ఎన్నెన్నో కలలు కంటూ పుట్టింటి నుంచి మెట్టినింట అడుగుపెట్టిన అమూల్య.. తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పగింతల నాడు భర్తతో కలిసి వెళ్లిన తమ బిడ్డను ‘చల్లగా వెళ్లిరా తల్లీ..’ అని చెమ్మగిల్లిన కళ్లతో దీవించిన తల్లిదండ్రులు, ఇప్పుడు గుండె పగిలేలా ఏడుస్తూ విగతజీవిగా మారిన తమ బిడ్డను తీసుకుపోయారు. అప్పుడు ఒంటరిగా మెట్టినింటికి వచ్చిన అమూల్య.. ఇప్పుడు తన ప్రాణప్రదమైన కొడుకును వెంట తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మెట్టినింటితో మాత్రమే బంధం తెంచుకుని వెళ్లుంటే.. బాగుండేదేమో..! కానీ లోకంతోనే బంధం తెచుకుని, కొడుకుతో కలిసి వెళ్లిపోతూ.. కన్నవారికి గుండెకోతను మిగిల్చింది.
: నగర ప్రజలు, వ్యాపారులు తడి-పొడి చెత్తను వేరు సిబ్బందికి ఇవ్వాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం గార్గేయపురం డంప్యార్డును పరిశీలించారు. యంత్రాలు, వర్మికంపోస్టు పిట్స్, కంపోస్టు తయారీ యూనిట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం, చెత్త వర్గీకరణను తనిఖీ చేశారు.
మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు కష్టం, నష్టం కలిగించవద్దని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మార్కెట్ యార్డును తనిఖీ చేశారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
తడి, పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో అవసరం అని డీఆర్పీసీ రిసోర్స్పర్సన్ అస్రఫ్ బాషా, పంచాయతీ కార్యదర్శి సతీశ్ అన్నారు.
: పోటీల నిర్వహణతో విద్యార్థినుల్లో క్రీడాసక్తి పెరుగుతుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణిరెడ్డి అన్నారు.
బేతంచెర్ల నగర పంచాయతీ బుగ్గానపల్లె గ్రామ పరిధిలో ఉన్న ఎంఐజీ లే అవుట్ను కర్నూలు జాయింట్ కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ నూరుల్ కమర్ గురువారం పరిశీలించారు.
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు గజ గజ వణికిపోతున్నారు. దుప్పట్లు లేక విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని డీసీఎంఎస్ చైర్మన వై. నాగేశ్వరరావుయాదవ్ అన్నారు.
అధిక వర్షాలతో మినుము పంట దెబ్బతిని రైతులు కుదేలయ్యారు.