• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి

సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి

అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశించారు.

సెక్యూరిటీ సిబ్బందిపై కలెక్టర్‌ ఆరా

సెక్యూరిటీ సిబ్బందిపై కలెక్టర్‌ ఆరా

నంద్యాల పట్టణంలోని జీజీహెచ్‌లో సెక్యూరిటీ సిబ్బంది గురించి కలెక్టర్‌ రాజకుమారి గురువారం ఆరా తీశారు.

వైభవంగా సుంకులా పరమేశ్వరి రథోత్సవం

వైభవంగా సుంకులా పరమేశ్వరి రథోత్సవం

మండలంలోని కె నాగలాపురం గ్రామంలో సుంకులా పరమేశ్వరి బహ్మోత్సవాల్లో భాగంగా గురువా రం రథోత్సవం భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది.

ఆసుపత్రికి తాళం.. చెత్త కుప్పలో మందులు

ఆసుపత్రికి తాళం.. చెత్త కుప్పలో మందులు

మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామంలో వెల్‌నెస్‌ కేంద్రం గురువారం తలుపులు తెరుచుకోలేదు. ఇక్కడ యంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ం విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం వీరు విధులకు హాజరుకాలేదు,

వాడవాడలా సంబరాలు

వాడవాడలా సంబరాలు

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో వాడవాడలా టీడీపీ శ్రేణులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.

అంగన్‌వాడీ నిర్లక్ష్యంతో గౌడుగల్లుకు ముప్పు

అంగన్‌వాడీ నిర్లక్ష్యంతో గౌడుగల్లుకు ముప్పు

కోసిగి మండల పరిధిలోని గౌడుగల్లు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ చేసిన చిన్న తప్పు గ్రామాన్ని నిప్పుల కొలిమిగా మార్చింది. కొత్తగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ మిట్టమధ్యాహ్నం ఎండలో నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రాజుకుంటూపోయి

వసూల్‌ రాజాలు

వసూల్‌ రాజాలు

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయాలు సెటిల్‌మెంట్స్‌కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు ప్రైవేటు ఏజెంట్లను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్‌ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు. పైసలు ఇచ్చే వారి అర్జీలను మాత్రమే పరిష్కారం చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పాలన అటకెక్కింది.

ముగిసిన ‘పది’ పరీక్షలు

ముగిసిన ‘పది’ పరీక్షలు

మార్చి 16వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. కర్నూలు జిల్లాలో రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 35,791 మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు.

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

అమరావతి బిల్లు..కూటమి విజయం

అమరావతి బిల్లు..కూటమి విజయం

అమరావతి రాజధాని బిల్లు పాస్‌ కావడం కూటమి విజయం అని కుడా చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి