• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది.

‘సర్‌’పై అపోహలు వీడాలి

‘సర్‌’పై అపోహలు వీడాలి

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన(సర్‌) ప్రక్రియపై అపోహలు వీడి, సజావుగా నిర్వహించేందుకు సహకరిం చాలని ఓటర్లకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు.

పోలియో రహిత సమాజం కోసం కృషి

పోలియో రహిత సమాజం కోసం కృషి

పోలియో రహిత సమాజం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు

నియోజకవర్గంలో రెండేళ్లలో 438.62 కోట్లతో బీసీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం చంద్రబాబుపై ఆరోపిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌ రాఘవేంద్రరెడ్డి అన్నారు.

పొలంలో అడ్డుకట్టను చూపిస్తున్న రైతులు

పొలంలో అడ్డుకట్టను చూపిస్తున్న రైతులు

ప్రశాంతతకు మారుపేరైన రామచంద్రాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు టీడీపీ నాయకుడు మార్కురి దయానందరావు ఆరోపించారు.

భయ'బడి'

భయ'బడి'

మండలంలోని బ్రాహ్మణపల్లె ప్రాథమిక పాఠశాల తరగతిగది పైకప్పు దెబ్బతిన ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ గదిలోనే ఉపాధ్యాయులు విద్యార్థులను కూర్చొబెట్టి బోధించాల్సి వస్తోంది.

సాయం ఎండమావుల్లో

సాయం ఎండమావుల్లో

హనుమంతు కోడుమూరు మండలం.. వర్కూరు గ్రామానికి చెందిన ఈ రైతుకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంతో పాటు రాష్ట్రం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం పొందుతున్నాడు.

కనువిందుగా ఒలింపిక్‌ డే రన్‌

కనువిందుగా ఒలింపిక్‌ డే రన్‌

ఒలంపిక్‌ డే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ఒలంపిక్‌ డే రన్‌ కనువిందుగా సాగింది.

రెండు చుక్కలతో నిండు జీవితం

రెండు చుక్కలతో నిండు జీవితం

రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల నిండు జీవితానికి రక్షనిస్తుందని జేసీ నూరుల్‌ ఖమర్‌ పే ర్కొన్నారు.

పొంచి ఉన్న ఎల్‌నినో

పొంచి ఉన్న ఎల్‌నినో

ప్రస్తుత ఖరీఫ్‌ పంటలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం పొంచి ఉన్నదని, రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను కాపాడుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి