జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఉండి ఈకేవైసీ చేయించుకోని వినియోగదా రులపై ఆయిల్ కంపెనీలు దృష్టి సారించాయి. రెండు నెలల నుంచి ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ఈకేవైసీ చేస్తున్నా కొందరు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
ఇంటర్మీడి యెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్లో ఈ ఏడాది 5,31,171 మందికి 4,47,242 మందిని చేర్చారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.
మార్కాపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో పరిస్థితి ఇదీ. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేయడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటు లోకి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
పొగాకు మార్కెట్ మళ్లీ సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. మూడు రోజులుగా నోబిడ్లు పెరుగుతున్నాయి. మంగళ వారం మార్కెట్ మరింత పతనమైంది. గత వారం వరకు ధరల మాట ఎలా ఉన్నా నోబిడ్లు తగ్గాయి. అయితే సోమ వారం నుంచి తిరిగి మార్కెట్లో ధరలు సరిలేకపోవడమే కాక మళ్లీ నోబిడ్లు పెరగడం ప్రారంభమైంది.
గ్రామ పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ప్రభుత్వం విఽధి విధానాలను రూపొందించింది. తద్వారా ఆర్థిక స్వావలంబనకు సంకల్పించింది.
గ్రామీణ ప్రజల జీవనోపాఽ ధిని బలోపేతం చేయడమే వీబీ - జీరామ్జీ పథకం లక్ష్యమని ఎంవోఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా శాశ్వత పనులు చేస్తామని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మంగళవారం కూడా కొలిక్కి రాలేదు. మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాల కోసం రెండు రోజులుగా మండల విద్యాధికారులు ఎదురుచూస్తున్నా వాటి జాడలేదు.
ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టి మోటార్ సైక్లిస్ట్ మృతి చెందిన సంఘటన మంగళవారం స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి(78) మృతి చెందాడు.
రాష్ట్రంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.