నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ పనితీరు మరింత మెరుగు పరుచుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.
కర్నూలు మండలం తుంగభద్రనదిలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న భూగర్భ జలాలను కలిసికట్టుగా కాపాడుకుందామని కేడీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్దన్రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గద్వాల జిల్లా మైనింగ్ అధికారులను కోరారు.
కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్లు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. స్థానిక న్యాయ సేవాసదన్ భవన్లో లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్ల విధులపై మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు.
మహానాడు.. తెలుగు తమ్ముళ్లు జరుపుకునే మహా పండుగ.
వైఎస్ జగన్ చేసిన పాపాలే ఆయనకు శాపాలయ్యాయని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని, వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారు లకు సూచించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు.
ఈ ఏడాది ఖరీ్ఫలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని డాక్టర్ సహదేవరెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్టు ఆర్ఏఆర్ఎస్ మార్తేరు అన్నారు.
చేపల పెంపకందారులు కొండమాయపల్లె చిన్నరాజచెరువు తూములను అనధికారరంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో విలువైన నీరు వృథా అయి, గ్రామమంతా చిత్తడిగా మారింది
అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరకపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. బళ్లారి చౌరస్తా వద్ద ఇటీవల హైవే రిటైనింగ్ వాల్పై రంగులు వేసి అందంగా తీర్చిదిద్దగా కొందరు పోస్టర్లు అతికించి పాడు చేశారు. డివైడర్లకు పోస్టర్లు అతికించి అపరిశుభ్రంగా మార్చారు.