• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

Jogi Ramesh Liquor Case:  కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు

Jogi Ramesh Liquor Case: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు

ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానంటూ సిట్ అధికారుల విచారణలో జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు.

YS Sharmila On Cyclone : ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల

YS Sharmila On Cyclone : ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల

మొంథా తుఫాన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు..

Pawan On Floods: ముందస్తు చర్యలతో నష్టం తగ్గింది: డిప్యూటీ సీఎం పవన్

Pawan On Floods: ముందస్తు చర్యలతో నష్టం తగ్గింది: డిప్యూటీ సీఎం పవన్

ప్రజలకు ఎలర్ట్ మెసేజ్‌లు కూడా పంపామని.. పంచాయతీ రాజ్ శాఖ‌ పరిధిలో బాగా నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారని కొనియాడారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం

మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది. ఈ వరద ప్రవాహం గురువారం సాయంత్రానికి మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంటున్నారు.

Pawan Visits Cyclone Affected Areas: రైతన్నలకు డిప్యూటీ సీఎం పవన్ భరోసా

Pawan Visits Cyclone Affected Areas: రైతన్నలకు డిప్యూటీ సీఎం పవన్ భరోసా

తుపాను కారణంగా బాగా నష్టపోయామని.. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

Pulichintala Project Flood: పులిచింతలకు పోటెత్తిన వరద.. ఆ గ్రామాలకు హెచ్చరికలు

Pulichintala Project Flood: పులిచింతలకు పోటెత్తిన వరద.. ఆ గ్రామాలకు హెచ్చరికలు

పులిచింతల నుంచి సుమారు 4 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Vijayawada Municipal Corporation: వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

Vijayawada Municipal Corporation: వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

డ్వాక్రాలోని మహిళా చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు పాలకవర్గం పాటించలేదు. స్కీమ్ అమలు చేయలేమని, రూ.1.16 కోట్లు కేటాయించలేమని అక్టోబర్ 8న తీర్మానం చేసింది.

AP Rain Alert: భారీ వర్షాలు.. ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన

AP Rain Alert: భారీ వర్షాలు.. ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన

కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.

Cyber Crime: మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..

Cyber Crime: మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..

మంత్రి లోకేశ్‌ ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

వాగులు, వంకలకు వరద

వాగులు, వంకలకు వరద

తెలంగాణా నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మునేరు మహోధృతం కాగా, వైరాయేరు, కట్టలేరు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరద చేరుతుండటంతో తెలంగాణా నుంచి రాకపోకలు దాదాపు బంద్‌ అయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి