Ambedkar University: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో బుధవారం రూ.36 కోట్లతో నిర్మించిన నూతన పరిపాలనా భవన ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు.
Transporting marijuana: ఒడిశా నుంచి సూరత్కు గంజాయిని రవాణా చేసేందుకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు చేరుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
road accident:తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.
హెల్త్ సెక్రటరీలకు ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని ఏపీ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి.
Nandigam went to Tekkali జిల్లా సౌకర్యమే లక్ష్యంగా.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో మార్పులు చేస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంతో సమీక్ష నిర్వహించారు. పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నందిగాం మండలాన్ని ఇకపై టెక్కలి రెవెన్యూ డివిజన్లో విలీనానికి ఆమోదం తెలిపారు.
To speed up grain procurement జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
foemers tenson అన్నదాతల్లో తుఫాన్ అలజడి రేగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగండంగా మారునుంది. శుక్రవారం నాటికి ఇది తుఫాన్గా మారి జిల్లాలో ఈ నెల 29, 30 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్క్రాస్ భవనంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు మాణిక్యపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక య్యారని హెచ్ఎం ఎం.వైకుంఠరావు తెలిపారు.