• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

 నకిలీ మందుల విక్రయాలను నిషేధించాలి

నకిలీ మందుల విక్రయాలను నిషేధించాలి

రాష్ట్రంలో ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న నాణ్యతలేని, నకిలీ మందుల అమ్మ కాలను నిషేధించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ డిమాండ్‌ చేశా రు.

మొబైల్‌ య్యాప్‌ ద్వారా ఇంటి పన్ను వసూళ్లు

మొబైల్‌ య్యాప్‌ ద్వారా ఇంటి పన్ను వసూళ్లు

మొబైల్‌ య్యాప్‌ ద్వారా ఇంటిపన్ను వసూళ్లు చేస్తు న్నామని, రశీదు ఇవ్వడానికి రెం డురోజులు పడుతుందని, ఎవరైతే ఇంటి పన్ను చెల్లిస్తారో వారి మొ బైల్‌కు టెక్ట్‌ మెసేజ్‌ వస్తుందని ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ తెలి పారు.

కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేయాలి

కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేయాలి

మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీమేరకు కొండపేట లిఫ్ట్‌కు మరమ్మతులు చేసి సాగునీరందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు కోరారు. శని వారం కొండపేట లిప్టు జలసాధన కమిటీ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహిం చారు.

పార్టీ విజయం కోసంకృషిచేయాలి

పార్టీ విజయం కోసంకృషిచేయాలి

ww

  ప్రభుత్వపాఠశాలల్లో చదివించండి

ప్రభుత్వపాఠశాలల్లో చదివించండి

మండలంలోని మాకివలస, రెడ్డికపేట, బసివలస తదితర గ్రామాల్లో ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.ఈ మేరకు శనివారం ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత, అందుబాటులో ఉన్న పథకాలు, సౌకర్యాలు వివరిస్తూ పలుగ్రామాల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

ఉప తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ

ఉప తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ

వివాదాస్పద భూములకు సంబంధించి భోగాపురం ఉపతహసీల్దార్‌ సంతకాన్ని ఓ రెవెన్యూ సిబ్బంది ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

   సాంకేతికతపై పట్టు సాధించండి: ఐజీ

సాంకేతికతపై పట్టు సాధించండి: ఐజీ

సమాజంలో పెరిగిపోతున్న సాంకేతిక ఆధారిత నేరాలను (సైబర్‌ క్రైమ్స్‌) సమర్ధంగా ఎదుర్కొనేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు.

అందాల పోటీల్లో మెరిసిన మేఘన

అందాల పోటీల్లో మెరిసిన మేఘన

: హైదరాబాద్‌ వేదికగా ఐఎల్‌ఏహెచ్‌ఈ మోడలింగ్‌ అండ్‌ ఫినిషింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్‌ గ్రాండ్‌-ఆంధ్రప్రదేశ్‌ పోటీలలో శ్రీకాకుళం నగరానికి చెందిన చింతలపూడి మేఘన సెకెండ్‌ రన్నరప్‌గా నిలిచింది

‘విద్యార్థుల బస్సు’కు తప్పిన ప్రమాదం

‘విద్యార్థుల బస్సు’కు తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం నుంచి హిరమం డలం వెళుతున్న ఆర్టీసీ విద్యార్థుల బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి

శ్రీముఖలింగంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి