పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టడం వల్ల బిడ్డకు ఆరోగ్యమని డోన్ ఐసీడీఎస్ సీడీపీవో శంషాద్ బేగం అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని 18వ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ రాధమ్మ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
పట్టణంలో పందులు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు యజమానులు పందుల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా చేసుకోవడంతో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాక పందులను ఊరిబటకు తరలించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్’ (పీజీఆర్ఎ్స)ను అమలు చేస్తుంది.
కేఎంసీ (కర్నూలు మెడికల్ కాలేజీ)లో ఉన్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్కు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సమ్మె నోటీసు అందజేసింది.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రాయలసీమ వర్సిటీ ఎన్ఎ్సఎ్స కోఆర్డినేటర్ బి. కవిత, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూలు సీనియర్ తైక్వాండో కోచ్ కె. కార్తికేయన్ పిలుపునిచ్చారు.
డీఎస్సీ అంశంపై వైసీపీ చేపట్టిన నిరసనలు, ధర్నాలపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శ్రీశైల మహా క్షేత్రంలో వరుణయాగ వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఐదు రోజులపాటు పం చాహ్నిక దీక్షలతో జరుగుతున్న వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక వేడుకల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఆలయ సంప్రదాయానుసారంగా యాగశాల ప్రవేశం చేశారు.
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రధాన్యమిస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైల జలాశయానికి వస్తున్న వరద నీటికి ఇంచుమించు సమానంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రా ల్లో నీటిని వినియోగించడంతో రిజర్వాయర్ నీటిమట్టం నిలకడగా ఉంది.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.