• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

కదలం.. వదలం!

కదలం.. వదలం!

జిల్లాలో కొందరు అధికారులు పాతుకుపోతున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట, లేకుంటే ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రభు త్వాలు మారినా వారు మాత్రం ‘కదిలేదు లేదు.. కుర్చీ వదిలేది లేదు’ అన్నట్లు అక్కడే ఉండిపోతున్నారు.

ఖరీఫ్‌లో ఆరు.. రబీలో ఆరు

ఖరీఫ్‌లో ఆరు.. రబీలో ఆరు

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పంటల బీమా పథకం వర్తింపుపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటి పరిధిలోనూ ఉమ్మడి జిల్లాలో పలురకాల పంటలకు ఇన్సూరెన్స్‌ వర్తించనుంది.

‘సర్‌’ వేగవంతం

‘సర్‌’ వేగవంతం

జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌)ను వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు.

అర మిలియన్‌ కూడా కొనడం లేదు!

అర మిలియన్‌ కూడా కొనడం లేదు!

దక్షిణాది పొగాకు మార్కెట్‌ నామమాత్రంగానే సాగుతోంది. నిత్యం వందలాది బేళ్లు వేలంకు వచ్చి సాయంత్రం వరకు హడావుడితో ఉండాల్సిన కేంద్రాలు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే వెలవెలబోతున్నాయి.

పాఠశాల విద్యాశాఖ పోస్టుల్లో మార్పులు

పాఠశాల విద్యాశాఖ పోస్టుల్లో మార్పులు

రాష్ట్రంలో జిల్లాల పున ర్విభజన (2022)కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కొత్త, పాత జిల్లాలకు అధికారులు, సిబ్బంది విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకు దామాషా ప్రాతిపదికన అఽధికారులు, సిబ్బం దిని కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేసింది.

డివిజన్‌ స్థాయి కౌన్సెలింగ్‌కు ఆటంకాలు

డివిజన్‌ స్థాయి కౌన్సెలింగ్‌కు ఆటంకాలు

ఉపాధ్యాయుల పని సర్దుబాటు కౌన్సెలింగ్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా యి. రెండో షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అయితే కేవలం మండల స్థాయి సర్దుబాటు మాత్రమే పూర్తయింది.

జీతం పెంచాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి

జీతం పెంచాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించారు.

అడవిలోపల్లిలో ఉద్రిక్తత

అడవిలోపల్లిలో ఉద్రిక్తత

మండలంలోని అడవిలోపల్లిలో గ్రామకంఠం భూమి విషయమై నెలకొన్న వివాదం వైసీపీ, టీడీపీ గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో 8 మంది గాయపడ్డారు.

తాగునీటి కోసం ఆందోళన

తాగునీటి కోసం ఆందోళన

తాగునీటి కోసం నగర పంచా యతీ పరిధిలోని కంభాలపాడు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో శుక్రవారం కర్నూలు - ఒంగోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్‌

నేడు జాతీయ లోక్‌అదాలత్‌

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శని వారం జాతీయ లోక్‌ అదాలత్‌ జరగ నుంది. అందుకు నేషనల్‌ లీగల్‌ సర్వీ సెస్‌ అథారిటీ ఏర్పాట్లు చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి