Home » Andhra Pradesh » Kadapa
సీఎం సహాయ నిధి ద్వారా దగ్గుపాటి పురందేశ్వరి సహకారంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన చాపల ఈశ్వరమ్మకు రూ.60వేల చెక్కును అందజేశారు.
విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్రెడ్డి అన్నారు.
మండలంలోని మాధవరం-1 గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల స్థలం కబ్జా విషయమై హద్దుల ఏర్పాటుకు బుధవారం అధికారులు సర్వే నిర్వహించారు.
అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు.
రియల్ఎస్టేట్ రంగంతో పంట కాల్వల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ అధ్యక్షతన చిన్నర్సుపల్లె గ్రామం రైతు రవీంద్ర శ్రీరామ గ్రూప్కు 80 శాతం రాయితీతో క్రిసాన డ్రోన్లను అందించారు.
సైబర్ నేరాలపై ఎస్ ఐ రామకృష్ణ మంగళవారం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య ఒక్కటే మార్గమని ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు అన్నారు.
కడప సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ప్రొద్దుటూరు డివిజన్లోని అన్ని రైతు సేవాకేంద్రాలలో ఖరీఫ్ సీజన్కు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత పేర్కొన్నారు.