• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి

ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి

జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి పీ వెంకటరమణ హామీ ఇచ్చారు.

ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజాబాబు స్పష్టంచేశారు.

సీఎంవో సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌   అధికారిగా పీసీపల్లి ఎంపీడీవో

సీఎంవో సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అధికారిగా పీసీపల్లి ఎంపీడీవో

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సమర్థవంతమైన పనితీరుతో పీసీపల్లి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి జి.వి.క్రిష్ణారావు తన ప్రతిభను చాటుకున్నారు. మార్కాపురం జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి(సీఎంవో) కార్యాలయం నిర్వహించిన సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అధికారిగా ఆయనకు గుర్తింపు లభించింది.

ప్రపంచ బాలల మహాసభలకు సహకరించండి

ప్రపంచ బాలల మహాసభలకు సహకరించండి

ఆంధ్రసారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 5, 6 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ బాలల సాహిత్య మహాసభలకు సహకరించాలని పరిషత్‌ అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ కలెక్టర్‌ పి.రాజాబాబుకు విజ్ఞప్తి చేశారు.

ఇష్టప్రకారం కుదరదు

ఇష్టప్రకారం కుదరదు

‘పొగాకు మార్కెట్లో రైతులను ఇబ్బందిపెట్టేలా కంపెనీలు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గతేడాది వేలం ముగింపులో ఆస్థాయి ధరలు ఎలా ఇచ్చారు? ఈ ఏడాది ఆరంభం నుంచే ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? అని నిలదీశారు.

డిష్యుం.. డిష్యుం..

డిష్యుం.. డిష్యుం..

ఇద్దరు వైసీపీ మహిళా నాయకురాళ్ల మధ్య ఏర్ప డిన వివాదం ఘర్షణకు దారితీసింది. వైఎస్‌ రాజశే ఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది.

ఎక్కడికక్కడే సర్దుబాటు

ఎక్కడికక్కడే సర్దుబాటు

ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్లను సర్దుబాటు చేసేందుకు మూడు రోజులుగా కొనసాగుతున్న నిరీక్షణకు బుధవారం తెరపడింది. ఎట్టకేలకు మండల విద్యాధికారుల లాగిన్‌కు మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలు వచ్చాయి.

ఆయిల్‌పామ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ఆయిల్‌పామ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ ప్రణాళిక రూపొందించింది. నేల స్వభావాన్ని పరీక్షించి అనువైన ప్రాంతాలను గుర్తించింది. మార్కాపురం జిల్లాలో 12, ప్రకాశం జిల్లాలో 4 మండలాలను ఎంపిక చేసింది.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

జాతీయ రహదారిపై లారీల్లో వెళ్తూ ఇద్దరు డ్రైవర్‌లు గొడవపడ్డారు. రెండు వాహనాలను నిలిపి వాదులాడుకుం టుండగా ట్రావెల్స్‌ బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. బస్సు వేగంగా వచ్చి వారు ఆపిన లారీని ఢీకొనడంతో ముందు ఉన్న డ్రైవర్‌లలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరొక డ్రైవర్‌ తీవ్ర గాయా లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

అయ్యో పాపం!

అయ్యో పాపం!

ఒంగోలు నగర పరిధిలోని చెరువు కొమ్ముపాలెంలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు చెరువులో మృతదేహమై తేలాడు. గ్రామంలోని దుర్గ నర్సింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ప్రత్యూష కుమారుడు రిచర్డ్స్‌ రేయాన్స్‌(6) మంగళవారం కళాశాల గేటు తీసుకొని బయటకు వచ్చి కనిపించకుండా పోయాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి