• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ మొదలు: సీఎం చంద్రబాబు

త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ మొదలు: సీఎం చంద్రబాబు

ప్రపంచ దేశాలకు విస్తృత సేవలు అందిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో డేటా సెంటర్‌ల కోసం గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.

‘మద్య నిషేధం’ హామీ వెనక నిజమైన స్టోరీ ఇదేనా.. జగన్‌‌కు లోకేశ్ సూటి ప్రశ్న

‘మద్య నిషేధం’ హామీ వెనక నిజమైన స్టోరీ ఇదేనా.. జగన్‌‌కు లోకేశ్ సూటి ప్రశ్న

2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ‘మద్య నిషేధం’ హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా అంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో సంచలన పోస్టు చేశారు.

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చిరంజీవికి హృదహపూర్వక అభినందనలు తెలియజేశారు.

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

విద్యార్థుల పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలకు బూట్లకు బదులు చెప్పులు వేసుకొచ్చారని విద్యార్థులకు చెప్పుల దండతో పనిష్మెంట్ ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది.

అమ్మవారి దర్శనానికి వస్తే నగలన్నీ దోచేశారు

అమ్మవారి దర్శనానికి వస్తే నగలన్నీ దోచేశారు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ మహిళా భక్తురాలి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

పోలీసుల ఆపరేషన్.. డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..

పోలీసుల ఆపరేషన్.. డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..

విజయవాడ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భీముడి పాత్రలో రఘురామకృష్ణరాజు

భీముడి పాత్రలో రఘురామకృష్ణరాజు

నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, శాసన సభ, శాసన మండలి వేదికగా వాదోపవాదాలు, ప్రజా సమస్యలపై గళమెత్తడం, విమర్శలు, ప్రతి విమర్శలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల రాజకీయ జీవితాలు సాగిపోతుంటాయి. అయితే..

రైసినా డైలాగ్-2026 సదస్సు.. సీఎం చంద్రబాబు ముఖ్య ప్రసంగం..

రైసినా డైలాగ్-2026 సదస్సు.. సీఎం చంద్రబాబు ముఖ్య ప్రసంగం..

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి