• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

ప్రస్తుత వర్షాకా లంలో విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత ఎంతో అవసరమని విద్యుత శాఖ ఏడీఈ నాగప్రసాద్‌, ఏఈ సతీష్‌ సూచించారు.

ఆక్రమణల నుంచి వైదొలగండి లేకుంటే తీసేస్తాం

ఆక్రమణల నుంచి వైదొలగండి లేకుంటే తీసేస్తాం

నగర పరిధిలోని కేసీ కెనాల్‌ బండ్‌పై ఉన్న ఆక్రమణలను సంబంధిత వ్యకులు స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో అధికారులు తొలగిస్తారని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు హెచ్చరించారు. గురువారం ఆయన జొహరాపురం నుంచి ఆనంద్‌ టాకీసు దాకా కేసీ కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, గుర్రపు డెక్క మొక్కలను పరిశీలించి, వాటి తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్యుమషనను త్వరగా పూర్తి చేయండి

ఎన్యుమషనను త్వరగా పూర్తి చేయండి

ప్రతి ఓటరు ఎన్యుమరేషన ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్‌ఓ), నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబు లేసు విజ్ఞప్తి చేశారు.

రతనాల సీమగా మార్చుతాం

రతనాల సీమగా మార్చుతాం

రతనాల సీమగా మార్చుతాం

 22ఏ జాబితాలోని భూములకు విముక్తి

22ఏ జాబితాలోని భూములకు విముక్తి

గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన రైతుల సమస్యను పరిష్కరిస్తూ వారి భూములకు సీఎం చంద్రబాబునాయుడు విముక్తి కలిగించారు.

అటవీ శాఖలో అక్రమార్కుడిపై చర్యలు

అటవీ శాఖలో అక్రమార్కుడిపై చర్యలు

రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఓ ఉద్యోగి రూ.కోట్లు కొట్టిసిన వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పులికనుమ నుంచి 0.583 టీఎంసీలు

పులికనుమ నుంచి 0.583 టీఎంసీలు

జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా పులికనుమ జలాశయం నుంచి తాగునీటి కోసం ప్రభుత్వం 0.583 టీఎంసీలు కేటాయిస్లూ ఉత్తర్వులు జారీ చేసింది.

తుంగభద్రకు వరద ఉధృతి

తుంగభద్రకు వరద ఉధృతి

ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది.

ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్‌!

ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్‌!

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.

బనగానపల్లె పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు

బనగానపల్లె పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు

వందల మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈరోజు (గురువారం) బనగానపల్లె పర్యటనపై ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి