గిరిజనులను కించపర్చే ఉద్దేశం తనకు లేదని, ఇటీవల జరిగిన ఓ పరిణామంలో తాను అన్న మాటలను వెనక్కు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు.
పలాస రైల్వే పోలీసు స్టేషన్ పరిధి సున్నాదేవి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన లాభముని(40) అనే వ్యక్తి మృతి చెందా డు.
వత్సవలసలో జరుగు తున్న రాజమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించు కునేందుకు వస్తూ శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట రోడ్డు జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.
కర్నూలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా పురుషుల, మహిళల జట్లను ఆదివారం ఎంపిక చేశారు.
జిల్లాలో పలుచోట్ల ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
Key official accused of passing false bills జిల్లా ఖజానాశాఖ కార్యాలయంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కీలక అధికారిపై కిందిస్థాయి అధికారులు, సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ డం.. అందుకు సంబంధించి ఆధారాలను సైతం పంపడం చర్చనీయాంశమైంది.
Unstoppable marijuana transportation పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. గంజాయి రవాణా ఆగడం లేదు. ఒడిశా నుంచి జిల్లా మీదుగా తమిళనాడు గంజాయి రవాణా సాగుతోంది. ఈక్రమంలో శనివారం జిల్లాలోని వేర్వేరు చోట్ల ఆరుగురు వ్యక్తులు 17.25 కేజీల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు.
జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరుపై తరచూ విమర్శ లు వస్తుండడంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరు నెలలు కింద ట ఆసుపత్రిలో ఫిర్యాదు బాక్సును ఏర్పాటు చేయించారు.
The worst dispute that led to the clash వారిద్దరూ ఇరుగుపొరుగు వ్యక్తులు. వారిద్దరి మధ్య కొంతకాలంగా స్థలం విషయమై తగాదాలు ఉన్నాయి. తాజాగా చెత్త వివాదం.. ఘర్షణకు దారి తీసింది. తన ఇంటి వద్ద చెత్త చేయవద్దని చెప్పినందుకు క్షణికావేశంలో ఓ వృద్ధుడు.. పొరుగున్న ఉన్న మరో వ్యక్తిపై పెట్రోల్ పోసి.. నిప్పంటించాడు.