• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓడినా నిస్పృహకు గురికాని నాయకుడు వాజ్‌పేయి..: వెంకయ్యనాయుడు

ఓడినా నిస్పృహకు గురికాని నాయకుడు వాజ్‌పేయి..: వెంకయ్యనాయుడు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాలంటూ నేటితరం నాయకులకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అట్టడుగున ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేశారంటూ వాజ్‌పేయి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు..

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కృష్ణా జిల్లా పరిధిలో అక్రమంగా గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్

కృష్ణా జిల్లా పరిధిలో అక్రమంగా గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్

కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 171 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వారు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు

వారు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు

దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్  జైలు నుంచి విడుదల

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదల

ఏపీలో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

స్వాతంత్య్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు.

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష సహా వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు

లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు

మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రులు ప్రశంసించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి