• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

కీలక సూచికల్లో రెండు జిల్లాలకు గ్రేడ్‌ ఏ

కీలక సూచికల్లో రెండు జిల్లాలకు గ్రేడ్‌ ఏ

స్థూల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన కీలక సూచికలలో రెండు జిల్లాలూ గతేడాది ఏ గ్రేడ్‌లో నిలిచాయి. వంద పాయింట్లకు ప్రకాశంకు 86, మార్కాపురం జిల్లాకు 83 లభించాయి.

యంత్రాంగం జనబాట

యంత్రాంగం జనబాట

ఒకనెల-ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మండలం యూనిట్‌గా అందులో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఒక నెలలో నాలుగుసార్లు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శిస్తారు.

తిరోగమనం

తిరోగమనం

దక్షిణాది పొగాకు మార్కెట్‌ తిరోగమనంలో సాగుతోంది. మున్ముందు మంచి ధరలు లభిస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదుర వుతోంది. ధరలు పెరగకపోగా రోజురోజుకూ తగ్గుతున్నాయి.

మందకొడిగా గృహగణన

మందకొడిగా గృహగణన

జిల్లాలో గృహగణన మందకొడిగా సాగుతోంది. ఈనెల 1వతేదీ నుంచి ప్రారంభమైన ప్రక్రియను 30రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సిబ్బందిలో నిర్లక్ష్యం, నిర్లిప్తత నెలకొంది.

తహసీల్దార్‌ కార్యాలయం ఖాళీ

తహసీల్దార్‌ కార్యాలయం ఖాళీ

తర్లుపాడు తహసీల్దార్‌ కార్యాలయం పూర్తిగా ఖాళీ అయింది. తహసీల్దార్‌ 20 రోజులు సెలవుపై వెళ్లారు. డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

ఎల్‌టీపీల ఇష్టారాజ్యం

ఎల్‌టీపీల ఇష్టారాజ్యం

అద్దంకి మునిసిపాలిటీలో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలంటే లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ)లను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. వారి చెప్పిందే వేదంగా మారింది.

కేజీబీవీల్లో 255 మందికి స్థానచలనం

కేజీబీవీల్లో 255 మందికి స్థానచలనం

ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్‌ ఆఫీసర్లు (ఎస్‌వో), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లు (సీఆర్పీ) బదిలీల కౌన్సె లింగ్‌ పూర్తయ్యింది. 255మందికి స్థానచలనం కలిగింది.

సైబర్‌ చోర్‌

సైబర్‌ చోర్‌

అమాయకులు, వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. బెదిరింపులు, హెచ్చరికలతో భయకంపితులను చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాము సీబీఐ అధికారులం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాం, ఢిల్లీ పోలీసులం.. ఇలా అనేక రకాలుగా వీడియో కాల్‌లో మాట్లాడి డబ్బులు ఊడ్చేస్తున్నారు.

నాడిపట్టే వారేరి!

నాడిపట్టే వారేరి!

ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని గిరిజనులకు వైద్య సేవలు అందడం లేదు. నాడిపట్టి చూసే నాథుడు కరువయ్యాడు. ముఖ్యంగా మండల కేంద్రానికి సుమారు 60 కి.మీ దూరంలో ఉన్న పాలుట్ల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.

పండుగలా..

పండుగలా..

తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ నియో జకవర్గ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ బుధవారం పండుగ వాతావరణంలో జరిగింది. నగరంలోని భాగ్యనగర్‌ నుంచి పాతబైపాస్‌కు వెళ్లే దారిలో లీజు ప్రాతిప దికన రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం పార్టీ కార్యాలయం కోసం కేటాయించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి