• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏ విధంగా ఉంది.. స్థానికంగా ఉన్న సమస్యలు ఏమిటనేది తెలుసుకోవాలని జనసేన పార్టీ నేతలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వాటిని పరిష్కరించ కలిగితే.. రేపటి రోజున స్థానిక సంస్థలలో ధైర్యంగా మన నాయకత్వం వెళ్లగలుగుతుందని అన్నారు.

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే  మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతోమంది ‌పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు.

గుడివాడ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

గుడివాడ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లాలోని గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి(50) పాయిజన్ టాబ్లెట్లు మింగి బలవన్మరణానికి యత్నించింది.

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి: మంత్రి కందుల దుర్గేశ్

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి: మంత్రి కందుల దుర్గేశ్

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.

ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో తగ్గిన వర్షాలు

ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో తగ్గిన వర్షాలు

ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కె.నరసింహమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 51శాతం, కృష్ణా డెల్టాలో 49శాతం వర్షపాతం లోటు ఉందని వెల్లడించారు.

చాలా అంశాల్లో మంత్రులు వెనకబడిపోతున్నారు.. ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం

చాలా అంశాల్లో మంత్రులు వెనకబడిపోతున్నారు.. ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం

ఏపీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. చేనేతకు రూ.25 వేల ‘నేతన్న భరోసా’

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. చేనేతకు రూ.25 వేల ‘నేతన్న భరోసా’

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

అర్ధరాత్రి వైసీపీ నేతల మద్యం పార్టీ.. ఎక్సైజ్ అధికారుల దాడి.. కేసు నమోదు

అర్ధరాత్రి వైసీపీ నేతల మద్యం పార్టీ.. ఎక్సైజ్ అధికారుల దాడి.. కేసు నమోదు

కృష్ణా జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ పుట్టినరోజు పార్టీలో రచ్చ చోటు చేసుకుంది. గుడివాడ టీచర్స్ కాలనీలోనీ ఓ భవనం పైఅంతస్తులో 100 మందితో అర్ధరాత్రి మద్యం పార్టీ నిర్వహించారు.

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి