్గొన్నారు.
ww
లోక్అదాలత్ వినియోగించుకోవాలని ఆరో అదనపు జిల్లా న్యాయా ధికారి కోడూరు కిశోర్ కోరారు.
సమష్టి కృషితోనే స్వచ్ఛాంధ్రా సాధన సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.
ఈవీఎం, వీవీప్యాట్ గిడ్డంగుల వద్ద రక్షణకు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
మత్స్య సంపదకు నష్టం కలిగించకుండా సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మునిసిపల్ వర్కర్స్ యూ నియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు డిమాం డ్ చేశారు.