నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సివిల్ వివాదంలో ఓ పోలీస్ అధికారి స్టేషన్కు పిలిపించి కొట్టడంతో అతని చేతికి బలమైన గాయందనే విషయం చర్చనీయాంశంగా మారింది
హంద్రీ నది వెంట ఆక్రమణలు, కబ్జాలపై ఫిర్యాదు చేసిన ఇంతియాజ్ను కిరాతకంగా హత్య చేశారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల కూల్చేవేత గురించి ఆర్డీవో, తహసీల్దార్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు
కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, రీజనల్ ఐ హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది హాజరుకు సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) సరిగ్గా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్ డా.ఎ. సిరి అదికారులను ఆదేశించారు.
యాజమాన్యాలకు అనుగుణంగా, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఐసీయూ వార్డుకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పైపు లైన్లపై ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగి పడింది.
ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తి పెంపొందించేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన వరుణయాగం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.
వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.