• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

‘మెనూ సక్రమంగా అమలు చేయడంలేదు సార్‌’

‘మెనూ సక్రమంగా అమలు చేయడంలేదు సార్‌’

‘మెను సక్రమంగా అమలు చేయడం లేదు, చాలీచాలని భోజనం పెడుతున్నారు.. మా వార్డెన్‌తో మాట్లాడం సార్‌’ అంటూ ఉలవపాడు ఎస్సీ బాలుర వసతి గృ హం విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు విన్నవించుకున్నారు.

శరవేగంగా ఒంగోలు నగర అభివృద్ధి

శరవేగంగా ఒంగోలు నగర అభివృద్ధి

ఒంగోలు నగర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పాలకవర్గసమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

సైబర్‌ ఉచ్చులో వ్యాపారులు

సైబర్‌ ఉచ్చులో వ్యాపారులు

ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డున అంబేడ్కర్‌ సెంటర్‌, త్రిపురాంతకం రోడ్డులోని ఇద్దరు వ్యాపారులు ఈ నెల 7వ తేదీన సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. ఆ వ్యాపారులకు కేటుగాళ్లు టోకరా వేశారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన

కార్పొరేట్‌గా దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. మంగళవారం మండలంలోని కొణిదెన గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు 237 సైకిళ్లను అందజేశారు

వెనుకబడ్డాం

వెనుకబడ్డాం

ఉమ్మడి జిల్లాలో గతేడాది కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో స్థూల ఉత్పత్తి తగ్గనుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అది మరింతగా దిగజారనుంది. సాగులో వచ్చిన మార్పులతో పలు కీలక పంటల విస్తీర్ణం, పాల ఉత్పత్తి, ఇతరత్రా పడిపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది.

అన్నీ ఏ-గ్రేడ్‌లోనే..

అన్నీ ఏ-గ్రేడ్‌లోనే..

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా రూపొందించిన మార్కుల జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలూ ఏ-గ్రేడ్‌లోనే నిలిచాయి. అయితే 90కు మించి మార్కులు వచ్చిన జాబితాలో జిల్లాలో ఒక్కనియోజకవర్గానికి కూడా స్థానం దక్కలేదు. 75కిపైగా మార్కులు వచ్చిన వాటిలో వరుసగా కొండపి, కందుకూరు, ఒంగోలు నియోజకవర్గాలు ఉన్నాయి.

ప్రక్రియ ముగిసింది.. లెక్క మిగిలింది!

ప్రక్రియ ముగిసింది.. లెక్క మిగిలింది!

దేశవ్యాప్తంగా చేపట్టిన పులల లెక్కింపు ప్రక్రియ జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు డివిజన్‌లలో ముగిసింది. మూడు దశల్లో 70 రోజులపాటు కొనసాగింది.

ఏసీబీ దూకుడు

ఏసీబీ దూకుడు

అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో 10 రోజుల వ్యవధిలో ముగ్గురిని ఏసీబీ అరెస్టు చేసింది. ప్రధానంగా కీలకమైన శాఖలపై దృష్టిసా రించినట్లు సమాచారం.

నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?

నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?

స్వయం సహాయక సంఘాల సభ్యుల సొమ్ము పెట్టుబడిగా పెట్టిన మహిళా మార్ట్‌లో నిఽధుల గోల్‌మాల్‌పై ఏళ్లు గడుస్తున్నా చర్యలు కరువయ్యాయి. అద్దంకి మునిసిపాలిటీ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ఏడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యుల చేత బలవంతంగా సుమారు రూ.10.50 లక్షలు పెట్టుబడి పెట్టించి జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు.

యథేచ్ఛగా కల్తీపాల తయారీ

యథేచ్ఛగా కల్తీపాల తయారీ

దర్శి ప్రాంతంలో కల్తీపాల తయారీ జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకో వడంలో ఆహార భద్రతాశాఖ అధికారులు విఫలమవు తున్నారు. మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, పనిభారం పెరగటంతో పూర్తిస్థాయులో దృష్టి సారించలేకపోతున్నామని వారు చెబుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి