మండలంలోని ఎం.పెండేకల్, ముద్దవరం, అంబాపురం, బలపాలపల్లె, ఆర్ఎస్ రంగాపుర గ్రామాల్లో ఏ వీధిలో చూసినా మురుగు రోడ్లపై కనిపిస్తోంది.
పట్టణంలో మిషన్ ద్రోణాచార్యను పకడ్బందీగా అమలు చేయాలని.. డ్రైనేజీలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాల యంలో హోంగార్డ్స్ కాంట్రిబ్యూషన ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను హోంగార్డ్స్ సదరన రీజియన కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజే శారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఖజానా శాఖలో నిబంధనలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతికి అడ్డాగా మార్చారు. లక్షల రూపాయలు తీసుకొని అక్రమంగా పదోన్నతులు ఇచ్చారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమ య్యాయి. భానుడి భగభగ మండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
నగరంలో కొనసాగుతున్న గృహ గణన(సెన్సస్) సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ దిబాకర్ బరిహా అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
ఉద్యోగులందరికీ సమా నంగా వేతనాలు పెంచాలని కోరుతూ పట్టణంలోని ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె చేపట్టారు.
రోడ్ల విస్తరణలో నివా సాలు కోల్పోయిన బొగ్గులైన్ బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు.