రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల జిల్లాల పునర్విభజనలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు, ఉద్యోగా ర్థులకు ఊరట లభించింది. ప్రభుత్వంలో విలీనమైన తేదీ కాకుండా ఎయిడెడ్లో సర్వీసు ప్రారంభమైన తేదీ నుంచి వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
బొలెరో వాహనాన్ని కారు ఢీకొన డంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గిద్దలూరు శివారులో బుధవారం చోటుచేసుకుంది.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) నిర్వహణకు ప్రభుత్వం బుధవారం నిధులు విడుదల చేసింది. పాఠశా లు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని నిధులను కేటా యించింది.
పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ ఒంగోలులోని జిల్లా పోక్సో కోర్టు బుధవా రం తీర్పునిచ్చింది. బాధిత బాలికకు ప్రకాశం జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్ఎస్) ద్వారా రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పొగాకు, ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తల్లికి వందనం పథకానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు బుధవారం నుంచి ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో కష్టాలు తప్పడం లేదు. గత వైసీపీ హయాంలో అనర్హులకు సైతం సదరం సర్టిఫికెట్లు ఇష్టారాజ్యంగా ఇవ్వడంతో అర్హులకు అన్యాయం జరిగింది.
పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అత్యాధునిక బోధన పద్ధతుల ద్వారా జాతీయస్థాయి విద్యా ప్రమాణాల అమలుకు సంకల్పించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకోసం ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన ఇంటింటికీటీడీపీ కార్యక్రమాన్ని పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల శ్రేణులు విజయవంతం చేయాలన్నారు.