కళాశాలలో జరుగు తున్న ర్యాగింగ్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై యువత సమరం ప్రక టించి వాటికి దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి విద్యార్థు లకు సూచించారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం రెడ్డిపల్లె గ్రామంలో రూ.1.17కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, స్కూల్ భవనాన్ని ప్రారంభించారు.
కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం దగ్గర తుంగభద్ర నది సమీపంలోని రోడ్డుపై ఓ చిన్న మొసలి పిల్ల ప్రత్యక్షమై వాహనదారులను, బాటసారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ మైదానంలో మంగళవారం జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు 4వ రోజు రసవత్తరంగా సాగాయి
పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బార్లో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది.
నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత ఇళ్ల పట్టాలు బనగానపల్లె ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు.
గూడూరు పట్టణా నికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని, రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
తుంగభద్ర ఆయకట్టు రైతులను ఎల్నినో వెంటాడుతోంది. ఇప్పటి వరకు డ్యాంలో 82.599 టీఎంసీల మేర వరద చేరింది.
మరణించాక కూడా కష్టాలు తీరకపోవడం అంటే ఇదే. బతికి ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించినా చనిపోయాక కావలసింది ఆరడుగుల నేల మాత్రమే.