బాలసదన్లో నివాసం ఉంటూ చదువుకుంటూ చనిపోయిన మౌనిక(11) బాలిక మృతదేహాన్ని శ్మశానంలో తవ్వి తీసి గురువారం పోస్టుమార్టం చేశారు.
గంజాయి రహిత చీరాలగా మార్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సుబ్బారావు చెప్పారు.
ఒంగోలు నగరంలో సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు డిటైల్ ప్రాజెక్టు నివేదిక(పీడీఆర్)కు ఏకగ్రీవంగా ఆ మోదించారు. స్థానిక నగర పాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం ఇన్చార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది.
ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు పరిధిలో ఉన్న వివాదాస్పద 186 సర్వే నెంబరులో భూమి ముగ్గురు రైతులకు పట్టాదారు భూమిగా తమ రికార్డుల్లో నమోదై ఉందని ఆర్డీవో లక్ష్మీప్రసన్న స్పష్టంచేశారు.
సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ప్రజలను పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా వారి వలనుంచి తప్పించుకోలేకపో తున్నారు. వెరసి నగదును పోగొట్టుకుంటు న్నారు.
కొళాయి వద్ద నుంచి కొత్తింటికి ప్లాను.. ఖాళీ స్థలం నుంచి కట్టుకున్న ఇంటికి పన్ను.. ఇలా ఏ పని కోసం వెళ్లినా పైసలు వసూలే...! మొత్తంగా అవినీతి కంపుతో ఒంగోలు నగరపాలక సంస్థ దారుణంగా తయారైంది.
‘ఆంధ్రజ్యోతి’ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన నిలబడి అక్షర సమరం సాగిస్తూనే ఉంది. అవినీతి, అక్రమాలపై నిరంతరం యుద్ధం చేస్తూనే సాధారణ సమస్యలపైనా కలం ఎక్కుపెడుతోంది.
ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్పై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. మంగళ వారం రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్యాలయాల తనిఖీలలో భాగంగా ఇక్కడ కూడా నిర్వహిం చారు. ఏసీబీ సీఐలు రమేష్, శేషు తన సిబ్బం దితో రావడంతో కార్పొరేషన్ ఉద్యోగులంతా ఉలికిపాటుకు గురయ్యారు.
పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీ కాలం మరో వారంలో ముగియనుంది. దీంతో ఆయా సంస్థలకు స్పెషలాఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుండగా ఇంతవరకు ఎన్నికల నిర్వహణ కసరత్తు చేయలేదు.
దిగజారిన ధరలతో ఆందోళన చెందుతున్న అపరాల రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. పూర్వపు జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో శనగల కొనుగోలుకు 60, కందుల కొనుగోలుకు 45 కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది.