• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

వేరుశనగ క్వింటా రూ.9,200

వేరుశనగ క్వింటా రూ.9,200

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,200, మధ్యస్థం రూ.7,800, కనిష్ఠం రూ.3,481 పలికింది.

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

పల్లె దారికి మహర్దశ..

పల్లె దారికి మహర్దశ..

మండలంలో సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎమ్మెల్యే కోట్ల చొరవతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాలనీలు కళకళలాడుతున్నాయి

కార్మికుల ఆకలి కేకలు

కార్మికుల ఆకలి కేకలు

తమకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 47 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 49 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది.

 కోసిగి 4వ వార్డులో వైద్యశిబిరం ఏర్పాటు

కోసిగి 4వ వార్డులో వైద్యశిబిరం ఏర్పాటు

కోగిసి మేజర్‌ పంచాయతీలో డెంగీ బారిన పడి ఐదుగురు ఆస్పత్రి పాలైన ఉదంతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘డెంగీ పంజా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి ఉరుకుందు, తమ సిబ్బందితో కలిసి 4వ వార్డును పరిశీలించారు

వైఎస్సార్‌ విగ్రహానికి నల్ల రంగు

వైఎస్సార్‌ విగ్రహానికి నల్ల రంగు

ఆళ్లగడ్డలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసిన ఘటన కలకలం రేపింది.

బీఈడీ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

బీఈడీ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

ఎనస్‌టీఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన) నిబంధనలు పాటించకుం డా నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఏ, పీడీ ఎస్‌యూ, ఆర్‌ఫీఎస్‌ఎఫ్‌ ఆధ్వ ర్యంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ ఏ.సిరికి వినతి పత్రం అందజేశారు.

తాగునీటి సరఫరా పునరుద్ధరణ

తాగునీటి సరఫరా పునరుద్ధరణ

నగరంలోని అశోక్‌నగర్‌ నీటిశుద్ధి కేంద్రం (పంప్‌హౌస్‌)లో నిర్వహణ మెరుగుదల, మర మ్మతులు, పూడిక, ఇతర అవక్షేపాల తొలగింపు పనులు విజయవం తంగా పూర్తయినట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు.

 స్థానిక సన్నాహాలు..!

స్థానిక సన్నాహాలు..!

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి