రైతులకు పంపిణీ చేసే పట్టాదారు పుస్తకాల్లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టరు సూరజ్ ధనుంజయ్ తెలిపారు
మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ 1,08,000 నగదును, రాగి వైయర్ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన్నట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ పేర్కొన్నారు.
‘వీబీజీ-రామ్జీ’లో పేద రైతులు పండ్ల తోటలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
జిల్లాలో రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారుతున్నాయి.
సమస్యలను ఎప్పడికప్పుడు పరిష్కరించాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ
ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని సంపూ ర్ణంగా అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణా కమిషన్ చైర్మెన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు అధికారులకు సూచిం చారు.
శ్రీశైల దేవస్థానం పరిధిలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో తక్షణం పరిష్కారం చూపాలని, ఫిర్యా దులు మరోమారు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకో వాలని ఎస్పీ సునీల్ షొరాన్ ఆదేశించారు.