ఆలూరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
ప్రజల అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగానికి తాగు, సాగు నీరివ్వాలని నందికొట్కూరు కేసీ కెనాల్ రైతు సంఘం, సీపీఐ ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి.
ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ కాలువలకు సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)’ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాల్లో పలు లోపాలను గుర్తించి జిల్లాలో 88,952 మంది ఓటర్లకు బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల ఎక్సైజ్ శాఖ పరిధిలో 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 114.196 కేజీల గంజాయిని అధికారుల ధ్వంసం చేశారు.
గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం ఏకంగా డోన్ ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు వైసీపీ నాయకులు. డోన్ నియోజకవర్గంలో ఈ ఘటన వివాదస్పదంగా మారింది.
శ్రీమఠంలో భక్తులకు విక్రయించే పరిమళ ప్రసాదం సోమవారం నుంచి యథాస్థితి కాషాయ రంగులోకి మార్చనున్నారు.
బ్రిటీష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బారెడ్డి అన్నారు.
ప్రజల భద్రత, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం ఏకకాలంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.