బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
పార్టీ కోసం నిరంతరం పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని శాఖ పట్నం దక్షిణ ఎమ్మె ల్యే, జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ సోమ వారం వెలగాడలో కప్పకు పూజలు చేశారు.
విద్యార్థులకు యూనిఫాంలు ఇంకెప్పు డు పంపిణీ చేస్తారని సైనూరు ఎంపీటీసీ సభ్యుడు గుంటు మాకయ్య అధికారులను ప్రశ్నించారు.
ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణాల లెసెన్స్లు రద్దుచేస్తామని కొత్తూరు డివిజన్ వ్యవసాయశాఖ ఏడీఏ బి. రాజగో పాలరావు అన్నారు.
హిర మండలం మేజర్ పంచాయతీలో రక్షిత జలం కలగానే మిగిలింది.
శ్రీకూర్మం వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు (46) సోమ వారం ఉదయం గ్రామంలోని ఆత్మహత్య చేసుకు న్నాడని ఎస్ఐ సీహెచ్.గంగరాజు తెలిపారు.
అనారోగ్యంతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన పలాసలో సోమవారం చోటుచేసుకుంది.
తల్లిదండ్రుల హత్య కేసులో కుమా రుడు బూసి శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు.
Lorry rams into auto; three women killed రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఓ లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఆటోని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే సమయంలో నీరు తాగేందుకు వెళ్లి ఆటో వద్దకు వచ్చిన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డాడు.