• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

పిక్క రాలుతోంది

పిక్క రాలుతోంది

Diminishing hopes for cashews ఉద్దాన ప్రాంత రైతులకు ప్రధాన ఆధారమైన జీడి పంట నిరాశపరుస్తోంది. ప్రకృతి వైరుధ్యం.. వారికి శాపంగా మారింది. పూతదశ వరకు బాగానే ఉన్నా, పిక్కలు తొలిదశలోనే ఎండిపోయి రాలిపోతున్నాయి.

ఒడిశా టు మహారాష్ట్ర

ఒడిశా టు మహారాష్ట్ర

గంజాయితో ము గ్గురిని అరెస్టు చే సి, వారి నుంచి 7.6 కిలోల గంజా యి స్వాధీనం చే సుకున్నట్టు కాశీ బుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయం..

పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయం..

రెండు రోజు ల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కాటేసింది.

అయ్యో.. ఎంతపని చేశావు తల్లీ!

అయ్యో.. ఎంతపని చేశావు తల్లీ!

Woman dies after being hit by train with children భార్యాభర్తల మధ్య మద్యం చిచ్చు రేపింది. భర్త మద్యం తాగి వచ్చాడనే మనస్తాపంతో.. శ్రీకాకుళం నగరం గూనపాలెంలో నివసిస్తున్న పొలుమూరు జ్యోతి(33).. తన ఇద్దరి కుమారులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాతగారింటికి వెళ్దామని చెప్పి.. నరసన్నపేట మండలం కంబకాయి పాత రైల్వేగేట్‌ వద్దకు చేరుకుని.. రైలు కిందకు దూకింది.

ప్రాణం పోయిన తర్వాత కన్నం కప్పారు

ప్రాణం పోయిన తర్వాత కన్నం కప్పారు

సుసరాం తంపర వద్ద ప్రధాన రహదారికి మూడునెలల కిందట ఏర్పడిన కన్నం (రంధ్రం) ఓ మహిళ ప్రాణంపోయిన తర్వాత మొక్కుబడిగా కప్పారని ప్రియాగ్రహారం, సుసరాం గ్రామస్థులు ఆవేన ద వ్యక్తం చేశారు.

ఈసారి ఎందుకయ్యామో!

ఈసారి ఎందుకయ్యామో!

Sarpanchs' term ends tomorrow సర్పంచుల నిధులు, విధులను లాక్కున్న వైసీపీ సర్కారు వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. ప్రజలు అడిగిన పనులు చేయలేక.. వారికి ముఖం చూపలేక సర్పంచులు ఇబ్బందిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాకే కొంతవరకూ పనులు చేయించగలిగారు. గురువారంతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది.

‘సదరం’ శిబిరాలు ప్రారంభం

‘సదరం’ శిబిరాలు ప్రారంభం

దివ్యాంగులకు వైకల్యాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షలకు (సదరం) ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. గతంలో జరిగిన అక్రమాలకు కళ్లెం వేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

ఘనంగా వేద పండిత సదస్యం

ఘనంగా వేద పండిత సదస్యం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం వేద, పండిత సదస్సు నిర్వహించారు.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పనుల్లో అక్రమాలు

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పనుల్లో అక్రమాలు

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో చేపట్టిన పనుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అప్పటి డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) ఎస్‌.చిరంజీవులు (ప్రస్తుతం రిటైర్డ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే చర్యలు

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే చర్యలు

చదువుకు నైపుణ్యం తోడైతే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధి స్తారన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆలోచన కార్యరూపం దాల్చింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి