ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,200, మధ్యస్థం రూ.7,800, కనిష్ఠం రూ.3,481 పలికింది.
కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.
మండలంలో సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎమ్మెల్యే కోట్ల చొరవతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాలనీలు కళకళలాడుతున్నాయి
తమకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 47 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 49 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది.
కోగిసి మేజర్ పంచాయతీలో డెంగీ బారిన పడి ఐదుగురు ఆస్పత్రి పాలైన ఉదంతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘డెంగీ పంజా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి ఉరుకుందు, తమ సిబ్బందితో కలిసి 4వ వార్డును పరిశీలించారు
ఆళ్లగడ్డలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసిన ఘటన కలకలం రేపింది.
ఎనస్టీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన) నిబంధనలు పాటించకుం డా నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఏ, పీడీ ఎస్యూ, ఆర్ఫీఎస్ఎఫ్ ఆధ్వ ర్యంలో సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఏ.సిరికి వినతి పత్రం అందజేశారు.
నగరంలోని అశోక్నగర్ నీటిశుద్ధి కేంద్రం (పంప్హౌస్)లో నిర్వహణ మెరుగుదల, మర మ్మతులు, పూడిక, ఇతర అవక్షేపాల తొలగింపు పనులు విజయవం తంగా పూర్తయినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి.