• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

జలధార సిద్ధం

జలధార సిద్ధం

జల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వేసవిలో చేపట్టిన జలధార - జలహారతి పథకం ప్రక్రియ జిల్లాలో వేగవంతమవుతోంది. ఈనెల 6 నుంచి మే 14 వరకు వంద రోజులపాటు ఈ కార్యక్ర మాన్ని నిర్ధిష్ట ప్రణాళికతో ప్రభుత్వం చేపట్టింది.

అర్బన్‌లో మెరుగు.. రూరల్‌లో అరకొర

అర్బన్‌లో మెరుగు.. రూరల్‌లో అరకొర

డీజిల్‌, పెట్రోలు కోసం గత రెండు రోజులుగా తీవ్ర ఇక్కట్లు పడిన జిల్లా ప్రజానీకానికి మంగళ వారం కాస్త ఉపశమనం లభించింది. ఆయిల్‌ సరఫరా కొంత మెరుగుపడింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో అత్యధికశాతం బంకులలో సాధారణ పరిస్థితికి చేరుకొంది.

హెచ్‌పీవీ వేగవంతం

హెచ్‌పీవీ వేగవంతం

జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వైద్యశాఖ వేగవంతం చేసిం ది. బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాలతో 14 నుంచి 15ఏళ్లలోపు బాలికలకు ఆ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు.

అందని పరిహారం

అందని పరిహారం

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. అధికారుల లెక్కల ప్రకారం రూ.25 కోట్లకుపైన పెండింగ్‌ ఉంది. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.6.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.

అట్టహాసంగా పోలేరమ్మ తిరునాళ్ల

అట్టహాసంగా పోలేరమ్మ తిరునాళ్ల

పర్చూరు మండలంలోని నూతలపాడులో మంగళవారం గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది.

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

మద్యం అలవాటుతో యువకుడు బలవర్మణానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

మార్కెట్‌ గుబులు

మార్కెట్‌ గుబులు

పొగాకు మార్కెట్‌ తీరు రైతుల్లో గుబులు రేపుతోంది. నేటికీ రోజు మార్చి రోజు వేలం కొనసాగుతోంది. అమ్మకాలకు పరిమితంగానే బేళ్లను బోర్డు అధికారులు అనుమతిస్తున్నారు. వాటిని కూడా వ్యాపారులు సక్రమంగా కొనుగోలు చేయడం లేదు.

బారులు.. రద్దీ

బారులు.. రద్దీ

జిల్లాలో డీజిల్‌, పెట్రోల్‌ కొరత సమస్య కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల అసలు ఆయిల్‌ అందుబాటులో లేక బంకులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉన్నచోట ఆయిల్‌ కోసం భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి.

వేసవి పత్తి.. సాగు జాస్తి

వేసవి పత్తి.. సాగు జాస్తి

మార్కాపురం జిల్లాలో వేసవి పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత సంవత్సరం అల్పపీడనాలు, తుఫాన్‌ల నేపథ్యంలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి.

రైలొస్తోంది..

రైలొస్తోంది..

జిల్లాలోని కనిగిరి ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే సౌకర్యం అందు బాటులోకి రానుంది. గుంటూరు నుంచి కనిగిరి వరకూ కొత్తగా నిర్మాణం పూర్తయిన మార్గంలో ప్యాసింజర్‌ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి