జూపాడుబంగ్లా 3వ వార్డులో గత కొన్నిరోజుల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు బుధవారం కర్నూలు-గుంటూరు రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు.
పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ అన్నారు.
మహాశివరాత్రికి కాల్వబుగ్గ కు తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నందికొ ట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.
మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులకు రెండు ఇంటి పేర్లు (సర్ నేమ్లు) నమోదు కావటం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు బనగానపల్లె ఇన్చార్జి ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి కలసి చెర్లోపల్లెకు వెళ్లి కుటుంబ ధ్రువీకరణ పత్రంపై మంగళవారం విచారణ జరిపారు.
అఽధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ. సిరి హెచ్చరించారు. మంగళవారం పెద్దకడబూరులో ఆమె పర్యటించారు
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో జనార్థన్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సిబ్బందితోపాటు భక్తులతో కలెక్టర్ రాజకుమారి స్వయంగా మాట్లాడారు.
నంద్యాల మున్సిపాలిటీకి 2026-2027 ఆర్థిక సంవత్సరానికి మున్సిపాలిటీ బడ్జెట్ రూ.102.5 కోట్లతో ప్రవెశపెట్టి ఆమోదం తెలిపారు.
జిల్లాలో పది తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీ ర్ణత సాధించడమే లక్ష్యమని డీఈవో జనార్దనరెడ్డి పేర్కొన్నారు.
సర్వం శివమయం.. వేలాది గొంతుకల శివనామస్మరణ.. అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.