• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

  రత్నాల ‘సీమ’గా మారుస్తున్న కూటమి ప్రభుత్వం

రత్నాల ‘సీమ’గా మారుస్తున్న కూటమి ప్రభుత్వం

గొడ్డలి పార్టీ రాయలసీమకు అన్యాయం చేస్తే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమను రత్నాల సీమగా మారుస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రజల రక్షణకు పటిష్ట భద్రత

ప్రజల రక్షణకు పటిష్ట భద్రత

ప్రజల రక్షణకు పటిష్ట భద్రత పోలీసు శాఖ కల్పిస్తుందని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు.

రూ.వెయ్యి కోసం యువకుడి హత్య

రూ.వెయ్యి కోసం యువకుడి హత్య

రూ.1000 అప్పుగా ఇచ్చి తిరిగి ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకొని ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. స్థానిక చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీను, మౌలాలి, యువరాజులు స్నేహితులు. కొండపల్లి శ్రీను కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు

సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

జిల్లా, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి

ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి

మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై వ్యవసాయ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు.

ఎనర్జీ ఆడిట్‌ పనుల పరిశీలన

ఎనర్జీ ఆడిట్‌ పనుల పరిశీలన

జిల్లాలో వంద శాతం ఎనర్జీ ఆడిట్‌ చేయడానికి ఆటోనగర్‌ ఫీడర్‌ను ఎంపిక చేసినట్లు కర్నూలు జిల్లా విద్యుతశాఖ నోడల్‌ ఆఫీసర్‌ ఆర్‌.పద్మ తెలిపారు.

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

దేశంలో మార్పు రావా లంటే అది విద్యార్థులు, యువతతోనే సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు.

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌

సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి