స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను ఎంపీడీవో తాహిర్హుసేన ఆధ్వర్యంలో నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల హత్యలను ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు.
ఆగి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద జాతీయ రహహదారిపై ఆదివారం తెల్లవారుఝామున జరిగింది.
ఆ ఉద్యోగుల రూటే సపరేటు
పత్తి కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ సిరి హెచ్చ రించారు.
ఆటో బోల్తాపడి స్పృహ కోల్పోయిన ఆటోడ్రైవర్కు గ్నిమాపక సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడారు.
అన్యమత స్టిక్కర్లతో శనివారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలోకి కారు ప్రవేశించడం కలకలం రేపింది.
కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు రెండు బంగారు పతకాలు, ఒక రజిత పతకాన్ని, 10 కాంస్య పతకాలు సాదించారు.
భగవాన్ సత్యసాయి బాబా ప్రాజెక్టుల నిర్మాణం పరంగా, వైద్యకళాశాలలు, విద్యాసంస్థల పరంగా చేసిన సేవలు శాశ్వతమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.
శ్రీశైలానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ ద్వారం నుంచి క్షేత్ర ప్రవేశం చేసే వరకు సుమారు గంటన్నర సమయం పట్టేలా ట్రాఫిక్ నిలిచిపోయింది.