• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌..

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌..

ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. ప్రభుత్వ బడుల బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో అన్ని పుస్తకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 1145 ఉన్నాయి.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు

సాంకేతిక శిక్షణ దూరం

సాంకేతిక శిక్షణ దూరం

పట్టణంలోని కర్నూలు రహదారి గోరుమానుకొండ సమీపంలో నాలుగేల్ల క్రితం ఎంఎస్‌ఎంఈ టూల్స్‌ భవనాన్ని నిర్మించారు. సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

బుడగ జంగాలకు ఊరట..!

బుడగ జంగాలకు ఊరట..!

వాళ్లది ఎన్నో ఏళ్ల పోరాటం.. అలుపెరుగని ఆరాటం.. వాళ్లదేమంత పెద్ద డిమాండ్‌ ఏమీ కాదు.

కుంగిపోయిన జీడీపీ మట్టి కట్ట

కుంగిపోయిన జీడీపీ మట్టి కట్ట

గత ఏడాది కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టులో కొత్తగా నిర్మించిన మట్ట కట్ట కోతకు గురై కుంగిపోతుంది.

సమ సమాజ నిర్మాణమే లక్ష్యం

సమ సమాజ నిర్మాణమే లక్ష్యం

రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ తెలిపారు.

జగన్‌ బాటలో ఎస్వీ, సిద్ధార్థ

జగన్‌ బాటలో ఎస్వీ, సిద్ధార్థ

జగన్‌ బాటలో ఎస్వీ, సిద్ధార్థ

వేదవతిని పూర్తి చేయాలి

వేదవతిని పూర్తి చేయాలి

జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆలూరు ప్రాంతంలోని రైతాంగం కరువు కాటకాల నుంచి గట్టెక్కడానికి వేదవతి ప్రాజెక్టుకు తక్షణమే నిధులు కేటా యించి పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామ కృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి

‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌’ను సద్వినియోగించుకోండి

‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌’ను సద్వినియోగించుకోండి

పట్టణంలో దొంగతనాల నివారణ, ప్రజల ఆస్తుల భద్రత కల్పించేందుకు లాక్డ్‌ హౌస్‌ మానిట రింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అనే వినూత్న కార్యక్రమాన్ని అందుబా టులోకి తెస్తున్నట్లు ఏఎస్పీ ఎం.జావళి అల్ఫోన్స్‌ పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి