• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

పడకేసిన పాలన

పడకేసిన పాలన

మండలంలోని ఎం.పెండేకల్‌, ముద్దవరం, అంబాపురం, బలపాలపల్లె, ఆర్‌ఎస్‌ రంగాపుర గ్రామాల్లో ఏ వీధిలో చూసినా మురుగు రోడ్లపై కనిపిస్తోంది.

పకడ్బందీగా మిషన్‌ ద్రోణాచార్య

పకడ్బందీగా మిషన్‌ ద్రోణాచార్య

పట్టణంలో మిషన్‌ ద్రోణాచార్యను పకడ్బందీగా అమలు చేయాలని.. డ్రైనేజీలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు.

హోంగార్డు కుటుంబాలకు రూ.4 లక్షలు

హోంగార్డు కుటుంబాలకు రూ.4 లక్షలు

జిల్లా పోలీస్‌ కార్యాల యంలో హోంగార్డ్స్‌ కాంట్రిబ్యూషన ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను హోంగార్డ్స్‌ సదరన రీజియన కమాండెంట్‌ ఎం. మహేష్‌ కుమార్‌ గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజే శారు.

మహానాడును విజయవంతం చేద్దాం

మహానాడును విజయవంతం చేద్దాం

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

రికార్డులు దాచేశారు..!

రికార్డులు దాచేశారు..!

ఖజానా శాఖలో నిబంధనలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతికి అడ్డాగా మార్చారు. లక్షల రూపాయలు తీసుకొని అక్రమంగా పదోన్నతులు ఇచ్చారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమ య్యాయి. భానుడి భగభగ మండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

గడువులోగా గృహగణన పూర్తి చేయండి

గడువులోగా గృహగణన పూర్తి చేయండి

నగరంలో కొనసాగుతున్న గృహ గణన(సెన్సస్‌) సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర సెన్సస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దిబాకర్‌ బరిహా అధికారులను ఆదేశించారు.

ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు

ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు

రాష్ట్రంలో ప్రజలకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.

సమానంగా వేతనాలు పెంచాలి

సమానంగా వేతనాలు పెంచాలి

ఉద్యోగులందరికీ సమా నంగా వేతనాలు పెంచాలని కోరుతూ పట్టణంలోని ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె చేపట్టారు.

బొగ్గు లైన్‌ బాధితులకు ఆదుకుంటాం

బొగ్గు లైన్‌ బాధితులకు ఆదుకుంటాం

రోడ్ల విస్తరణలో నివా సాలు కోల్పోయిన బొగ్గులైన్‌ బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి