• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

పశ్చిమ బైపాస్‌.. మరో 6 నెలలు

పశ్చిమ బైపాస్‌.. మరో 6 నెలలు

ఎప్పుడెప్పుడా.. అని ఆశగా ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ నిర్మాణం నెమ్మదిగా ముందుకు కదులుతోంది. డిసెంబరు లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని అందరూ భావించగా, ఇప్పటి వరకు జరిగిన పనులను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా, మరో 6 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజీ 3, 4 మిగులు పనుల్లో కూడా కదలిక రావడంతో మార్చి నాటికి ఈ బైపాస్‌కు మార్గంసుగమం అయ్యేందుకు ఆస్కారం ఉంది.

CM Chandrababu Kuppam Projects: కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. భారీగా ఉద్యోగావకాశాలు

CM Chandrababu Kuppam Projects: కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. భారీగా ఉద్యోగావకాశాలు

కుప్పం నియోజకవర్గంలో రూ. రూ.2,203 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 23 వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది.

Adinarayana Challenge Jagan: భవిష్యత్‌లో వైసీపీ కనుమరుగవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే

Adinarayana Challenge Jagan: భవిష్యత్‌లో వైసీపీ కనుమరుగవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. వైసీపీ అంతమయ్యే పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు.

CM Chandrababu On Quantum Computer: అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్: చంద్రబాబు

CM Chandrababu On Quantum Computer: అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్: చంద్రబాబు

క్వాంటమ్ కంప్యూటర్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్‌ను తీసుకొచ్చేందుకు అంతా సిద్ధంగా ఉందని తెలిపారు.

ఏటీసీ టవర్‌ రెడీ

ఏటీసీ టవర్‌ రెడీ

విజయవాడ విమానాశ్రయంలో సరికొత్త ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్‌, అనుబంధ కాంప్లెక్స్‌ పనులు పూర్తయ్యాయి. ఎయిర్‌పోర్టులో శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు అనుసంధానంగా ఈ టవర్‌, కాంప్లెక్స్‌ పనులను రూ.80 కోట్లతో చేపట్టారు.

సీఎం సూచనల మేరకు దుర్గగుడి అభివృద్ధి

సీఎం సూచనల మేరకు దుర్గగుడి అభివృద్ధి

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి చేపట్టి, భక్తులకు పెద్దపీట వేస్తామని చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. వన్‌టౌన్‌ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలో ఉన్న ఆలయ సమావేశపు కార్యాలయంలో పాలకమండలి మొదటి సమావేశం శుక్రవారం జరిగింది.

ఒక్కొక్కరుగా నకిలీలు

ఒక్కొక్కరుగా నకిలీలు

నకిలీ మద్యం తయారీ కేసులో నలుదిక్కుల్లో మూలాలు బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు చేసిన పనులపై ఎక్సైజ్‌, సిట్‌ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుంటుండంతో నిందితుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. తాజాగా శుక్రవారం ఎక్సైజ్‌ పోలీసులు మరో ఏడుగురిని కస్టడీలోకి తీసుకున్నారు.

Vijayawada Kanaka Durga Temple: భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు: దుర్గ గుడి చైర్మన్

Vijayawada Kanaka Durga Temple: భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు: దుర్గ గుడి చైర్మన్

తొలి పాలక మండలి సమావేశంలో భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. మొత్తం 24 అంశాలకుగాను 18 ఆమోదించామని చెప్పారు.

Aluru Politics: ఆలూరులో వైసీపీకి షాక్.. బీజేపీలో భారీగా చేరికలు

Aluru Politics: ఆలూరులో వైసీపీకి షాక్.. బీజేపీలో భారీగా చేరికలు

ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, పలువురు సర్పంచ్‌లు.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.. వీరందరికీ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Ramprasad Praises CM: శ్రీచరణికి ప్రభుత్వ నజరానాపై క్రీడాశాఖ మంత్రి స్పందన

Ramprasad Praises CM: శ్రీచరణికి ప్రభుత్వ నజరానాపై క్రీడాశాఖ మంత్రి స్పందన

క్రీడా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి