Home » Andhra Pradesh » Kadapa
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, జిల్లాలో పెద్దిరెడ్డి కుంటుబీకుల అవినీతి అణగదొక్కేందుకే తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.
మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఎన్ని కల్లో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఐదుగురి నామినేషన్లు తిర స్కరణకు గురయ్యాయి.
న్యూఢిల్లీ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న (గురువారం) ఒక రహస్యం చెప్పారని, రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జీ షీట్లో ఇరికించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిలా చెప్పారని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు.
వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని రాయచోటి అసెంభ్లీ అభ్య ర్థి మండిపల్లె రామ్ప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు.
రాజంపేట పార్లమెంటు జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో గురువారం రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు
పోస్టల్శాఖ కొత్తగా ప్రారంభించిన ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకునులా ప్రజలకు అవగాహన కల్పించాలని చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాష్ సూచించారు.
పీలేరులో ని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 45వ వార్షికోత్స వం గురువారం ఘనంగా నిర్వహించారు.
మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం(164) ఎన్ని కలకు గాను వారం రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో గురువారం సాయంత్రం 3గంటల వరకు మొత్తం 19 మంది అభ్యర్థులు 33 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
కమలాపురం నియోజకవర్గానికి జిల్లాలో విశిష్ట స్థానం ఉంది. ఎందరో ఉద్ధండులను కమలాపు రం శాసనసభ స్థానానికి ఎంపిక చేసిన ఓట ర్లు మొట్టమొదటి విజయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీకి అందించారు. 1951లో ఏర్పాటైన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగా యి. ఇందులో రెడ్డి కులానికి చెందిన వా రు 14 సార్లు గెలవగా, ఒకే ఒక్క సారి రెడ్డియే తర అభ్యర్థి గెలవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గా రెడ్డి సామాజిక వర్గం పోటీలో ఉండగా సీపీఐ నుంచి రెడ్డియే తర అభ్యర్థి పోటీలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
‘బద్వేలు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం అంటూ 2021 జూలై10న ఉప ఎన్నికల్లో సీఎం జగన్ ప్రక టించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు రూ.500 కోట్ల అభి వృద్ధి. అయితే జరిగిన పనులు రూ.47 కోట్లు మాత్రమే. ప్రతిపక్ష నేత హోదాలో చాంతాడంత హామీలు ఇచ్చినా సీఎం అయ్యాక ఐదేళ్లు ఏం చేయలేకపోగా మళ్లీ వైసీపీనే గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తుండడం గమనార్హం.