వాటర్షెడ్ పథకంతో గ్రామీణులకు జీవనోపాధి దొరుకుతుందని కలెక్టర్ రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి అభిప్రాయ పడ్డారు.
ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిలో ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహిం చనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు, పాలకవర్గ సభ్యు లు కలసికట్టుగా విజయవంతం చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
తాను నాలుగో సారి ముఖ్యమంత్రిని అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.
తాగునీటి కోసం గూడూరు లోని సింగనగేరికి చెందిన మహిళలు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.
కల్లూరు మండలంలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేయిస్తామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన విశ్రాంతి వాతావరణం కల్పించే దిశగా ఉద్యాన వనాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రైలు ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో కోసిగి-పీకలబెట్ట మధ్య గురువారం చోటుచేసుకుంది.
కోవెలకుంట్ల పరిఽఽధిలో 167కె జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి.