Home » Andhra Pradesh » Kurnool
రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ప్రజలు నమ్మారని, అందులో భాగంగా ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలనాధికారి హిమాన్షు శంకర్ త్రివేది శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు పాలిసెట్-2024 అర్హత ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది.
జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.
జగన్ను గద్దె నుంచి దించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపు ఇచ్చారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు దేశాయి మాదవరావు, క్లస్టర్ ఇన్చార్జి, మాజీ సర్పంచ్ కాశీంవలీ అన్నారు.
విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుల అర్హత పరీక్షకు సంబంధించి ఏపీసెట్-2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాయలసీమ యూనివర్సిటీ రెక్టార్, కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్ ఆచార్య ఎన్టీకే నాయక్ తెలిపారు.
సీఎం జగన్కు మళ్లీ ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఉండవని కేంద్ర మాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
భర్త కోసం ఓ మహిళ శుక్రవారం నిరసనకు దిగింది.
పన్నుల రూపంలో పేదల రక్తాన్ని జల గలా సీఎం జగన్ పీలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి విమర్శిం చారు.