మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వినియోగదారులకు అంత రాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యమని ఏపీఎస్పీ డీసీఎల్కు చెందిన ఆరు జిల్లాల సీజీఎం(చీఫ్ జనరల్ మేనేజర్) ఆది శేషయ్య అన్నారు.
విధుల్లో సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు తీరు మార్చుకోక పోతే వేటు తప్పదని డీఈవో జనార్దన్రెడ్డి హెచ్చరించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పాగాలంకరణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్షెరాన్ తెలిపారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ఏపీ బడ్జెట్-2026-27 అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు.
: అనంతపురం జిల్లాలో టమోటా ధరలు పతనమై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు వారికి అండగా నిలబడ్డారు.
: మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యా యి.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామి పుష్పపల్లకిలో వైభవంగా ఊరేగారు.
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
శ్రీశైలంలో ఆల య గర్భగుడి సమీపంలో ఈనెల 9న శివస్వాములపై పోలీసులు లాఠీచార్చి చేయడం అమానుష చర్యఅని, ఈ అంశంపై విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి డిమాండ్ చేశారు.