• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

కూటమి పాలనలో అభివృద్ధి వేగవంతం

కూటమి పాలనలో అభివృద్ధి వేగవంతం

కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే బీఎ న్‌.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వార్డెన్లపై వేటు

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వార్డెన్లపై వేటు

వసతిగృహ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై వేటు తప్పదని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌ లక్ష్మీ నాయక్‌ హెచ్చరించారు.

పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అంగన్‌వాడీలతో సాధ్యం

పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అంగన్‌వాడీలతో సాధ్యం

గ్రామాల్లో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తోంది అంగన్వాడీ కార్యకర్తలేనని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.

ప్రజాదర్బార్‌తో ప్రజాసమస్యలు పరిష్కారం

ప్రజాదర్బార్‌తో ప్రజాసమస్యలు పరిష్కారం

ప్రజాసమస్యలను ప్రజాదర్బార్‌లో తెలుసుకుని త్వరగా పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు.

రైతన్నలకు అండగా ప్రభుత్వం

రైతన్నలకు అండగా ప్రభుత్వం

రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.

సీఎం చంద్రబాబుకు అవార్డ్‌ గర్వకారణం

సీఎం చంద్రబాబుకు అవార్డ్‌ గర్వకారణం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రతిష్టాత్మకమైన బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ను ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మలుపులు తిరుగుతున్న మున్సిపల్‌ రాజకీయం

మలుపులు తిరుగుతున్న మున్సిపల్‌ రాజకీయం

మార్కాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠంపై నెలకొన్న సందిగ్ధం పలు రకాల మలుపులు తిరుగుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై ఈ సంవత్సరం జూన్‌ 11వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సాంకేతికంగా చెల్లదని మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పంచాయతీ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి

పంచాయతీ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి

గ్రామ పంచాయతీలను ఆదాయ వపరులు గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని జిల్లా పంచాయతి అధికారి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కోడిగుంపుల, పామూరు పంచాయతిల్లోని చెత్తనుంచి సంపద కేంద్రాలను గురువారం పరిశీలించారు.

సురక్షిత ప్రయాణమే లక్ష్యం

సురక్షిత ప్రయాణమే లక్ష్యం

సురక్షితే ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యమని జిల్లా ప్రజారవాణశాఖ అధికారి(డీపీటీవో) సత్యనారాయణ అన్నారు.

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండా లని జిల్లా మలేరియా అధికారి ఎన్‌. మధుసూదన్‌రావు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి