పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం ప్రసంగించారు.
గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు.
సచివాలయంలో జరుగుతున్న ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ (99) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.
ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చ జరిగింది. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ తగిలినట్టయింది. ఆయన సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులిచ్చారు గుడివాడ పోలీసులు.
తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీల అంశంపై లోక్సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.