జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం జరిగిన తీరు పాము చావదు.. కట్టె విరగదు..! అనే సామెత గుర్తుకు తెస్తుంది.
నంద్యాల పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి న్నారు.
కేసీ కెనాల్కు నీటి పంపింగ్ ను అధికారులు బంద్ చేశారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.
బాలలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వార్డెన్లను ఆదేశించారు.
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్ రోగులపై పడింది. పబ్లిక్ హాలిడే పేరుతో ఆస్పత్రిలోని కొన్ని విభాగాలు మధ్యాహ్నం 2గంటలకే మూతపడ్డాయి. హాస్పిటల్లోని పరిపాలన విభాగంలోని మొదటి అంతస్థులో ఈఎన్టీ, స్కిన్ సైక్రియాట్రి, డెంటల్ విభాగాల ఓపీలు ఉంటాయి.
లారీ ఢీకొని 65 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం తుగ్గలి మండలంలో జరిగింది. వివరాలివీ.. గిరిగిట్ల గ్రామానికి చెందిన పక్కీరప్పకు 120 గొర్రెలు ఉన్నాయి
తుంగభద్ర నదిలో డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. నిత్యం నీటితో కళకళలాడే తుంగభద్ర నది ఎల్నినో ప్రభావంతో ఎండుముఖం ప ట్టింది. వర్షాలు లేకపోగా ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచి పోవటంతో రోజురోజుకు నది కళావిహీనంగా మారింది.
నగర పంచాయితీ పరిధిలోకుక్కలు స్వైర్య విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలే పట్టణంలోని హానుమాన్నగర్ కాలనీకి చెందిన బాలుడు మహిర్(6)పై శుక్రవారం దాడిచేసి విచక్షణారహితంగా గాయపరిచాయి.