కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.
రైతులతో రాజకీయాలు చేయవద్దని, పక్షపాతం లేకుండా రైతులందరికీ మేలు చేయడమే టీడీపీ ప్రభుత్వ ఽధ్యేయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఎర్రకోట గ్రామంలో ఎంఎ్సపీ-1ఆర్ నుంచి సాగునీరు విడుదల చేశారు.
మండలంలోని పరమాన్దొడ్డి తాండ, ఓం నగర్ గ్రామాలకు చెందిన 20 వైసీపీ దళిత కుటుంబాలవారు టీడీపీలోకి చేరారు.
నిన్న మొన్నటి వరకు కిలో రూ.30లోపు ఉన్న ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయయి. సోమవారం గోనెగండ్లలో కిలో రూ.50 పలికాయి. గతంలో రూ.వందకు 4 నుంచి 5 కిలోలు లభించేవి.
అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులో గా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరువలో ఉంటూ నిండుకుండలా తలపిస్తోంది.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు సోమవారం కళ్లకు నలుపు వస్త్రాలతో గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అధికారులను, హాస్టల్ వార్డెన్లను ఆదేశించారు.