• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

తప్పించుకోలేరు..!

తప్పించుకోలేరు..!

గతంలో ఎవరైనా వ్యక్తి అదృశ్యమైతే ఆ వ్యక్తి ఫొటో తీసి అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించేవారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఆ వ్యక్తిని గుర్తిస్తే తప్ప కేసును చేధించలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చులతో కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా అంతటా వెతుకుతూ అదృశ్యమైన వ్యక్తి కోసం గాలించేవారు

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

స్థానిక జీజీహెచలో పని చేసే పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించారని, వారిని తిరిగి విధుల్లో తీసుకోవాలని, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజి బాబు, నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్‌ చేశారు.

పేదల బియ్యం పక్కదారి

పేదల బియ్యం పక్కదారి

వైసీపీ నాయకులకు ఏమాత్రం తీసిపోవడం లేదు.

విచారణ జరిపి న్యాయం చేస్తాం

విచారణ జరిపి న్యాయం చేస్తాం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు.

తప్పిపోయిన పిల్లలను గుర్తించాలి

తప్పిపోయిన పిల్లలను గుర్తించాలి

తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే లక్ష్యం

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే లక్ష్యం

ప్రతి ఇంట్లో పారిశ్రామి కవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు.

డిసెంబరుకి రింగ్‌ రోడ్డు పనులు పూర్తిచేస్తాం

డిసెంబరుకి రింగ్‌ రోడ్డు పనులు పూర్తిచేస్తాం

డిసెంబరుకి రింగ్‌రోడ్డు పను లు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

గ్రామీణ స్థాయికి పారిశ్రామికాభివృద్ధి

గ్రామీణ స్థాయికి పారిశ్రామికాభివృద్ధి

పారిశ్రామికాభివృద్ధిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ధృఢసంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు

ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, చట్టపరిధిలోని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలిన ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు.

నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి