నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్) ప్రక్రియపై అపోహలు వీడి, సజావుగా నిర్వహించేందుకు సహకరిం చాలని ఓటర్లకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు.
పోలియో రహిత సమాజం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో రెండేళ్లలో 438.62 కోట్లతో బీసీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం చంద్రబాబుపై ఆరోపిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి అన్నారు.
ప్రశాంతతకు మారుపేరైన రామచంద్రాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు టీడీపీ నాయకుడు మార్కురి దయానందరావు ఆరోపించారు.
మండలంలోని బ్రాహ్మణపల్లె ప్రాథమిక పాఠశాల తరగతిగది పైకప్పు దెబ్బతిన ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ గదిలోనే ఉపాధ్యాయులు విద్యార్థులను కూర్చొబెట్టి బోధించాల్సి వస్తోంది.
హనుమంతు కోడుమూరు మండలం.. వర్కూరు గ్రామానికి చెందిన ఈ రైతుకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటు రాష్ట్రం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం పొందుతున్నాడు.
ఒలంపిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ఒలంపిక్ డే రన్ కనువిందుగా సాగింది.
రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల నిండు జీవితానికి రక్షనిస్తుందని జేసీ నూరుల్ ఖమర్ పే ర్కొన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ పంటలపై ఎల్నినో ప్రతికూల ప్రభావం పొంచి ఉన్నదని, రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను కాపాడుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు.