• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

నేటి నుంచి పల్స్‌ పోలియో

నేటి నుంచి పల్స్‌ పోలియో

జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఆదివారం నుంచి మూడు దశల్లో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌ తెలిపారు.

 రాష్ట్రంలో 22వేల పాఠశాలల అభివృద్ధి

రాష్ట్రంలో 22వేల పాఠశాలల అభివృద్ధి

‘మనబడి-మన భవిష్యత్తు’ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) మువ్వా రామలింగం అన్నారు.

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది తెలిపారు.

రైతాంగ సమస్యలను పరిష్కరిస్తాం

రైతాంగ సమస్యలను పరిష్కరిస్తాం

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు వారి పొలాలను వారికి రికార్డులతో పాటు ఇస్తామని జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు.

నేటి నుంచి పల్స్‌ పోలియో

నేటి నుంచి పల్స్‌ పోలియో

జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆదివారం నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహిసు ్తన్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి, వెంకటరమణ తెలిపారు.

పత్తి రైతు దిగాలు

పత్తి రైతు దిగాలు

కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను ఊరించి ఉసూరుమనిపించింది. గత నెలలో విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని ఉపసంహరించింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నిర్ణయంతో టెక్స్‌టైల్‌ పరిశ్రమ యజమానులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తమ పత్తిని కొనే అవకాశాలు తగ్గిపోతాయని ఆవేదన చెందుతున్నారు.

మల్లన్న సన్నిధిలో జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి

మల్లన్న సన్నిధిలో జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ జడ్జి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి దర్శించుకు న్నారు.

మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం

మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం

మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు అన్నారు.

‘సర్‌’ వేగవంతం కోసం..

‘సర్‌’ వేగవంతం కోసం..

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ను వేగ వంతం చేయాలని ఎలె క్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

బనగానపల్లెలో రక్తతర్పణం

బనగానపల్లెలో రక్తతర్పణం

బనగానపల్లెలో జరిగే మొహర్రం కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వందలాది మంది భక్తులు శోకతప్త హృదయాలతో దైవదూత మహ్మద్‌ ప్రవక్త, ఆయన కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. సంతాపసూచకంగా జరిగే ఈ రక్త తర్పణం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది మొహర్రం రోజున బనగానపల్లెకు చేరుకుంటారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి