• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

వాస్తవాలు చెబితే జగన్‌కు ఉలికిపాటు: ఎమ్మెల్యే బీవీ

వాస్తవాలు చెబితే జగన్‌కు ఉలికిపాటు: ఎమ్మెల్యే బీవీ

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వాస్తవాలను చెబితే వైసీపీ అధినేత జగన్‌ ఉలికి పడుతున్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు.

22ఏ, చుక్కల భూముల రైతులకు ఊరట

22ఏ, చుక్కల భూముల రైతులకు ఊరట

జిల్లాలో ఎన్నో ఏళ్ల కిందట నుంచి ఉన్న 22ఏ, చుక్కలభూముల కింద ఉన్న పలు సమస్యలను జిల్లా యంత్రాంగం డ్రైవ్‌ మోడల్‌లో క్లియర్‌ చేసింది.

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు

నేరాల నియంత్రణ, పెండింగ్‌ కే సుల దర్యాప్తుతో పాటు నేరస్థులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని ఆర్‌.కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

వైసీపీ నేతలవి మతిలేని ఆరోపణలు

వైసీపీ నేతలవి మతిలేని ఆరోపణలు

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలందరూ మతిలేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

ఆపరేషన్‌ సక్సెస్‌..పేషెంట్‌ డెడ్‌..!

ఆపరేషన్‌ సక్సెస్‌..పేషెంట్‌ డెడ్‌..!

బైపాస్‌ సర్జరీ సక్సెస్‌ అంటూ వైద్యులు బయటకు వచ్చి రోగి బంధువులకు చెప్పారు. కొద్ది సేపటికే కార్డియాక్‌ అరెస్టుతో రోగి చికిత్స పొందుతూ మృతిచెందాడనీ ప్రకటించడంతో బంధువులు మోసం చేశారంటూ ఆందోళనకు దిగారు.

సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి

సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సబ్‌ రిజిసా్ట్రర్‌ శ్రీధర్‌ గుప్తా అన్నారు.

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి

వర్షపు నీటి ప్రతి బొట్టునూ ఒడిసి పట్టాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అన్నారు. గురువారం మండలంలోని డి.బెళగల్‌ గ్రామంలోని చెక్‌డ్యాం, నాగమ్మ చెరువు కలెక్టర్‌, జేసీ, అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు.

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.

గోనెగండ్లకు చేరిన ఎల్లెల్సీ నీరు

గోనెగండ్లకు చేరిన ఎల్లెల్సీ నీరు

గోనెగండ్లకు ఎల్లెల్సీ కాలువ ద్వారా గురువారం తెల్లవారుజామున 190క్యూసెక్కుల నీరు చేరాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి