గ్రామాల్లో ఉపాధి కూలీల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.
జిల్లాకు నిధు లిస్తూ బడ్జెట్ సవరించాలని ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్ట డించాలని సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి అన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆది దంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు.
మామిడిలో పూత రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బనగానపల్లె జిల్లా ఉద్యానవన అధికారి నాగరాజు రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఎన్టీఆర్ కేవీకే స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించనున్న జాబ్మేళాను వినియోగించుకోవాలని ఆ సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్రెడ్డి పేర్కొ న్నారు.
జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
స్థానిక ఉస్మాని యా కళాశాల రోడ్డులో ఉన్న టీజీవీ మైనార్టీ కళాక్షేత్రాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు.
మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి.
పట్టణ శివారులోని రవ్వలకొండ వద్ద మోడల్ స్కూల్లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను బీసీ ఇందిరమ్మ బుధవారం ప్రారంభించారు