• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభించండి

ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభించండి

పెద్దపాడు నుంచి హైదరాబాదు ఎన్‌హెచ్‌కు లింక్‌ చేస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రా రంభించాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.48కోట్లు

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.48కోట్లు

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి తెలిపారు.

పోలీసు శాఖలో లంచావతారుడు

పోలీసు శాఖలో లంచావతారుడు

పోలీసు శాఖలో ఓ లంచావతారుడు ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.15వేలు లంచం తీసుకుంటూ మంగళవారం అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు..

పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్‌

పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్‌

చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా 12 పరిశ్రమల యూనిట్లకు రూ. 97.8 లక్షల రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

50 సంవత్సరాలు పైబడిన కార్మికుల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జీజీహెచ్‌లోని పద్మావతి శానిటేషన్‌ ఏజెన్సీ ఆఫీసు ఎదుట విధులు బహిష్కరించి పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు

ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి మరో రూ.50 లక్షలు

ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి మరో రూ.50 లక్షలు

విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ టీజీవీ సంస్థల నుంచి రూ.50 లక్షల చెక్కును సోమవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యకు అందజేశారు.

చింతకుంట హత్య కేసులో 12 మందికి జీవితఖైదు

చింతకుంట హత్య కేసులో 12 మందికి జీవితఖైదు

జిల్లాలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు. ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరిలో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘటనలో నలుగురిని దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు.

పేదలకు గృహ వసతి కల్పనే లక్ష్యం

పేదలకు గృహ వసతి కల్పనే లక్ష్యం

రాష్ట్రంలోని పేదలకు గృహ వసతి కల్పనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి నగర్‌లో లబ్ధిదారుల గృహ ప్రవేశం నిర్వహించారు.

జాబ్‌మేళాలో 60 మందికి ఉద్యోగాలు

జాబ్‌మేళాలో 60 మందికి ఉద్యోగాలు

పట్టణంలోని అనంత డిగ్రీ కళాశాలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళా లో 60 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 300 మంది నిరుగ్యోలు పాల్గొనగా, 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యలు నిర్వహించారు

ఆమోదమా..?  తిరస్కారమా?

ఆమోదమా..? తిరస్కారమా?

ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి 88 ఏళ్ల చరిత్ర ఉంది. గతేడాది దాదాపు రూ.22 లక్షలకు పైగా లాభాలు ఆర్జించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి