• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

మహిళలపై హింసను నిర్మూలించేలా పోరాడాలి

మహిళలపై హింసను నిర్మూలించేలా పోరాడాలి

సమాజంలో రోజురోజుకి మహిళ లపై పెరుగుతున్న హింసను నిర్మూలించే దిశగా అందరూ కలిసి పోరాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

నేడు బీఆర్‌ఏయూలో పరిపాలనా భవనం ప్రారంభం

నేడు బీఆర్‌ఏయూలో పరిపాలనా భవనం ప్రారంభం

BRAU building inauguration డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో సుమారు రూ.38 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ పరిపాలనా భవనా న్ని బుధవారం ఉదయం 11 గంటలకు ప్రా రంభించనున్నారు.

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది ఉపాధ్యాయుల నియా మకం చేపట్టిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

న్యాయస్థానంలో ‘థర్మల్‌’ పోరాటం

న్యాయస్థానంలో ‘థర్మల్‌’ పోరాటం

Thermal Anti-Fighting Committee protest సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దు గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం చేసింది. మంగళవారం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. సరు బుజ్జిలి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.

 వికసిత్‌ భారత్‌లో భాగస్వామ్యం కావాలి

వికసిత్‌ భారత్‌లో భాగస్వామ్యం కావాలి

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు.

 ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకూడదు

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకూడదు

రైతులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తూ జిల్లాలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు.

అస్వస్థతకు గురై గర్భిణి మృతి

అస్వస్థతకు గురై గర్భిణి మృతి

అర్జునాపురం గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి (26) అనే గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతి చెందింది.

మహిళలపై హింసను నిర్మూలించాలి

మహిళలపై హింసను నిర్మూలించాలి

మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.

హౌసింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?

హౌసింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?

గత ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నిం చారు.

తుఫాన్‌ రేషన్‌ పంపిణీలో జాప్యమేల?

తుఫాన్‌ రేషన్‌ పంపిణీలో జాప్యమేల?

మొంథా తుఫాన్‌ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌ పంపిణీలో జాప్యంపై టెక్కలి మత్స్యశాఖ ఎఫ్‌డీవో ధర్మరా జు పాత్రోను సభ్యులు నిలదీశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి