• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

రెడ్‌క్రాస్‌లో తలసీమియా కేంద్రం

రెడ్‌క్రాస్‌లో తలసీమియా కేంద్రం

రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా కర్నూలులోని రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో రూ.1.50 కోట్లతో టీజీ వెంకటేశ్‌ తలసీమియా రక్తమార్పిడి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ గుప్తా తెలిపారు.

ప్లాస్టిక్‌ ఇస్తే నిత్యావసర సరకులు

ప్లాస్టిక్‌ ఇస్తే నిత్యావసర సరకులు

వేస్ట్‌ ప్లాస్టిక్‌ ఇస్తే నిత్యావసర సరకులు కేజీ ప్లాస్టిక్‌కు చక్కెర, సేమియా, గుడ్లు ఇస్తున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

కార్పొరేట్‌ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆర్‌అండ్‌ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

భూముల వ్యవహారంపై స్పష్టత తీసుకురండి

భూముల వ్యవహారంపై స్పష్టత తీసుకురండి

పట్టణంలోని ఆటోనగర్‌ భూముల వ్యవహారా నికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేసి స్పష్టత తీసుకురావాలని కలెక్టర్‌ రాజకు మారి సంబంధిత అఽధికారులను ఆదేశించారు.

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా 60 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి నగదు చెక్కులు పంపిణీ చేశారు.

పేదలపై పెట్రో బాంబ్‌..!

పేదలపై పెట్రో బాంబ్‌..!

పెట్రోల్‌, డీజిల్‌ పొదుపు పాటించాలి..! హైదరాబాద్‌ సభలో ప్రధాని మోడీ చేసిన సూచన ఇది. ఎప్పుడైనా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం అదే జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి పేర్కొన్నారు.

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలి

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలి

పెట్రోల్‌, డీజిల్‌పై మూడు రూపాయలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌ్‌సదేశాయ్‌ డిమాండ్‌ చేశారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముసుగులో మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగుతున్న ఓ అంతర్‌ రాష్ట్ర బెట్టింగ్‌ ముఠాను ఆదోని పోలీసులు గుర్తించారు.

ఎరువుల దుకాణాల తనిఖీ

ఎరువుల దుకాణాల తనిఖీ

ఆదోని నియోజక వర్గంలోని ఎరువులు, విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి