మండలంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలను జిల్లా వైద్య, విద్య, ఆర్డబ్ల్యూఎస్, ఇతర అధికారులు సోమవారం సందర్శించారు. కస్తూర్బాలో ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన జ్యోతి అనే విద్యార్ధినికి ఇలియాన్ బారీస్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి శరీరం అంతటికీ వ్యాపిస్తుంది.
ప్రతి చిన్నారి విద్యను అభ్యసించటంతో పాటు రక్షణ పొందే హక్కు ఉంద ని, వారి హక్కులను హరిస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద హెచ్చరించారు .
: మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో జాప్యం కనిపిస్తోంది. 15 రోజుల క్రితం పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
మండలంలోని పెద్దకంబలూరు గ్రామ పరిధిలో మూడురోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 200 ఎకరాల్లో బోరుబావుల కింద వరి నారు వేశారు.
మైనార్టీల విద్యాభి వృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
బనగానపల్లె పట్టణంలో ఈనెల 9న మీ భూమి, మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లెకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, కలెక్టరు రాజకుమారి, ఎస్పీ సునీల్షోరాన్ అఽధికారులను సోమవారం ఆదేశించారు.
పట్టంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా ఉద్యోగులను పునర్విభజించేందుకు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లలిత డిమాండ్ చేశారు.