యువతీ యువకులు తగిన నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు.
పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేస్తున్నారని వైసీపీ విషప్రచారం చేస్తున్నదని, ఇది నిజం కాదని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సోమవారం వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీగిరి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు సోమవార ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.
లక్షల రాజకీయం
పేదరికం లేని సమాజ నిర్మాణమే పీ-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
పేదవాడి సొం తింటి కల నేడు నెరవేరింది. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని రైతున గర్ శిల్పానగర్లో నిర్మించిన గృహాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అమెరికా సామ్రాజ్యవాదం మార్కెట్ దాహంతో చేస్తున్న ఆధిపత్య యుద్ధాల మీద అక్షరాగ్రహమే ప్రముఖ కవి చౌశా రాసిన ‘బిసాన ఓవ్డా’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. రాంభూపాల్ అన్నారు.
పేదల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.