• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

సెల్‌ఫోన్ల దొంగలు అరెస్టు

సెల్‌ఫోన్ల దొంగలు అరెస్టు

సెల్‌ఫోన్లు చోరీ చేసే నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్‌కు మార్‌ తెలిపారు.

వైసీపీ నేత రవీంద్రారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే

వైసీపీ నేత రవీంద్రారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే

తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పి.రవీంద్రా రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సతీమణి, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ డిమాండ్‌ చేశారు.

డిజిటలైజేషన్‌ వైపు భక్తుల ఆసక్తి

డిజిటలైజేషన్‌ వైపు భక్తుల ఆసక్తి

శ్రీశైల క్షేత్రంలో సేవలన్నీ డిజిటలైజేషన్‌ చేయాలని భక్తులు ఆసక్తి చూపుతున్నారు. కియో స్క్‌ కౌంటర్ల ఏర్పాటుతో భక్తుకు సేవలు సులభతరం కానున్నాయి. దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులో ఉంచింది

మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ ఉండాలి: డీఈవో

మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ ఉండాలి: డీఈవో

మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని డీఈవో సుధాకర్‌ సూచించారు.

ఘనంగా ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

ఘనంగా ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

పత్తికొండ పట్టణంలో శనివారం గుడ్‌ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

కాసుల కోసం కక్కుర్తి

కాసుల కోసం కక్కుర్తి

నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో కాసులకు కక్కుర్తి పడి అధికారులు చేపడుతున్న షాపుల నిర్మాణంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

ఈనామ్‌-2లో సాంకేతిక సమస్య

ఈనామ్‌-2లో సాంకేతిక సమస్య

రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈనామ్‌-2 విధానం సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.

ఎంబీబీఎస్‌ పరీక్షలను తనిఖీ చేసిన వీసీ

ఎంబీబీఎస్‌ పరీక్షలను తనిఖీ చేసిన వీసీ

కర్నూలు మెడికల్‌ కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ పరీక్షలను ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డా.పి.చంద్రశేఖర్‌ కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మతో కలిసి శనివారం తనిఖీ చేశారు.

ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చాలి

ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చాలి

జిల్లాలో ప్రజారోగ్యంపై చర్యలు తీసుకొని ప్రజా రోగ్యాన్ని మెరుగుపర చాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి