వాహనదారులపై మరో సారి పెట్రో ధరల బాంబు పడింది. ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్పై రూ.2.75, పెట్రోలుపై రూ.2.84 పైసలు పెంచాయి. దీంతో ఒంగోలులో లీటర్ పెట్రోలు రూ.116.67, డీజిల్ రూ.104.40కి చేరింది.
జిల్లాలో సోమవారం ఎండ మండింది. రోహిణి కార్తె ప్రారంభం రోజునే భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలోని మొత్తం 28 మండలాల్లో 24చోట్ల 40డిగ్రీల కుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు.
అనారోగ్యంతో బాధపడే పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నా రు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.22.23 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 25 మంది లబ్ధి దారులకు ఎమ్మెల్యే అశోక్రెడ్డి అందజేశా రు.
: ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, విక్రయాల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాలో ఖరీఫ్ కన్నా ఎరువుల వాడకం రబీ సీజన్లో కాస్తంత ఎక్కువగా ఉంటుంది.
జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రోహిణి కార్తె రాకముందే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు.
ఆంధ్రకేసరి టంగు టూరి ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసు కొని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి పిలుపునిచ్చారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఇన్చార్జి కలెక్టర్ కల్పనాకుమారి, ఒంగోలు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎండల తీవ్రతపై వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించడంతో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
అద్దంకిలో మెప్మా రూటే సపరేటుగా మారింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం మంజూరుకు రూ.10వేల నుంచి 15 వేల రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.