• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

అందుబాటులో నూతన వైద్య విధానాలు

అందుబాటులో నూతన వైద్య విధానాలు

ముకలు, కీళ్ల సమస్యలకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, వీటి వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ జి.రఘునందన్‌ అన్నారు.

మామిడీలా

మామిడీలా

బనగానపల్లె మామిడి(బంగినపళ్లకు)కి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. రాష్ట్రంలో పం డించే మామిడిలో 70 శాతం బంగినపల్లి రకానికి చెందిన వాటినే పండిస్తున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ హెచ్చరించారు.

ఐఐఐటీ డీఎం సేవలు అమోఘం

ఐఐఐటీ డీఎం సేవలు అమోఘం

: కర్నూలు ఐఐఐటీ డీఎం అతి తక్కువ కాలంలోనే మౌలిక సదుపాయాలను స్థాపించిందని, త్వరలోనే దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని పూణె డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ టెక్నాలజీ వైస్‌ చాన్స్‌లర్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ మాజీ జనరల్‌ డైరెక్టర్‌ డా. బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ఆళ్లగడ్డలో మార్చి 14న జరిగే జాతీయ లోక్‌ ఆదాలత్‌ ను విజయవంతం చేయాలని జిల్లా ఐదో అదనపు న్యాయాధికారి అమ్మన్నరాజా తెలిపారు. శుక్రవారం పట్టణంలో పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

23 నుంచి అంగనవాడీల దీక్షలు

23 నుంచి అంగనవాడీల దీక్షలు

కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయా లని కోరుతూ ఈనెల 23 నుంచి అంగనవాడీ ఉద్యోగులు దీక్షలు చేపట్టనున్నారు.

ఆగని ప్రవాహానికి అడ్డుకట్ట

ఆగని ప్రవాహానికి అడ్డుకట్ట

కేసీ కాలువ ఆయకట్టు రైతుల జీనవాడి రక్షణ కవచమైన సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతు లకు శ్రీకారం చుట్టారు.

రెగ్యులర్‌ ఆర్డీవోను నియమించాలి

రెగ్యులర్‌ ఆర్డీవోను నియమించాలి

2025 డిసెంబర్‌31న బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలను కలిపి డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అయితే రెగ్యులర్‌ ఆర్డీవోను మాత్రం నియమించలేదు.

బాధితులకు వరం.. సీఎం సహాయనిధి

బాధితులకు వరం.. సీఎం సహాయనిధి

ఆసుపత్రుల్లో చికిత్స పొంది, బాధితులకు సీఎం సహాయనిధి వరమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.15,84,215 విలువైన చెక్కులను అందించామన్నారు.

తహసీల్దార్‌ కావలెను?

తహసీల్దార్‌ కావలెను?

మండలానికి వచ్చే తహసీల్దార్లు వెంటనే సెలవులో వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి