ఇరాన్ యుద్ద ప్రభావం సామాన్యులపై పడింది. రాత్రికిరాత్రి వాణిజ్య సిలిండర్లపై రూ.115, సాధారణంపై రూ.60 ధర పెంచిన కేంద్రం ఇప్పుడు తాజాగా అనేక ఆంక్షలను విధించింది. దీంతో ఇటు ప్రజలకు, ఇటు ఏజెన్సీలకు కూడా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది.
కీలక అంశాలపై సమీక్ష కోసం బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా రంగాలపై సమీక్షతోపాటు ప్రభుత్వ ఆలోచనలు, తదనుగుణంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
మేత కోసం వెళ్లిన గొర్రెలు తిరిగి ఇంటికి వెళుతుండగా లారీ తొక్కించుకుంటూ వెళ్లింది. ఈ సంఘటన కొమరోలులోని నాయారా పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
చెడు వ్యసనాలకు బానిసలై అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయానికి సిద్ధపడ్డారు. దానిని అమ్ముతూ పట్టుబడి కటకటాల పాలయ్యారు.
ఏపీ పొగాకు ఉత్పత్తిదారుల సహకార యూనియన్ పాలక వర్గం గడువును ప్రభుత్వం పొడిగించింది.
కనిగిరి ప్రాంతం సంక్షోభం నుంచి సుభిక్షం వైపు అడుగులు పడేలా కనికరించాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కోరారు.
మహిళలు స్వయంశక్తితో ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా మిషన్లు మంజూరు చేయడంలో అధికారులు విస్మరించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున మద్దిపాడు వద్ద చోటుచేసుకుంది.
జిల్లాలో గర్భాశయ ముఖ ద్వారా కాన్సర్ను నివారించేందుకు 14నుంచి 15 ఏళ్లలోపు బాలికలు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు.
మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి చెప్పారు.