బనగానపల్లె పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు.
తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగర శివారులో సంతోష్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రమోహన్(29), సుమన్(28) అనే వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో యువకుడు నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేసే అతిథి అధ్యాపకులు (గెస్టు ఫ్యాకల్టీ)కి గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో అతిథి అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులతో బోధనపై దృష్టి పెట్టలేక సతమతమవుతున్నారు.
నగరంలో చేస్తున్న రహదారి విస్తరణ పనుల్లో భూమి, భవనాలు కోల్పోయే బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని నగర పాలక కమిషనర్ పి. విశ్వనాథ్ పేర్కొన్నారు.
పోలీసు సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
సచివాలయ తప్పుతోంది
ఆదోని జిల్లా సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు చూడాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు.