కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు
ఇరాన్పై ఇజ్రయేల్, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్ దొరకక, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి, 25 రోజులు గడిచినా సిలిండర్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల్లో శనివారం సాంకేతిక లోపాలు తలెత్తాయి. అందులో ఒక బస్సు ఎమ్మిగనూరు పట్టణంలోని శివసర్కిల్లో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోగా, మరో బస్సు నందవరం గ్రామ సమీపంలోని పోలాల్లోకి దూసుకెళ్లింది.
పట్టణ ప్రజలకు ఇకపై తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైను ద్వారా కోడుమూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా జల్జీవన్ మిషన్ పథకం నుంచి రూ.38.67కోట్లు నిధులు విడుదలయ్యాయి.
మండలంలోని రాజోలి ఆనకట్ట పరిధిలో 16 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేసీ కెనాల్ ఏఈ ప్రతాప్ తెలిపారు.
సకాలంలో గ్యాస్ అందించి ఆదుకోవాలని శనివారం జూపాడుబంగ్లాలోని కేజీరోడ్డుపై ఽగ్యాస్ వినియోగదారులు ధర్నా చేశారు.
ఇంటర్మీ డియట్ విద్య అనంతరం ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం సరైన వారధి అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు.
కార్మికులను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.
జిల్లా పరిషత్ పరిపాలన కార్యాలయంలో ఓ అధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు.