• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

ఓట్ల నమోదుకు భారీ స్పందన

ఓట్ల నమోదుకు భారీ స్పందన

జిల్లాలో ఓట్ల నమోదుకు భారీ స్పందన కనిపించింది. వివిధ కారణాలతో తొలగించిన ఓట్లతోపాటు సర్‌ ప్రక్రియ సమయంలో అందుబాటులో లేని వారు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

థ్యాంక్యూ సీఎం సార్‌..!

థ్యాంక్యూ సీఎం సార్‌..!

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు.

ఒంగోలులో కారు హల్‌చల్‌.. నిందితుడు గుర్తింపు

ఒంగోలులో కారు హల్‌చల్‌.. నిందితుడు గుర్తింపు

ఒంగోలు రత్నమహల్‌ సెంటర్‌లో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్‌ చేశాడు. గురువారం ఉదయం పెళ్లూరు వైపు నుంచి ఒంగోలులోకి వెళుతున్న కారు స్థానిక రత్నమహల్‌ సెంటర్‌ వద్ద హల్‌చల్‌ చేసి చోదకుడు ప్రమాదానికి గురయ్యాడు.

చిన్నారులకు కృత్రిమ అవయవాల పంపిణీ

చిన్నారులకు కృత్రిమ అవయవాల పంపిణీ

బాల భవిత కేంద్రంలోని చిన్నారులకు కృత్రిమ అవయాలను గురువారం జీజీహెచ్‌లో జేసీ కల్పనాకుమారి అందజేశారు.

ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కున్న మహిళ... చివరకు

ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కున్న మహిళ... చివరకు

ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుని 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్పత్తి తగ్గింపు.. వేగంగా వేలం

ఉత్పత్తి తగ్గింపు.. వేగంగా వేలం

ప్రస్తుత పొగాకు మార్కెట్‌ ఒడిదొడుకులకు అధికోత్పత్తే కారణం. అలాగే యుద్ధంతో ఎగుమతులకు ప్రతికూలత, ఇతర దేశాల్లో భారీగా పంట ఉత్పత్తి, జీఎస్టీ పెంపు వంటివి కీలకంగా మారాయని బోర్డు విశ్లేషిస్తోంది.

ఫీడర్‌ కెనాల్‌ రెడీ

ఫీడర్‌ కెనాల్‌ రెడీ

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి నీటి తరలింపులో కీలకమైన ఫీడర్‌ కెనాల్‌ సిద్ధమైంది. రూ.450 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొల్లంవాగు నుంచి టన్నెళ్ల ద్వారా వచ్చే నీరు కొత్తూరు వద్ద ఫీడర్‌ కెనాల్‌కు చేరి ఎటువంటి అవరోధం లేకుండా నల్లమల జలాశయంలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

మైనింగ్‌ శాఖలో వణుకు

మైనింగ్‌ శాఖలో వణుకు

భూగర్భ గనుల శాఖలో సీబీఐ వణుకు పుట్టించింది. మంగళవారం నాటి దాడుల ప్రభావం ఆయా కార్యాలయాల్లో బుధవారం కూడా కనిపించింది. వరుసగా ఏసీబీ, సీబీఐ దాడులతో జిల్లాలోని మైనింగ్‌ శాఖలో కలకలం మొదలైంది.

ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు

ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు పడు తున్నాయి. జిల్లా సహకార శాఖలో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల స్థాయిని బట్టి ఆయా పోస్టులను జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌, రాష్ట్రస్థాయిగా గుర్తింపు పూర్తయింది.

ఆందోళనకు గురిచేస్తున్న ‘సర్‌’

ఆందోళనకు గురిచేస్తున్న ‘సర్‌’

ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌) ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓటర్లకు జారీ చేస్తున్న నోటీ సుల్లో అనేక అసంబద్ధాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి వారి స్వగ్రా మం ఎక్కడ ఉందో కూడా తెలియదు. వారు పుట్టకముందే తల్లిదండ్రులు మరొక చోట స్థిరపడిపోయారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి