ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.
దోమల నివారణతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు సూచించారు.
నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం శుక్రవారం అందించారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనుల, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) నిర్విరామంగా కృషి చేస్తు న్నారని, అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు.
పట్టణంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాలపై విజిలెన్స్, వ్యవసాయ అధికారులు కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
కాలువలు బాగుంటేనే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. పంట చేలు పచ్చని పైర్లతో సస్యశ్యామలం అవుతాయి.
కరువు ప్రాంతంలో జియో మైసూరు కంపెనీ ఎంతో ధైర్యం చేసి బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు ముందుకు రావడంతో ఇక దేశమంతా ఈ పసిడి కాంతుల వైపు చూస్తుందని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
పేదల పాలిట వర్గం అన్న క్యాంటీన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు.
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల శాశ్వత కరువును పారదోలే వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్ చేశారు.