కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్లా డిమాండ్ చేశారు.
ప్రతినెలా క్రీడా పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు క్యాలెండర్ను విడుదల చేసింది.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారం సరఫరా చేసే డైట్ కాంట్రాక్టులకు డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొందరు రాజకీయ నేతలు జోక్యంతో టెండర్ పోటాపోటీగా మారింది.
శ్రీగిరిపై మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రానందభరితంగా సాగుతున్నాయి.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎప్ టీయూ నాయకులు డిమాండ్ చేశారు.
ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోస్టల్ అధికారులు ఫిబ్రవరి, మార్చి నెలల లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా సూపరింటెండెంట్ అప్పలస్వామి ఆదేశించారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయాధి కారి జి.కబర్ధి అన్నారు.
10వ తరగతిలో విద్యార్ధులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి కోరారు.
ఆదోనిలో సీసీఐ పత్తి సేకరణలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఓ కాటన్ జిన్నింగ్ మిల్లులో పని చేసే ఉద్యోగి, దళారులు కుమ్మక్కై భారీ అక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందేనని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.