స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. సోమవారం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిశాంత్ తెలిపారు.
శ్రీశైలం రిజర్వాయర్లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గిపోతోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంలేదు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలానికి బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్కు బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారును ఢీ కొట్టంది.
చీని మొక్కలకు వైరస్ సోకడంతో పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి ఏళ్లతరబడి పెంచుకున్న పండ్ల మొక్కలు ఇలా ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో సుమారు వంద ఎకరాల్లో చీని తోటలను సాగు చేశారు.
అనుభవ్ అగర్వాల్ గ్రూప్లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో సుమారు రూ.7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12జీడబ్లు ఇంగాట్, వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టు స్థాపించనున్నట్లు శనివారం తెలిపారు.
స్వాతంత్య్రం కోసం పని చేసిన మహనీయుల త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకమని, త్యాగధనుల పోరాటాలతోనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
అగస్త్య సౌర పరిశ్రమ ఏర్పాటుతో ఓర్వకల్లు ప్రాంతానికి కొత్త కళ సంతరించుకుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.
పేదలు సన్నబియ్యం విక్రయ కేంద్రాలను అందించామని, సద్వినియోగించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.