Home » Andhra Pradesh » Kadapa
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మండలంలోని రైతులకు యూరి యా కొరత రాకుండా చూడాలని వ్యవ సాయాధికారులను జమ్మలమడుగు ఆర్డీ వో సాయిశ్రీ ఆదేశించారు.
జమ్మలమడుగులో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యానికి రోజు రోజుకు మహి ళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
మురుగు లో మున్నెల్లి గ్రామం కొట్టు మిట్టాడుతోంది ఆ గ్రా మంలో ఒకప్పుడు జిల్లారాజకీయాలు శాసించిన వారు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం బార్ల కేటాయింపునకు ఇవాళ (18వ తేదీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటి వరకు జిల్లాలో 11 బార్లు ఉండగా, నూతన పాలసీ ప్రకారం మరో బార్ కల్లుగీత కులానికి చెందిన వారికి కేటాయించనున్నారు.
ఇటీవల పూర్తయిన ముద్దనూరు-తాడి పత్రి నేషనల్ హైవే-67 పై ఏర్పాటు చేసిన విద్యుతదీపాలు వెలగకపోవ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.
కేసీ కెనాల్కు నీరు రావడంత ఆయకట్టు పరిధిలో వరినాట్లు జోరందుకున్నాయి.
అట్లూరు మండలంలోని కొండూరు పడమటిభా గం లంకమల అభయారణ్యంలో వెలసిన మూలవిరాట్ కొండగోపాలస్వామి ఆల యం లో శ్రావణమాస శనివారాలు పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త బి.నందగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా, కమనీయంగా నిర్వహించారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ ప్రారంభించారు.
రాజంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ రాజంపేట జిల్లా సాధన సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. రాజంపేట ఆర్అండ్బి ఆవరణంలో జిల్లా సాధన సమితి కన్వీనర్, న్యాయవాది టి.లక్ష్మీనారాయణ, ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్నాయుడు, జిల్లా డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అద్యక్షులు గీతాంజలి రమణ తదితరుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.