తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పశ్చిమ పల్లెసీమల దాహం తీర్చే జలజీవనాడి. గేట్ల మరమ్మతుల దృష్ట్యా జనవరి 16న ఎల్లెల్సీకి నీటి విడుదల ఆపేశారు.
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి ఎంపీ బస్తి పాటి నాగరాజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ వరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ప్రదీ్పకుమార్ తెలిపారు.
వేద పండితుల మంత్రో చ్ఛారణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్స వం నిర్వహించారు.
దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్రామ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ అన్నారు.
తాటిముంజలను ఐస్ ఆపిల్గా పిలుస్తారు. వేసవిలో సహజసిద్ధంగా ఇవి లభిస్తాయి. వీటితో ఇటు ఆరోగ్యం, అటు చల్లదంన వస్తుందని వైద్యులు తెలిపారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండటమే కాకుండా డీహైడ్రేషన్ను తగ్గింస్తాయని, మధుమేహ నియంత్రణ , జీర్ణక్రియ మెరుగుదల, చర్మఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పశువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ఉపాఽధి, వాటర్ షెడ్ పథకాల కింద గ్రామ పరిసరాలు, కొండల్లో తొట్లు నిర్మించారు.
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. అధికారులు కేవలం నెలలో ఒకరోజు స్వచ్చంధ్ర-స్వచ్ఛదివాస్ పేరిట హంగామా చేసి, అనంతరం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.