జిల్లాలోని పరిశ్రమలకు వ్యవసాయ యూరియా కాకుండా టెక్నికల్ యూరియాను మాత్రమే వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు పరిష్కరించి, ఫొటో యాప్ను రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ప్రకృతి వ్యవసాయం సాగు పుడమికి బలమని, పీఎండీఎస్ వ్యవసాయం ద్వారా భూమి సారవంతం అవుతుం దని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి రైతులకు సూచించారు.
రాబోయే ఖరీఫ్ సీజనలో పంటల సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి ఇనపుట్ డీలర్లను హెచ్చరించారు.
శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.
ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే నీడతో పాటు, స్వచ్ఛమైన గాలి ఇస్తుందని అటవీశాఖ సెక్షన్ ఆఫీసరు రాణెమ్మ అన్నారు.
ఒకే రూంలో ఉన్న స్నేహితుల్లో ఒకడు చికెన్ వండమని చెప్పినా టమోటా పచ్చడి చేయడంతో రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఈనెల 14వ తేదీన అహోబిలంలో జరిగింది
మూగజీవిపై వేటకొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం జరిగింది. ఆరో వార్డులో నివసిస్తున్న రైతు సాతనూరు నాగరాజుకు చెందిన లక్ష రూపాయల విలువైన భారీ ఎద్దుపై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో కిరాతకంగా దాడిచేసి రక్తగాయాల పాలు చేశారు
అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం చేపట్టిన దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. సమ్మెలో భాగంగా నగరంలోని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెల్ల చొక్కాలు, టీషర్టులు ధరించి బుధవారం అవుట్డోర్ స్టేడియం వద్ద ర్యాలీ చేపట్టారు.