ఇంధన పొదుపులో అందరూ భాగం కావాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం పాలైందని, అదే సమయంలో దళిత ద్రోహిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరాడంబర జీవితానికీ, రాజకీయాలకూ నీలం సంజీవరెడ్డి ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఆళ్లగడ్డలో ఇటీవల నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
పాముకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన బైనదొడ్డి గ్రామంలో సోమవారం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
వివాహేతర సంబంధం పెట్టుకొని తమ పరువును తీసిందని తమ్ముళ్లు తమ అక్కను హత్య చేసేందుకు యత్నించిన సంఘటన పెద్దకడబూరు మండలం ముచ్చుగిరిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) దీర్ఘకాలిక సమస్య అని జిల్లా టీబీ ఆఫీసర్ డా.ఎల్. భాస్కర్ అన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం సమృద్ధిగా ఎరువులున్నాయి.
: పెట్రోల్ బంకుల యజమానులు ట్యాంపరింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.పవన్ కిషోర్, ఎస్ఐ వెంకట ప్రసాద్, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జిలాని, ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు