ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డుకు పైడిభీమవరం విద్యార్థిని సీరపు దేవీ ప్రియ ఎంపికైంది.
Fear of inundation for 138 villages along the rivers ఆ రైతులకు వంశధార, నాగావళి నదుల పక్కనే భూములు ఉన్నా నిరుపయోగమే. ఏటా వరదలకు ఆ భూముల్లో పంటలు కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. ఒడిశాలో అధికంగా వర్షాలు కురిసినా.. ఇక్కడి రైతులకు ముంపు నష్టం వెంటాడుతోంది. చాలామంది రైతులు నదుల పక్కన ఆ భూములను సాగు చేయకపోవడంతో బీడుగా కనిపిస్తున్నాయి.
Dog attack... 25 people injured టెక్కలి మేజర్ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఎన్టీఆర్ కాలనీ, శ్రీనివాసనగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, పాతజాతీయ రహదారి, కొడాలి జంక్షన్, తెంబూరు రోడ్డు జంక్షన్.. ఇలా పలు ప్రాంతాల్లో 25 మందిపై దాడి చేసింది.
New look for Municipal Primary School in Etcherlaveedhi శ్రీకాకుళంలోని ఎచ్చెర్లవీధిలో నగరపాలక ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యాశాఖ, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరింది. శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని తొలగించి దాని స్థానంలో సర్వాంగసుందరంగా సరికొత్త భవ నాన్ని నిర్మించారు.
Alert at the check-post ‘ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. గంజాయి, గుట్కా, ఒడిశా మద్యం లాంటి మాదకద్రవ్యాలు తరలిపోకుండా అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి పోలీసు అధికారులకు ఆదేశించారు.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో వందేమాతర గీతం దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిందని పలువురు వక్తలు అన్నారు.
రేషనలై జేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠ శాలలను మూసివేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని ఆదివాసీ సంక్షే మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి హెచ్చరించారు.
సమస్యలను పరిష్క రించాలని కోరుతూ జూలై 12న శ్రీకా కుళంలో తొలి ఉద్యమం చేప ట్టనున్నామని ఏపీజేఏసీ(అమరావతి), శ్రీకాకుళం చైర్మ న్ బీవీవీఎన్ రాజు తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా నగరంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో శుక్రవారం సంఘ సమావేశం నిర్వహించారు.
మొహర్రం పర్వదినాన్ని నగరం లోని పలు దర్గాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Center inquiry through IVRS call గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు పంపిణీ చేసే సిలిండర్లు పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిలిండర్లు డెలివరీ అయిన వారం రోజుల్లోపు వినియోగదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేస్తోంది. గ్యాస్ పంపిణీ తీరు, డెలివరీ సిబ్బంది ప్రవర్తనపై ఆరా తీస్తోంది.