వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో అలవిమాలిన జాప్యం నడుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయి నెల దాటినా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉన్నట్లు తెలుస్తుండగా జిల్లాలో ఇప్పట్లో ప్రక్రియ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
పొగాకు మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని నివారించి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రావాలని వివిధ రైతుసంఘాల నాయకులు కోరారు. అందుకోసం రెండు ప్రభుత్వాలు చెరో రూ.500 కోట్ల వంతున వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గిద్దలూరు మండలం కృష్టంశెట్టిపల్లె (కేఎస్ పల్లె) గ్రామంలో ఈనెల 27వతేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఆరోజు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ సర్వ్ను ప్రారంభించనున్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రస్తుత సీఈవోగా వ్యవహరిస్తున్న పి.దత్తాత్రేయ వెంకటశర్మను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని సహకార శాఖ కమిషనర్ అహ్మద్బాబు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రస్తుత బ్యాంకు పర్సన్ ఇన్చార్జ్ను ఆదేశించారు.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలోఉమ్మడి ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం పొలాల్లో 15వ శతాబ్దం నాటి నంది శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాఖ నల్లమల ప్రాంత శాసనాలపై చేస్తున్న అధ్యయ నంలో భాగంగా సోమవారం గుర్తించినట్లు శాసనపరిశీల కులు, సాహితీవేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు.
నిత్యం యోగా సాధన చేయటం ద్వారా శరీరానికి, మనసుకు నూతన శక్తి, ఉత్తేజం కలుగుతాయని జేసీ కల్పనాకుమారి చెప్పారు.
హెచ్ఎంపాడు మండలం వెంగపల్లిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ప్రజల సమస్యలను పరిష్కరించి, వారిలో సంతృప్తి స్థాయిని పెంచడమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లక్ష్యమని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (ఓటర్ల జాబితా సవరణ) కార్యక్రమంలో కొన్నిచోట్ల బీఎల్వోల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.