ప్రస్తుతం మొక్కజొన్న పంటపై చలి ప్రభావం చూపుతోంది. చలి పెరగడంతో మొక్కజొన్న పంటలో ఆకుల ముడుచుకుపోతున్నాయి.
డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీల్లో కర్నూలు మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు సత్తా చాటారు. ఫైనల్లో సిద్దార్థ మెడికల్ కాలేజీ టీంపై గెలిచి విజేతగా, అలాగూ కబడ్డీలో మూడో స్థానంలో నిలిచారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావి రామనుజన్ అని రెక్టార్ ప్రొఫెసర్ ఎన్ టీకే నాయక్ అన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సీటీలో రామానుజన్ 138వ జయంతి నిర్వహించారు
నగర పరిధిలోనే కంకర దారులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కల్లూరు అర్బన్ 21వ వార్డులోని మహాలక్ష్మీనగర్, డాక్టర్స్ కాలనీ దారులు నరకప్రాయంగా మారాయి
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులు ఆదేశించారు.
‘ప్రతి నీటి బొట్టూ సద్వినియోగం చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వామపక్ష పార్టీ నాయకులు పి.హరినాథరెడ్డి, ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు.
డోన్లో ఏసీబీ వలకు మరో చేప చిక్కుకుంది. పట్టణంలో సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీ బీ అధికారులు దాడులు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో విచారణచేసి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.