జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంగా విజయవంతంగా సాగింది. తొలిరోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే విధుల్లో నిమగ్నమయ్యారు.
శ్రీశైల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు నిత్యకైంక ర్యాలు యధావిధంగా జరిపించి, పల్లకి సేవ చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు నాయకులు కోరారు.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు.
విద్యార్థుల అడ్మిషన్లను పెంచక పోతే బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలను బాలికల పాఠశాలగా మారు స్తామని రాష్ట్ర విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం హెచ్చరించారు.
వ్యవసాయాభివృద్దికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం యు.కొత్తపల్లి గ్రామంలో ఏడీఏ సునీత, ఏవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసంలో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీడీఎంఎస్) నిర్వహించారు.
పోలియో రహిత సమాజమే లక్ష్యమని డబ్ల్యూ.కొత్తపల్లె వైద్యాధికారులు ఉసేన్, సతీ్షరెడ్డి అన్నారు.
పదుల కొద్దీ ఉన్నతాధికారులు వంద మందికి పైగానే సిబ్బంది పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయంలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనం మందుబాబులకు అడ్డాగా మారింది.
చుక్క నీటి కోసం ఎదురు చూసిన కళ్లల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సీమ వాసుల ఎన్నో ఏళ్ల కళకు అడుగులు పడుతున్నాయి.
శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం కలిసి ఉన్న శ్రీశైలం మహాక్షేత్రాన్ని అభి వృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం టౌన్షిప్నకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.