మండలంలోని కులుమాల గ్రామంలోని నీటి కుంటలోని నీరు మూడు రోజులుగా నల్లగా రంగు మారడంతో ఆ నీటి పట్ల గ్రామస్థులు, పశువుల యజమానులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
: రాష్ట్రంలో పారిశ్రాభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. మంగళవారం డిల్లీలో కేంద్ర మంత్రి అశ్వీనీ శ్రీ వైష్టవ్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
రాష్ట్రంలోనే ప్రధానమైన కర్నూలు మెడికల్ కాలేజీ గ్రౌండ్ను కాపాడుకుంటామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మను కలిసి అసోసియేషన్ నాయకులు డా.రాఘవేంద్ర, డా.అశోక్ రెడ్డి, డా.జశ్వంత్ రెడ్డి, డా.నవ్య, డా.కావ్య నేతృత్వంలో 70 మంది వైద్య విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు.
ప్రభుత్వ, దేవదాయశాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
ఆదర్శ విద్యామందిర్ క్రీడా మైదానంలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ రగ్బీ పోటీల బాలుర విభాగంలో కర్నూలు జట్టు, బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్లు విజయం సాధించి కప్పు కైవసం చేసుకున్నాయి.
పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం ఉదయం జీజీహెచ్, మెడికల్ కాలేజీ అభివృద్ది సమావేశాన్ని కేఎంసీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు
నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం సాయంత్రం బుధవారపేట సమీపంలోని మెడికల్ కళాశాల వద్ద రూ. 34.68 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, డ్రైయిన్స్ను ప్రారంభించి
ర్నూలు మెడికల్ కాలేజీలో నార్త్ అమెరికా కేఎంసీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన నాలెడ్స్ సెంటర్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరోసారి వివాదానికి దారి తీసింది
: సమాజంలో మారిన ఆహారపు అలవాట్లు నేడు అనేక అనారోగ్యాలకు కారకాలుగా నిలుస్తున్నాయని ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి అన్నారు
: ఇటీవల నగరంలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభను సాకుగా చేసుకుని విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి.