సామాజిక సమా నత్వం, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు
జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఆయా పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్కు తరలించారు.
ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.
వైసీపీ నాయకుడి భూ దోపిడీ
జిల్లాలో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి అధికా రులను హెచ్చరించారు.
హోమియో వైద్యంతో అతి తక్కువ ఖర్చుతో సర్వ రోగాలను నయం చేసుకోవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్థి అన్నారు.
ఆలూరు నియోజకవర్గంలో మరో సోలార్ పవర్ ప్రాజెక్టు రానుంది.