వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా శ్రీరామ నగర్ 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సునీల్పై వైసీపీ మూకలు కత్తులతో దాడి చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
మండలంలోని జలదుర్గం గ్రామం మురికి కూపంగా మారింది. రహదారి పక్కన, కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో దాదాపు 1,500 కుటుంబాలుండగా, 8 వేలకు పైగా జనాభా ఉంది.
మండలంలోని గ్రామాల రహదారులు గుంతలమయంగా ఉన్నాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు, రైతులు, పాదచారులు బ్బందులు పడుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో ఎల్.సుధాకర్ పేర్కొన్నారు. బుధవారం మద్దికెరలో ప్రభుత్వ బడి పిలుస్తుంది.. మన పిల్లల భవిష్యత్తు కోసం ఉత్తమ ఎంపిక ప్రభుత్వ పాఠశాలలు అంటూ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో కరువు సీమలో పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు
వాళ్లు పేరుకు మాత్రం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు. వారు హాజరు కాకపోతే కోరం లేదని సమావేశాన్ని వాయిదా వేస్తారు. వారి అధికారాలు కూడా అంతంత మాత్రమే. దీంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోతున్నారు. అయినా ఎంపీటీసీలు ఎన్నికలలో పోటీచేసి గెలుస్తున్నారు
పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్పీవో లక్ష్మి హెచ్చరించారు.
ఫ్లోరోసిస్ నివారణపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ సూచించారు.
: పట్టణ నడిబొడ్డులో డోన్ - బనగానపల్లె మార్గంలో రైల్వే గేటు ఉంది. దీంతో రైలు వచ్చిన ప్రతిసారి ద్విచక్రవాహనాలు, ఆటో, బస్సులు నిలిచిపోతున్నాయి. గుంతకల్లు - నంద్యాల, గూడ్స్ రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి.