• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

13 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

13 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహానంది క్షేత్రంలో ఈనెల 13 నుంచి 18 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

అంబటి, జోగి లాంటి బ్యాచ్‌లు ఇంకా ఉన్నాయి: భూమా అఖిల ప్రియ

అంబటి, జోగి లాంటి బ్యాచ్‌లు ఇంకా ఉన్నాయి: భూమా అఖిల ప్రియ

వైసీపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని సీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరకు వెళ్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. సీమ రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు.

సిద్ధాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

సిద్ధాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన సిద్దాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

దిగుబడి భళా..ధర డీలా!

దిగుబడి భళా..ధర డీలా!

ఈ రబీలో మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, హుస్సేనాపురం, నన్నూరు, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యలవాడ, పూడిచెర్ల, కన్నమడకల తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.

అంబటి వ్యాఖ్యలు అప్రజాస్వామికం

అంబటి వ్యాఖ్యలు అప్రజాస్వామికం

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎంపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని కేడీసీసీబీ చైర్మెన్‌ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

పన్ను ఎగవేతదారులకు రెడ్‌ నోటీసులు

పన్ను ఎగవేతదారులకు రెడ్‌ నోటీసులు

ఏడాదికి పైగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు.

నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యం

నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యం

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యమని ఎస్‌ఈ సుధాకర్‌ కుమార్‌ అన్నారు.

భక్తిశ్రద్ధలతో పాద పద్మారాధన

భక్తిశ్రద్ధలతో పాద పద్మారాధన

పట్టణంలోని సంజీ వనగర్‌ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అష్టాదళపాదపద్మారాధన సేవ నిర్వహించారు.

సీఎంతో ముఖాముఖిలో  సమస్యలు తీరేనా?

సీఎంతో ముఖాముఖిలో సమస్యలు తీరేనా?

సీఎంతో ముఖాముఖిలో సమస్యలు తీరేనా?

సీమకు క్యాన్సర్‌ గడ్డలా మారిన జగన్‌

సీమకు క్యాన్సర్‌ గడ్డలా మారిన జగన్‌

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ రాయలసీమకు ఓ క్యాన్సర్‌ గడ్డలా మారారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి