అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి అన్నారు.
మాది రైతు ప్రభుత్వం: మంత్రి బీసీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.
వైసీపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అధ్యక్షుడి స్థానం నుంచి జగన్ను మార్చాలనుకునే వైసీపీ నేతలకు తాను ఆర్ధికంగా సహాయం చేస్తానని అన్నారు..
మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో గురువారం రాత్రి 40 వ్యవసాయ బోరుబావుల కేబుళ్లు చోరీకి గురైనట్లు బాధిత రైతులు రఫి, మధు, రామక్రిష్ణ, వెంకటక్రిష్ణ, వెంకటరమణ వాపోయారు
మండలంలో ఈ రబీ సీజన్కు 16వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు సంతోషించారు.
మండలంలోని గ్రామాల్లో సారా గుప్పుమంటోంది. కొలిమిగుండ్ల సమీపంలోని సిమెంట్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే టార్గెట్గా విక్రయదారులు సారాను అమ్ముతున్నారు.
మండలంలోని కాల్వ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయశాఖ ఇన్సపెక్టర్ రమేష్, ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటా లకు సిద్ధం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగ న్నాథం పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు.