• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

ఏఈ లేక సమస్యలు తీరక..

ఏఈ లేక సమస్యలు తీరక..

కొలిమిగుండ్లలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

రమేశ్‌ హత్య దారుణం

రమేశ్‌ హత్య దారుణం

దళిత సంఘం నాయకుడు రమేశ్‌ను హత్య చేయడం దారుణమని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌ అన్నారు. మండలంలోని బొందిమడుగులలో హత్యకు గురైన ఎమ్మార్పీఎ్‌సఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు.

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

నంద్యాల జీజీహెచకు ఇద్దరు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు

నంద్యాల జీజీహెచకు ఇద్దరు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు

వైద్యఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కడప ఆర్‌డీ డా.రామగిడ్డయ్య జోనల్‌ పరిధిలో ఉన్న నలుగురు సీనియర్‌ హెడ్‌ నర్సులకు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

గుండ్రేవుల నిర్మిస్తా

గుండ్రేవుల నిర్మిస్తా

గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య అని, తెలంగాణ, కర్ణాటక భూములు కూడా ముంపుకు గురవుతాయి

నగర సమగ్ర ప్రగతే లక్ష్యం

నగర సమగ్ర ప్రగతే లక్ష్యం

నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ సూచించారు.

పత్తికొండలో నిలిచిన టమోటా విక్రయాలు

పత్తికొండలో నిలిచిన టమోటా విక్రయాలు

పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం నుంచి టమోటా విక్రయాలు నిలిపివేస్తున్నట్లు యార్టు కార్యదర్శి కార్నలీస్‌ తెలిపారు.

పర్యావరణహితంగా పాదయాత్ర సాగాలి

పర్యావరణహితంగా పాదయాత్ర సాగాలి

పర్యావరణహితంగా శ్రీశైల పాదయాత్రికులు తమ ప్రయాణం సాగించాలని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నే్‌షఅప్పావ్‌ అన్నారు.

ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దు

ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దు

విద్యాశాఖకు సం బంధించిన ఎలాంటి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరి ష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి