కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.
విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అశోక్వర్ధన్ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్ కూమార్ సూచించారు.
గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో రబీ సీజన్లో పంటలు సాగు చేసుకునేందుకు గాను గురువారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు.
అసంబద్ధ విభజన
గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు సులువైన పాలనా సౌలభ్యం కోసమే డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ సిరి అన్నారు.
కర్నూలు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకట నారాయణమ్మపై నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విజయకుమార్, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్లు మురళి నాయుడు, మంజునాథ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పీవీ సుబ్బయ్య గురువారం కలెక్టర్ డా. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్కు ఫిర్యాదు చేశారు.
పత్తి రైతుల సమస్యలను సీసీఐ సంస్థ గుర్తించింది. ఉదయం 11 గంటలకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కోడుమూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్ రాజు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పేరెంట్, టీచర్ మీట్ (పీటీఎం) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
అందరి సహకారం ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా సాగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు
పంట మార్పిడితో అధిక దిగుబడి సాధ్యమని కలెక్టర్ సిరి తెలిపారు.