అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సిబ్బంది సమయపాలన పాటిం చాలని మందస ఐసీడీఎస్ పీవో పి.అరుణ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఎ.రవికుమార్ సూచించారు.
Festivals at Srimukhalingam జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ‘కంట్రోల్ రూమ్’ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు.
భూసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించినట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
Rs. 1.03 crore fraud షేర్మార్కెట్ పేరిట ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసగించి రూ.1.03 కోట్లకుపైగా కాజేసిన ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
దేశంలో కొబ్బరి పీచు పరిశ్రమతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కోయర్ బోర్డు ప్రాంతీయ అధికారి (రాజమండ్రి) శిబూ లాల్ అన్నారు.
ww
మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేం దుకు చేపల ఉత్పత్తులపై ఇస్తున్న శిక్షణను సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు తీరని అన్యాయం చేసిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం విమ ర్శించారు.
Report of the Conference of Ministers and Secretaries రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘స్వర్ణాంధ్ర - 2047’ లక్ష్య సాధనలో జిల్లా కీలక పాత్ర పోషించనుంది. ఒకవైపు పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్నా, వ్యక్తిగత ఆదాయంలో మాత్రం జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున.. 26వ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.