Home » Andhra Pradesh » Kurnool
శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆరుద్రనక్షత్రం పురస్కరించుకుని లోకకల్యాణార్థం రుద్రవనంలోని రుద్రమూర్తికి దేవస్థానం విశేష అభిషేకం పూజలు నిర్వహించింది.
ఆదిశంకరాచార్యుల 2097 జయంతి వేడుకలను ఆదివారం మహానంది క్షేత్రంలో వేదపండితులు ఘనంగా నిర్వహించారు.
మహానంది క్షేత్రంలో శనివారం కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ జి. బసవరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలోని పొలా లను లాక్కోవడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
మహానంది క్షేత్రంలో ఈనెల 14న గంగాదేవి పుష్కరోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి శనివారం తెలిపారు.
ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి బుగ్గనకు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోట్రికే హరికిషన్ అన్నారు.
పాణ్యంలోని విజయానికేతన్ పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి కొండపోగు యేసయ్య మృతి చెందినట్లు పాణ్యం ఎస్ఐ అశోక్ తెలిపారు.
మద్దిలేటి నరసింహస్వామి క్షేత్ర ఆదాయం రూ.4.32 లక్షలు సమకూరినట్లు ఉప కమిషనర్, ఆలయ నిర్వహణాధికారి నరసింహులు, చైర్మన్ సీతారామచంద్రుడు శనివారం తెలిపారు.
రాష్ట్రంలో టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు.
వైసీపీ ప్రభుత్వ అరాచకపాలనపై ప్రజలు విసిగిపో యారని, డోన్లో విజయం టీడీపీ కూటమిదేని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.