• Home » Andhra Pradesh » Kadapa

కడప

వాడీవేడిగా పుల్లంపేట మండల సర్వసభ్య సమావేశం

వాడీవేడిగా పుల్లంపేట మండల సర్వసభ్య సమావేశం

పుల్లంపేట మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందంటూ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్?

BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్?

YCP MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రెండు షాకులు తగిలాయి. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది.

డబుల్‌ రిజిష్టర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

డబుల్‌ రిజిష్టర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

కొత్తపల్లె పంచాయతీ మీనాపు రంలో చల్లా ఎల్లమ్మఅనే మహిళ తనకు సర్వేనెంబరు 271లో 3.60 ఎకరాల భూమి ఉంటే 270లో ఆ భూమి ఉన్నట్లు పెద్ద ఖాసీం సా హెబ్‌ అనే వ్యక్తికి జీపీ చేయించి మోసం చేసిన వారిపై చర్యలు తీసు కోవాలని కొత్తపల్లె సర్పంచ కొనిరె డ్డి శివచంద్రారెడ్డి ఆరోపించారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ ఎస్‌ హిమదేవి పేర్కొన్నారు.

జగన కల్లబొల్లి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరు

జగన కల్లబొల్లి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరు

ప్రెస్‌మీట్‌ పెట్టి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అవాక్కులు చవాక్కులు పేల్చుతున్న వైసీపీ నేత వైఎస్‌ జగనమోహనరెడ్డి మాటలను ప్రజలు నమ్మరని, 151 నుంచి 11 సీట్లకు పడేసినా అతనికి సిగ్గు లేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిది మేడా విజయశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలి : ముక్కా

ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలి : ముక్కా

ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి కార్యకర్తలను కోరారు.

ABN Special Story: అనగనగా ఒక ఊరు.. ప్రజలే లేరు..!

ABN Special Story: అనగనగా ఒక ఊరు.. ప్రజలే లేరు..!

అనగనగా ఒక ఊరు.. దాని పేరు బేల్దారివాండ్లపల్లె. పేరుకే పల్లె ఉంది.. ఆ పల్లెలో ఇళ్లు ఉన్నాయి... దేవాలయం ఉంది కానీ ప్రజలు మాత్రం లేరు. ఆ ఊరిలో సరైన వసతులు లేక.. వెళ్లేందుకు సరైన రహదారి లేక.. పాలకుల చిన్నచూపుతో మొదలైన వలసల పర్వంతో మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది.

గిరీ్‌షరెడ్డి దాతృత్వం అభినందనీయం

గిరీ్‌షరెడ్డి దాతృత్వం అభినందనీయం

తలమంచి చా రిటబుల్‌ ట్రస్టు ద్వారా సా మాజిక సేవా కార్యక్రమాలు, దాతృత్వాలు చేస్తున్న హైదరాబాదులో స్థిరపడిన పి.కొత్తపల్లె నివాసి తలమంచి గిరీ్‌షరెడ్డి దాతృ త్వం అభినందనీయమని పెనగలూరు ఎస్‌ఐ బి.రవిప్రకా్‌షరెడ్డి అన్నారు.

త్వరలో తాళ్లపాక నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు సర్వీసు

త్వరలో తాళ్లపాక నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు సర్వీసు

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్‌ బీసీ ఫ్రంట్‌ కన్వీనర్‌ కేఎంఎల్‌ నరసింహ తెలిపారు.

సుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం

సుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం

ప్రజలకు సుపరిపాలన అందించడ మే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి