పొగాకు మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమన చర్య లతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రైతు ప్రయోజనా లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
జిల్లాలో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో 12,71,979మంది ఓటర్లు డిజిటలైజేషన్ చేయించుకున్నారు. మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉండగా 1,27,027మంది ఆన్కలెక్టబుల్లో చేరారు.
ద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత తండ్రి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన ఈనెల 19న ఒంగోలు ఏబీఎం కాలేజీ వద్ద జరిగింది. చికిత్స పొందుతున్న ఆద్య (10) చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో శనివారం మృతి చెందింది. ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఉంగరం కొనేందుకు చీమకుర్తి వచ్చిన తల్లీకుమారుడు తిరిగి సొంతూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. మండల పరిధిలో యల్లయ్యనగర్ సమీపాన కర్నూల్ రోడ్డుపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తల్లికి వందనం డబ్బులు డ్రా చేసుకునేం దుకు తల్లులు ఉత్సాహంగా బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్తున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని హెడ్ పోస్టాఫీసులో ఎక్కువ మంది తల్లులకు అకౌంట్లు ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు క్రీడా పోటీల్లో పాల్గొనడంతోపాటు వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. రాష్ట్రప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ను నిర్వహించింది.
దక్షిణాది పొగాకు మార్కెట్లో ఏమాత్రం నిలకడ కనిపిం చడం లేదు. రోజుకో రకంగా సాగుతోంది. ఒక రోజు కాస్తంత నోబిడ్లు తగ్గి అంతోఇంతో ధర కూడా పెరిగినట్లు కనిపిస్తే వారం రోజులపాటు మళ్లీ నోబిడ్లు పెరగడం, రోజువారీ కొనుగోళ్లు తగ్గడం, సగటు ధరలు కూడా పడిపోతూ రైతులు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 13,99,006 మంది ఓటర్లు ఉండగా 12,72,367 మంది డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్రప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీచార్జి చేయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిం చారు.
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వాతావర ణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈనెల 1వతేదీ నుంచి 24వతేదీ వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులు 827 నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.