మండలంలోని పలు గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఏ రోడ్డు చూసినా అధ్వానంగా ఉంటుంది.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికా రులను ఆదేశించారు.
మండలానికి డిగ్రీ కళాశాల మంజూ రైనందున ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.
మూలపేట పోర్టు పరిశీలనకు వైసీపీ నాయకులకు అనుమతి ఇచ్చినా ఎందుకు వెళ్లలేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. ఉన్నత చదువులు చదవాలనుకున్న ఆ బాలిక కలలు కల్లలయ్యాయి.
బాలికను చదివిస్తానన్నాడు. అండగా ఉంటానన్నాడు. నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లిచేసుకోమని అడితే దారుణంగా చంపేశాడు.
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకుడు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, టి.తిరుపతి రావు, మామిడి క్రాంతి, ఎస్.కృష్ణవేణి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్లకు ఉచితంగా విద్యుత్ అందించే పథకాన్ని బుధవారం నుంచి అమలు చేస్తున్నారు.
Lottery ticket sales రాష్ట్రంలో లాటరీ వ్యవహారంపై నిషేధం ఉన్నా, జిల్లాలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతోంది. అమాయక ప్రజలకు రూ.లక్షల్లో ప్రైజ్మనీ ఆశచూపి, వారి జేబులకు చిల్లులు పొడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే సాగుతున్నా పోలీసులు చర్యలు లేవు.
నువ్వలరేవు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవా లు ఓవైపు సందడిగా జరుగుతుంతే.. మరోవైపు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.