విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు.
గత వైసీపీ ప్రభుత్వం సరిహద్దు రాళ్ల కోసం, రూ.కోట్లు వృథా చేసిందని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ చనుగొండ్ల శ్రీరాములు, సభ్యులచే సీఈవో వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.
వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో కూలీలు బెంగళూరు, గుంటూరుకు గురువారం ఒక్కరోజే హొళగుంద మండలం నుంచి సుమారు 100 కుటుంబాలు వలస వెళ్లాయి.
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి ఉలిగప్ప కోరారు.
ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు అందరికీ ఆదర్శమని విగ్రహాల దాత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు.
ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యమని ప్రకటించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిపోయాయి.
మార్కెట్లో క్వింటం పత్తి రూ.8,500 పైగానే పలుకు తోంది.
గత వైసీపీ పాలన వల్లనే రాయసీమ ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకున్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పవిత్ర శ్రీశైల క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చుదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మెన్ పట్టాభిరాం పేర్కొన్నారు.
: ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.రమే్షబాబు గురువారం ఏసీబీ వలకు చిక్కారు. కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.