శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.
పీలేరు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్ చేశారు.
గత నెల 9వ తేదీన మండలంలోని కొత్తబురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న సీఎం అక్కడికక్కడే పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు.
కర్నూలు జిల్లాలో భూగర్భజలాల పరిస్థితిపై గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ విడుదల చేసిన 2026 నివేదిక దిగ్ర్భాంతికర వాస్తవాన్ని బయటపెట్టింది.
దేశంలో రాజ్యాంగ వ్య వస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
బొందిమడుగుల చెరువులో చేపలు పెంపకం, చేపలు పట్టుకోవడమనే విషయా నికి సంబంధించి గురువారం జరగాల్సిన సిల్క్ టెస్ట్ ఇరువర్గాల వాగ్వాదం మధ్య వాయిదా పండింది. మండల పరిధిలోని బొంది మడుగుల చెరువు వద్ద మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సంధ్యారాణి, స్కిల్ టెస్టు నిర్వహించేందుకు వచ్చారు.
‘పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాం. అయినా గుర్తింపు లేదు. ఎమ్మెల్యే ఫోన్లు కూడా ఎత్తడం లేదు. కనీసం పీఏ కూడా ఫోన్లు తీయడం లేదు.
జిల్లాలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు.
కాస్కేడ్ విధానం ద్వారా ట్యాంకులను సమర్థవంతంగా నింపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులనను ఆదేశిం చారు.
రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.