సమాజంలో రోజురోజుకి మహిళ లపై పెరుగుతున్న హింసను నిర్మూలించే దిశగా అందరూ కలిసి పోరాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
BRAU building inauguration డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సుమారు రూ.38 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ పరిపాలనా భవనా న్ని బుధవారం ఉదయం 11 గంటలకు ప్రా రంభించనున్నారు.
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది ఉపాధ్యాయుల నియా మకం చేపట్టిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు.
Thermal Anti-Fighting Committee protest సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దు గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం చేసింది. మంగళవారం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. సరు బుజ్జిలి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.
వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తూ జిల్లాలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు.
అర్జునాపురం గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి (26) అనే గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతి చెందింది.
మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీ టీసీలు, సర్పంచ్లు అధికారులను ప్రశ్నిం చారు.
మొంథా తుఫాన్ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ పంపిణీలో జాప్యంపై టెక్కలి మత్స్యశాఖ ఎఫ్డీవో ధర్మరా జు పాత్రోను సభ్యులు నిలదీశారు.