• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

పరుగందుకోని సర్‌

పరుగందుకోని సర్‌

జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

రాజధానిపై తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు

రాజధానిపై తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు

ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

కొలను భారతీ...! ఏమిటీ దుస్థితి..

కొలను భారతీ...! ఏమిటీ దుస్థితి..

నల్లమల అభయారణ్యంలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి క్షేత్ర అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. క్షేత్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

 రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం

కారు టైరు పంచర్‌ కావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం చెందాడు.

జగనకు మతి భ్రమించింది

జగనకు మతి భ్రమించింది

జగనకు మతిభ్రమించిందని, అందుకే రాజధానిపై పూటకోమాట మాట్లాడుతున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు.

బీఎల్‌ఏల సహకారం కీలకం

బీఎల్‌ఏల సహకారం కీలకం

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల బూత లెవెల్‌ ఏజెంట్లు(బీఎల్‌ఏ) కీలక పాత్ర పోషించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు.

‘సర్‌’కు సవాళ్లు!

‘సర్‌’కు సవాళ్లు!

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా బాలారిష్టాలు తప్పడం లేదు.

అయోధ్య రాముడి పేరుతో దోపిడీ

అయోధ్య రాముడి పేరుతో దోపిడీ

కేంద్రంలో బీజేపీ నాయకులు అయోధ్య రాముడిని అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చింతా మెహన్‌ అన్నారు.

ఓటరు జాబితా ప్రక్షాళనలో ‘సర్‌’ కీలక దశ

ఓటరు జాబితా ప్రక్షాళనలో ‘సర్‌’ కీలక దశ

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్‌ ప్రక్రియ ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక దశ అని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్వో), నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి