కోగిసి మేజర్ పంచాయతీలో డెంగీ బారిన పడి ఐదుగురు ఆస్పత్రి పాలైన ఉదంతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘డెంగీ పంజా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి ఉరుకుందు, తమ సిబ్బందితో కలిసి 4వ వార్డును పరిశీలించారు
ఆళ్లగడ్డలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసిన ఘటన కలకలం రేపింది.
ఎనస్టీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన) నిబంధనలు పాటించకుం డా నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఏ, పీడీ ఎస్యూ, ఆర్ఫీఎస్ఎఫ్ ఆధ్వ ర్యంలో సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఏ.సిరికి వినతి పత్రం అందజేశారు.
నగరంలోని అశోక్నగర్ నీటిశుద్ధి కేంద్రం (పంప్హౌస్)లో నిర్వహణ మెరుగుదల, మర మ్మతులు, పూడిక, ఇతర అవక్షేపాల తొలగింపు పనులు విజయవం తంగా పూర్తయినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి.
ప్ర జా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి న ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఉల్లి రైతుల పంట పండింది. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటా ఉల్లికి కనీసం రూ.500 ధర కూడా లభించలేదు.
కర్నూలు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) పునర్వ్యవస్థీకరణకు కూటమి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది.
యాగంటి ఆలయాభివృద్ధిని ఓ మాజీ ప్రజా ప్రతినిధి అడ్డుకోవడం దుర్మార్గమని యాగంటి క్షేత్రం అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి అన్నారు.
నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు.