• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

అహోబిలంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

అంగన్‌వాడీలకు కనీస వేతనమివ్వాలి

అంగన్‌వాడీలకు కనీస వేతనమివ్వాలి

అంగన్‌ వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల డిమాండ్‌ చేశారు.

యువత ప్రాధాన్యత పెరగాలి

యువత ప్రాధాన్యత పెరగాలి

దేశంలో యువత ప్రాధాన్యత పెరగాలని డీఎంహెచ్‌వో డా. వెంకట రమణ పేర్కొన్నారు.

లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరగబోయే జాతీయ లోక్‌ అదాల త్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు.

ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం

ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాభివృద్ధికి ఓ భక్తుడు రూ.లక్ష నగదును చెక్కు రూపంలో విరాళంగా అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈవో వాణి తెలిపారు.

ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలి

ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలి

గ్రామాల్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లోని దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

రోడ్ల నాణ్యత తనిఖీ

రోడ్ల నాణ్యత తనిఖీ

మండలంలోని సున్నిపెంట గ్రామంలో గత కొంత కాలంగా 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు.

కాలువలు ఇలా.. సాగు ఎలా?

కాలువలు ఇలా.. సాగు ఎలా?

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పంటల సాగుకు ప్రధాన నీటి వనరు తెలుగు గంగ కాలువ. అయితే కాలువల నిర్వహణ లేకపోవడంతో ముళ్లకంప, పూడికతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. అధికారులు స్పందించి, పూడిక తీసి, లైనింగ్‌ పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.

 అన్నదాతకు అండగా ఉంటా

అన్నదాతకు అండగా ఉంటా

సీఎం చంద్రబాబు గురువారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ అన్నదాతకు అండగా ఉంటానని, ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న భూముల సమస్యలను పరిష్కరించామన్నారు

ఐఎఫ్ఎల్‌ ప్యానల్‌ పగలగొట్టిన దుండగులు

ఐఎఫ్ఎల్‌ ప్యానల్‌ పగలగొట్టిన దుండగులు

విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు ఏర్పాటు చేసిన ఐఎ్‌ఫఎల్‌ ప్యానెల్‌ను దుండగులు పగులకొట్టారని తుగ్గలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి