కూరగాయల ధరలు పడిపోయాయి. సాగు చేసిన రైతులకు కోత కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. ముఖ్యంగా కాకర, బెండ, టమోట రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పంట కోత, మార్కెట్ తరలించే ఖర్చులకు రాబడి సరిపోవడం లేదు
: కోసిగి మండలం కందుకూరు గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు, సంగీతకు ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ వేడుకలకు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకా కురిడి గ్రామం నుంచి బంధువులు ఈనెల 24న ఇక్కడి వచ్చారు. మూడు రోజుల పాటు ఎంతో సంతోషంగా గడిపారు.
గత వైసీపీ హయాంలో రవ్వలకొండ, పసుపుల వద్ద రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన గోదాములు నిరుపయోగంగా మారాయి. అనువుగాలేని ప్రాంతంలో నిర్మించడం, ముళ్ల కంప మధ్య ఉండటంతో ఇవి నిరుపయోగంగా మారాయి.
మండలంలో ఈ రబీ సీజన్లో బోరుబావులు, చెవువుల కింద తెలుగుగంగ ఆయకట్టు భూముల్లో సుమారు 10వల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు పంట బాగా రావడంతో రైతులు సంతోషించారు. అయితే వరి కంకి పట్టే సమయంలో పంటపై కాండం తొలుచు పురుగు దాడి చేసింది. దీంతో కంకులు తెల్లబారుతున్నాయి.
‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ అంటూ ఆధ్యాత్మిక, సంప్రదాయక స్ఫూర్తితో శుక్రవారం జిల్లాలోని రామాలయాలు విరాజిల్లాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్త, అదనపు కోర్టుల ఏర్పాటుకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది.
గాజులదిన్నె ప్రాజెక్టు ఎడవ కాలువ ద్వారా ఆయకట్టు పంటలకు ఏప్రిల్ 6వ తేది వరకు నీరు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలకం కానున్నదని ఉపకులపతి వి. వెంకట బసవరావు అన్నారు.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా సరిగా లేదని వైఎస్ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ (వ్యర్థ రహిత సంస్థలు) థీమ్ ద్వారా స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.