ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలిగితే చర్యలు కఠినంగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అధికారులను హెచ్చరించారు.
ఉపాధి హామీ పథకంలో చోటుచేసుకుంటున్న అవినీతి బహిర్గతమైంది. లంచాల ద్వారా దండుకున్న డబ్బు పంపిణీ విషయమై సిబ్బంది మధ్య విభే దాలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఏపీవో రచ్చ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పాఠశాల విద్యలో ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. స్కూల్ సమాచారం, విద్యార్థుల మార్కులు, ఇతర వివ రాలన్నింటినీ యాప్లో నిక్షిప్తం చేస్తోంది..
ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని 66 ఏళ్లపాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు.
పార్టీ బలోపేతానికి డిజిటల్ వేదికలు కీలక సాఽధనాలుగా మారిన తరుణంలో కనిగిరికి గుర్తింపు తీసుకు వచ్చేలా ర్యాంకులు సాధించటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత ఉంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు.
గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఆదివా రం గిద్దలూరు మండలం కెఎ్సపల్లి పం చాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామం లో రూ.30లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే అశోక్రెడ్డి ప్రారంభించారు.
ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద ఎన్హెచ్-16పై వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
జిల్లా కేంద్రంలో గురువారం కలెక్టర్ విజయ సునీత విస్తృతంగా పర్యటన చేశారు. ఉదయం 6.00 గంటల నుంచి 9.00 గంటల వరకు పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముందుగా వేకువజామున స్థానిక గడియార స్తంభం సమీపంలో పారిశుధ్య పనులను పరిశీలించారు.