• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు బుధవారం తమ కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

‘జయహో బీసీ’ టీడీపీ విధానం

‘జయహో బీసీ’ టీడీపీ విధానం

‘జయహో బీసీ..’ అనేది నినాదం కాదని తెలుగుదేశం పార్టీ విధానం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న జూడాలు

కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న జూడాలు

జూనియర్‌ డాక్టర్లు బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌, రాజ్‌విహార్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

నీటి లెక్కలు తేల్చండి..!

నీటి లెక్కలు తేల్చండి..!

తుంగభద్ర డ్యాంలో ఎల్లెల్సీ వాటాగా 10.455 టీఎంసీలు ఉన్నాయి.. హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 3,050 క్యూసెక్కులు కృష్ణా జలాలు జిల్లా సరిహద్దు దాటిపోతున్నాయి.

ఎన్నికల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక అవసరం

ఎన్నికల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక అవసరం

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా సూచించారు.

శ్రీశైలానికి మళ్లీ వరద

శ్రీశైలానికి మళ్లీ వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పునఃప్రారంభ మైంది. వారం రోజుల కింద ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిపోయిన వరద తిరిగి వస్తుండటంతో రిజర్వాయర్‌ నీటినిల్వలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

9 ఏళ్ల బాలికపై దుశ్చర్య

9 ఏళ్ల బాలికపై దుశ్చర్య

దొంగతనం నెపంతో తొమ్మిదేళ్ల బాలికను స్తంభానికి కట్టేసి హింసించిన అమానుష ఘటన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గూడెంలో చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రహదారుల పరిశుభ్రతకు ప్రాధాన్యం

రహదారుల పరిశుభ్రతకు ప్రాధాన్యం

నగరంలోని రహదారుల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు.

కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

మండలంలోని కొమరోలు, పాలకొలను, చింతలపల్లె గ్రామాల్లోని డ్రోన ఇండస్ర్టీస్‌ సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర, పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మో హన నాయుడుకు ఎయిర్‌పోర్టులో పలువురు ఘనస్వాగతం పలికారు.

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై హర్షం

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై హర్షం

బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఇది బీసీల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసిందని రాష్ట్ర సీడ్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి