అహోబిలంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
అంగన్ వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల డిమాండ్ చేశారు.
దేశంలో యువత ప్రాధాన్యత పెరగాలని డీఎంహెచ్వో డా. వెంకట రమణ పేర్కొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాల త్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాభివృద్ధికి ఓ భక్తుడు రూ.లక్ష నగదును చెక్కు రూపంలో విరాళంగా అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి తెలిపారు.
గ్రామాల్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లోని దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
మండలంలోని సున్నిపెంట గ్రామంలో గత కొంత కాలంగా 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పంటల సాగుకు ప్రధాన నీటి వనరు తెలుగు గంగ కాలువ. అయితే కాలువల నిర్వహణ లేకపోవడంతో ముళ్లకంప, పూడికతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. అధికారులు స్పందించి, పూడిక తీసి, లైనింగ్ పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.
సీఎం చంద్రబాబు గురువారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ అన్నదాతకు అండగా ఉంటానని, ఏళ్లుగా పెండింగ్ ఉన్న భూముల సమస్యలను పరిష్కరించామన్నారు
విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఏర్పాటు చేసిన ఐఎ్ఫఎల్ ప్యానెల్ను దుండగులు పగులకొట్టారని తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్ తెలిపారు.