• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నాం:  సీఎం చంద్రబాబు

ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం.

ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ

ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్

చట్ట సభల్లో 'నో వర్క్.. నో పే' విధానం అమలులోకి తీసుకురావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనిపై చట్టం చేసి.. తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు.

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం

కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి బంధువుల ఇంట్లో చోరీ చేశాడు. బంగారు ఆభరణాలు సంచిలో సర్దుకున్న తర్వాత బయటకు వచ్చి ఆటో ఎక్కి పరారయ్యాడు. దీంతో ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఇలా.. ఆటోలు, డ్రైవర్ల వివరాల సేకరణకు పోలీసులు ఓ కొత్త అప్లికేషన్ను రూపొందించారు.

కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్..

కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్..

ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకి విజయవాడ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 6వ AJMFC కోర్టు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.

గ్రేట్ గ్రీన్ వాల్‌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌పై డిప్యూటీ సీఎం ఆదేశాలివే..

గ్రేట్ గ్రీన్ వాల్‌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌పై డిప్యూటీ సీఎం ఆదేశాలివే..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతి, అమలు వివరాలపై ప్రధానంగా చర్చించారు.

APSRTC: రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ

APSRTC: రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ

ఆదాయంలో ఏపీఎస్‌ఆర్టీసీ రికార్డ్‌ నెలకొల్పింది. జనవరి 19న అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చింది.

Supreme Court: తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

Supreme Court: తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా.. అంటూ సీబీఐని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Pedapatnam: గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు

Pedapatnam: గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు

గొడ్డలితో కేక్ కట్ చేయడమే కాకుండా.. గ్రామంలోని ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు కొందరు యువకులు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదరు యువకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు పోలీసులు.

Investment Talks: నేడు దిగ్గజ కంపెనీలతో సీఎం చంద్రబాబు భేటీ

Investment Talks: నేడు దిగ్గజ కంపెనీలతో సీఎం చంద్రబాబు భేటీ

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ వేదికగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి