సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూని యన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన.బాలునాయక్ డిమాండ్ చేశారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు
మండలంలో ప్రవహించే కేసీ కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువకు పూర్గిగా నీరు విడుదల చేసినా ప్రవాహ వేగం తగ్గే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అద్దె విలువలపై 5 ఏళ్లకు ఒకసారి ఇంటి పన్ను పెంచే విధానాన్ని రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావశంలో వక్తలు డిమాండ్ చేశారు
గ్రామీణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు.
కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల నల్లమల అడవి ప్రాంతం బుధవారం రాత్రి నిలువునా అగ్నికి ఆహుతి అవుతోంది. మహానందికి అత్యంత సమీపంలోని నల్లమల అడవి ప్రాంతం ఇప్పటికే పలుమార్లు అంటుకొని నిలువునా కాలిపోయింది.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.
శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉండే గిరిజన మహిళలకు తెలంగాణకు చెందిన భక్తులు చీరలు అందజేశారు.
సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండీ గౌస్, పి. వెంకటలింగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు కోరారు.
టమోటా దరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత డిసెంబరులో 25 కేజీల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యి పలికింది. అయితే ప్రస్తుతం 25 కేజీల బాక్సు రూ.వందకే పరిమితం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.