• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

క్రీడాభివృద్ధికి కృషి

క్రీడాభివృద్ధికి కృషి

క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లాలో పవ ర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

శ్రీశైలంలో 2.5 లక్షల మంది భక్తులు

శ్రీశైలంలో 2.5 లక్షల మంది భక్తులు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆదివారం క్షేత్రంలో సుమారు రెండున్న లక్షల మంది భక్తులు వచ్చారని కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు.

అభివృద్ధికి దూరంగా..

అభివృద్ధికి దూరంగా..

శివారు కాలనీలు ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదు. పట్టణ శివార్లలోని మైనార్టీ కాలనీ అభివృద్దికి నోచుకోవడం లేదు. గృహాలకు, జనాభాకు సరిపడా వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు

అడ్డంగా నరికేస్తున్నారు!

అడ్డంగా నరికేస్తున్నారు!

మండలంలో పచ్చని చెట్లను అక్రమార్కులు అడ్డంగా నరికేసున్నారు. ఆర్‌అండ్‌బీ రహదారులు, గ్రామాలు, పొలాల్లో ఉండే చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తూ తరలిస్తున్నారు.

 ఏవీ కాంప్లెక్స్‌ వద్ద గోడ నిర్మాణం

ఏవీ కాంప్లెక్స్‌ వద్ద గోడ నిర్మాణం

పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీంలో ఉన్న ఏవీ కాంప్లెక్స్‌ వద్ద శనివారం కోర్టు ఇంజక్షన్‌ ఉత్తర్వుల మేరకు మాజీ ఆర్‌ఐసీ ఛైర్మెన్‌ ఏవి సుబ్బారెడ్డి గోడను నిర్మించారు.

16న పరిశుద్ధ ఆలయ ప్రతిష్ఠ

16న పరిశుద్ధ ఆలయ ప్రతిష్ఠ

మండలంలోని పెద్దబోదనం గ్రామంలో నిర్మించిన సీఎ్‌సఐ చర్చి పత్రిష్ఠ ఈనెల 16న పాస్టర్‌ చెంచుల రవింద్రనాథ్‌ శనివారం తెలిపారు.

అవినీతి లెక్క తేల్చారు

అవినీతి లెక్క తేల్చారు

గత వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలింది. అధికారులు అక్రమార్కులతో ఏకమై ప్రభుత్వ నిధులను దోచేశారు. రుద్రవరం మేజర్‌ పంచాయతీలో పెద్దఎత్తున జరిగిన అవినీతి అక్రమాలే ఇందుకు నిదర్శనం. ‘ఆంధ్రజ్యోతి’లో గతేడాది ప్రచురితమైన వరుస కథనాలపై కలెక్టర్‌ స్పందించారు. మూడు విడతలుగా విచారణ చేయడంతో పంచాయతీ సర్పంచ్‌, ఆ కాలంలో పనిచేసిన కార్యదర్శులందరూ కలిసి ఏకంగా రూ.1.52కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు సమగ్ర నివేదికను పంచాయతీరాజ్‌ శాఖకు అందజేశారు. దీంతో ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలుగుతోంది.

గజ వాహనంపై ఆది దంపతులు

గజ వాహనంపై ఆది దంపతులు

శ్రీశై లంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

సామాజిక సమానత్వానికి ప్రతీక సంజీవయ్య

సామాజిక సమానత్వానికి ప్రతీక సంజీవయ్య

సామాజిక సమానత్వానికి ప్రతీకగా దామోదరం సంజీవయ్య అని జేసీ నూరుల్‌ ఖమర్‌ పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

బోగస్‌ మందులతో మెడికల్‌ మాఫియా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే. రామాంజనేయులు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి