• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలి

కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలి

భారతదేశంలో కమ్యూనిస్టులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.

హాస్టల్‌లో పారిశుధ్యంపై దృష్టి పెట్టండి

హాస్టల్‌లో పారిశుధ్యంపై దృష్టి పెట్టండి

హాస్టల్‌లో పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

మెరుగైన సేవలందించడమే లక్ష్యం

మెరుగైన సేవలందించడమే లక్ష్యం

సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి మెరుగైన సేవలందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

Srisailam Temple: వరుస సెలవులు.. శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ కలెక్షన్

Srisailam Temple: వరుస సెలవులు.. శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ కలెక్షన్

శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ఆన్‌లైన్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు.

సీఎం రీలీఫ్‌ ఫండ్‌తో ఆదుకుంటున్నాం

సీఎం రీలీఫ్‌ ఫండ్‌తో ఆదుకుంటున్నాం

సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు అండగా ఉన్నామని పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు

హాస్టళ్ల నిర్వహణ లేకుంటే చర్యలు

హాస్టళ్ల నిర్వహణ లేకుంటే చర్యలు

జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్‌ డా.సిరి హెచ్చరించారు

కల్తీ నెయ్యి స్వాధీనం

కల్తీ నెయ్యి స్వాధీనం

సుమారు 8 కేజీల కల్తీ నెయ్యి పట్టుకొని ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు.

ప్రజల రుణం తీర్చుకుంటా

ప్రజల రుణం తీర్చుకుంటా

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆర్‌అం డ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.

పైసా వసూల్‌

పైసా వసూల్‌

పైసా వసూల్‌



తాజా వార్తలు

మరిన్ని చదవండి