• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

ee

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ww

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

JEE Mains.. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్‌ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు.

ఘనంగా కొండమ్మ యాత్ర

ఘనంగా కొండమ్మ యాత్ర

మండలంలోని సింగుపు రంలో కొలువుదీరిన కొండమ్మ పార్వతీ సమేత హాటకేశ్వర స్వామి యాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

వీడిపోతున్నామంటూ..

వీడిపోతున్నామంటూ..

Exams last day పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. 145 కేంద్రాల్లో గత నెల 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి. 28,598 మంది పరీక్షలు రాశారు.

  వైభవంగా ఆదిత్యుని చక్రతీర్థ స్నానం

వైభవంగా ఆదిత్యుని చక్రతీర్థ స్నానం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంక రశర్మ ఆధ్వర్యంలో సుమంగళి అర్చన, నీలమణిధారణ నిర్వహించారు.

 నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరేందుకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రాన్స్‌ ఎగ్జామినేషన్‌ ( జేఈఈ) మెయిన్స్‌ రెండో సెషన్‌ పరీక్షలు గురువారం నుంచి ఈనెల 9 వరకు జరగనున్నాయి.

  నేరడి బ్యారేజీకి లైన్‌ క్లియర్‌

నేరడి బ్యారేజీకి లైన్‌ క్లియర్‌

భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది.

300 యూనిట్లు దాటితే అంతే!

300 యూనిట్లు దాటితే అంతే!

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు మాత్రమే కాదు దాదాపు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ విద్యుత్‌ వినియోగంతో ముడిపడినవే.

ఆర్టీసీ కండక్టర్‌పై వ్యక్తి దాడి

ఆర్టీసీ కండక్టర్‌పై వ్యక్తి దాడి

ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికు డు దాడి చేసిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి