మహానంది క్షేత్రంలో ఈనెల 13 నుంచి 18 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వైసీపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని సీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరకు వెళ్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. సీమ రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి అన్నారు.
ఈ రబీలో మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, హుస్సేనాపురం, నన్నూరు, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యలవాడ, పూడిచెర్ల, కన్నమడకల తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎంపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని కేడీసీసీబీ చైర్మెన్ విష్ణువర్దన్రెడ్డి అన్నారు. మంగళవారం తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఏడాదికి పైగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యమని ఎస్ఈ సుధాకర్ కుమార్ అన్నారు.
పట్టణంలోని సంజీ వనగర్ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అష్టాదళపాదపద్మారాధన సేవ నిర్వహించారు.
సీఎంతో ముఖాముఖిలో సమస్యలు తీరేనా?
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ రాయలసీమకు ఓ క్యాన్సర్ గడ్డలా మారారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.