• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

నిర్లక్ష్యం చేస్తే కన్నీళ్లే..!

నిర్లక్ష్యం చేస్తే కన్నీళ్లే..!

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పశ్చిమ పల్లెసీమల దాహం తీర్చే జలజీవనాడి. గేట్ల మరమ్మతుల దృష్ట్యా జనవరి 16న ఎల్లెల్సీకి నీటి విడుదల ఆపేశారు.

జగ్జీవనరామ్‌కు ఘన నివాళి

జగ్జీవనరామ్‌కు ఘన నివాళి

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి ఎంపీ బస్తి పాటి నాగరాజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఆదర్శం.. జగ్జీవన్‌ రామ్‌ జీవితం

ఆదర్శం.. జగ్జీవన్‌ రామ్‌ జీవితం

బాబు జగ్జీవన్‌ రామ్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత వెల్లడించారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్‌ 5 నుంచి 14వ తేదీ వరకు పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్లు కర్నూలు ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ప్రదీ్‌పకుమార్‌ తెలిపారు.

వైభవంగా రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం

వైభవంగా రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం

వేద పండితుల మంత్రో చ్ఛారణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్స వం నిర్వహించారు.

బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం

బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం

దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్‌రామ్‌ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ ఎండీ ఫరూక్‌ అన్నారు.

తాటిముంజలతో మేలు

తాటిముంజలతో మేలు

తాటిముంజలను ఐస్‌ ఆపిల్‌గా పిలుస్తారు. వేసవిలో సహజసిద్ధంగా ఇవి లభిస్తాయి. వీటితో ఇటు ఆరోగ్యం, అటు చల్లదంన వస్తుందని వైద్యులు తెలిపారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండటమే కాకుండా డీహైడ్రేషన్‌ను తగ్గింస్తాయని, మధుమేహ నియంత్రణ , జీర్ణక్రియ మెరుగుదల, చర్మఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.

నిరుపయోగంగా పశువుల తొట్లు

నిరుపయోగంగా పశువుల తొట్లు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పశువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ఉపాఽధి, వాటర్‌ షెడ్‌ పథకాల కింద గ్రామ పరిసరాలు, కొండల్లో తొట్లు నిర్మించారు.

పడకేసిన పారిశుధ్యం

పడకేసిన పారిశుధ్యం

గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. అధికారులు కేవలం నెలలో ఒకరోజు స్వచ్చంధ్ర-స్వచ్ఛదివాస్‌ పేరిట హంగామా చేసి, అనంతరం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి