• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

నామమాత్రంగానే కొనుగోళ్లు

నామమాత్రంగానే కొనుగోళ్లు

దక్షిణాది పొగాకు మార్కెట్‌ మొక్కుబడిగా సాగుతోంది. రోజువారీ వేలానికి వస్తున్న బేళ్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. వాటిలోనూ సగం మించి కొనుగోలు చేయడం లేదు.

‘ఉపాధి’ సిబ్బందిపై వేటు

‘ఉపాధి’ సిబ్బందిపై వేటు

ఉపాధి పనుల్లో కూలీల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బుల పంపకాల విషయంలో బహిరంగంగా వాగ్వివాదానికి దిగిన సిబ్బందిపై డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ వేటు వేశారు. ఏపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. ఈసీని బదిలీ చేశారు.

ప్రభుత్వ వైద్యసేవలు మెరుగు

ప్రభుత్వ వైద్యసేవలు మెరుగు

ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు పక్కాగా అందించిన నేపథ్యంలో జిల్లాకు మంచి గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలతో సర్కారు వైద్యశాలల్లో అందుతున్న సేవలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌ ద్వారా సమీకరిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడిని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు.

అపరాలకు ‘మద్దతు’

అపరాలకు ‘మద్దతు’

జిల్లాలో కందులు, శనగలు వంటి అపరాలను మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయించడం ఆ పంటలను సాగుచేసిన రైతులకు కొంత ఊరట కలిగించింది. పండిన దానిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిమాణం తక్కువే. అయినప్పటికీ మార్కెట్లో ధరలు సరిలేక, నష్టాలకు అమ్ముకోలేక తల్లడిల్లే రైతులకు ప్రభుత్వం ఆ మాత్రం అయినా మద్దతు ధరకు కొనడం లాభించింది.

మండిన ఎండ

మండిన ఎండ

భానుడు భగభగ మండిపోయాడు. ఉదయం 7 గంటల నుంచే సుర్రుమనిపించాడు. మధ్యాహ్నానికి సెగలు కక్కాడు. దీంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. బుధ, గురువారాల్లో 45నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

కడలిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న దని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

 పెట్రో షాక్‌

పెట్రో షాక్‌

వాహనదారులకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై చమురు సంస్థలు 95పైసలు పెంచాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

గృహ గణన వేగవంతంపై దృష్టి

గృహ గణన వేగవంతంపై దృష్టి

జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టిన గృహగణన వేగవంతంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈనెల 30వతేదీ లోపు గృహ గణనను పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లాలో ఈ ప్రక్రియను క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టారు.

పెరిగిన మొక్కజొన్న ధర

పెరిగిన మొక్కజొన్న ధర

ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు లేక తల్లడిల్లిపోయారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర రూ.2,400 ప్రకటించినా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,700కు కొనుగోలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి