• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

మహిళా అక్షరాస్యతతో అభివృద్ధి: డీఆర్‌డీఏ పీడీ

మహిళా అక్షరాస్యతతో అభివృద్ధి: డీఆర్‌డీఏ పీడీ

మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌ కుమార్‌ అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాటేస్తున్నాయ్‌!

కాటేస్తున్నాయ్‌!

Dogs run wild in villages and towns జిల్లాలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ సంచరిస్తూ.. ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుక్కలను చూస్తేనే భయాందోళన చెందుతున్నారు.

మరింత ఆలస్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు

మరింత ఆలస్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు

Incomplete ‘work adjustment’ process పాఠశాలలు పునఃప్రారంభమైన కొద్దిరోజుల్లోనే విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఖైదీలపై వివక్ష వద్దు

ఖైదీలపై వివక్ష వద్దు

District Judicial Officer J.A. Maulana inspection ‘జైలులోని ముద్దాయిలు, ఖైదీలను కుల, లింగ, వైకల్య వివక్షలతో వేరుగా చూడొద్దు. వివక్షతో చూస్తే కఠినచర్యలు తప్పవ’ని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా హెచ్చరించారు. సోమవారం ఆయన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి అంపోలులోని జిల్లా జైలును పరిశీలించారు.

నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాం.. మా త్యాగాలకు ఫలితం ఇదా?

నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాం.. మా త్యాగాలకు ఫలితం ఇదా?

No action taken despite complaint about land encroachment ‘ఓ సైనికుడి భూమి కొంతమేర ఆక్రమణకు గురైంది. మిగిలిన భూమిని వైసీపీ పాలనలో బంజరు భూమి కింద మార్చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో వెన్నుపూస దెబ్బతిని కుర్చీకే పరిమితమైన ఆయన.. రెండేళ్లుగా తన భూమి కోసం పోరాడుతూ.. న్యాయం చేయాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదు. దీంతో మరోసారి జడ్పీ వేదికగా నిర్వహించే ‘ప్రజాసమస్యల పరిష్కారం వేదిక - మీకోసం’ కార్యక్రమానికి భార్య సహాయంతో వచ్చి అధికారులకు తనగోడు వెల్లడించారు.

వ్యవసాయానికి రూ.11,392 కోట్లు

వ్యవసాయానికి రూ.11,392 కోట్లు

Finalization of the loan plan జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి రుణ ప్రణాళిక సిద్ధమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన రంగాలకు మరింత ఊతమిచ్చేలా.. రూ.19,735.42 కోట్ల అంచనాతో కలెక్టర్‌ సోమవారం ఆవిష్కరించారు.

ఆత్మహత్యల నివారణపై సదస్సులు

ఆత్మహత్యల నివారణపై సదస్సులు

జిల్లాలో ఆత్మహత్యల నివా రణపై ప్రత్యేక అవగాహ న కార్యక్రమాలను నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. ఈ మేరకు జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు.

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం: ఎస్పీ

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం: ఎస్పీ

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

కష్టపడి పనిచేస్తే ఫలితం

కష్టపడి పనిచేస్తే ఫలితం

పార్టీ కోసం నిరంతరం పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని శాఖ పట్నం దక్షిణ ఎమ్మె ల్యే, జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ సమాచార సేకరణ కమిటీ కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి