వీధి వ్యాపారలు ఆర్థికంగా రాణించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాసులు పిలుపుని చ్చారు.
బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్చేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికా రులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన ఈ ప్రక్రియ మంచిదే.
ఓటర జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సక్రమంగా, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆదోని పట్టణ శివారులోని మండగిరి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది.
సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అధికారులు సమిష్టిగా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి కోరారు.
మాదక ద్రవ్యాలను నియంత్రించి నంద్యాలను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా అన్నారు.
బాలల హక్కులను కాపాడుదామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఓటర్ల సమగ్ర సవరణను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు