• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

పారదర్శకంగా పాస్‌పపుస్తకాలు

పారదర్శకంగా పాస్‌పపుస్తకాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల భూములకు సంబంధించిన పాస్‌పుస్తకాలను అత్యంత పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో అందజేస్తు న్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

సమగ్ర శిక్ష సిబ్బందికి రూ.8.65 కోట్లు విడుదల

సమగ్ర శిక్ష సిబ్బందికి రూ.8.65 కోట్లు విడుదల

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు.

 ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేయించడంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ముసాయిదా ఓటర్ల జాబితాను గతనెల 31న ప్రకటించగా ప్రస్తుతం కొత్త ఓట్ల నమోదు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఎల్‌నినోను ఎదుర్కొందాం

ఎల్‌నినోను ఎదుర్కొందాం

ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) యూనిట్‌గా రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని చేపట్టింది.

అర్ధవీడు మండలంలో వైసీపీకి షాక్‌

అర్ధవీడు మండలంలో వైసీపీకి షాక్‌

అర్ధవీడు మండలంలో 13 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారి మెడల్లో శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

సమస్యలను వేగంగా పరిష్కరించండి

సమస్యలను వేగంగా పరిష్కరించండి

జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని కలెక్టర్‌ విజయసునీత ఆదేశించారు.

ఒంగోలు కలెక్టరేట్‌ ఆధునికీకరణ

ఒంగోలు కలెక్టరేట్‌ ఆధునికీకరణ

ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించనున్న వేడుకలకు జిల్లా పరిపాలన భవన్‌(కలెక్టరేట్‌) కూడా ముస్తాబవుతోంది

డెడ్‌లైన్‌..!

డెడ్‌లైన్‌..!

వెలిగొండ ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్‌ ద్వారా నీరివ్వాలనే ధృడ సంకల్పంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి పెండింగ్‌ పనులు లేకుండా చేసి సిద్ధం కావాలని అధికారులకు సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ అధికారులు టన్నెల్‌ అంతర్భాగంలో పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయిస్తూ నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చేపల వేటకు సాంకేతిక తోడు

చేపల వేటకు సాంకేతిక తోడు

సముద్రంపై రేయనక, పగలనక వేట సాగించే మత్స్యకారులు.. నడిసముద్రంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని జీవితాలు. తుఫాన్లు, సుడిగుండాలు, అ ల్పపీడనాలు ఎప్పుడు ఏవిధంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి.

చెరువుల అభివృద్ధి చకచకా..

చెరువుల అభివృద్ధి చకచకా..

జిల్లాలోని చెరువుల అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. వేసవికి ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా టెండర్ల ప్రక్రియలో జాప్యమైంది. దీంతో వర్షా కాలాని కంటే ముందు ఈ పనుల పూర్తి ప్రశ్నార్థకంగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వానలు కురవకపోవడంతో ఆటంకం లేకుండా పనులు సాగుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి