ఎల్నినో ప్రభావంతో మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఖరీ్ఫలో సాధారణ సాగు విస్తీర్ణం 5వేల ఎకరాలు కాగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 4వందల ఎకరాల్లో మాత్రమే మినుము, పత్తి, ఆముదం, పెసర, మిరప సాగుచేశారు.
నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో అర్ధరాత్రి సమయంలో ఓ అపరిచిత వ్యక్తి సంచరించిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన వ్యక్తి వార్డులోకి వచ్చి హల్ చల్ చేసినట్లు చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన అస్తవ్యస్తంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. సీపీఐ దేశవ్యాప్త ప్రచార పాదయాత్రలో భాగంగా మూడో రోజు శనివారం 17వ వార్డు ఏ.క్యాంపు, చాణిక్యపురి కాలనీ, బుధవారపేట, రాజీవ్గృకల్ప, సంజయ్గాంధీ నగర్ మీదుగా పాదయాత్ర నిర్వహించారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎ్ఫబీవై)లో సాగుచేసిన పంటలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెలా ఖరు వరకు గడువు పొడిగించింది. వాతావరణ ఆధారిత బీమా పథకంలో పంటలను నమోదు చేసుకునేందుకు జూలై 31వ తేదీతో గడువు ముగి సింది.
‘మీకు ఒక్క డీఎస్సీ నిర్వహించిన చరిత్ర లేదు.. ఐదేళ్ల పాటు మెగా డీఎస్సీ అంటూ కాలయాపన చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు.
ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులపైగా భారీ వరద కొనసాగుతోంది.
: ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో శ్రీమఠం మార్మోగింది.
కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవాలని కాంక్షిస్తూ శ్రీశైల క్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల సముదాయం నుంచి లింక్ చానల్ మీదుగా ఎని మిది వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.