Home » Andhra Pradesh » Kadapa
వినాయక చవితి వేడుకలు సందర్భంగా ఆదివా రం నాటికి ఐదు రోజుల పాటు పూజలందు కున్న గణనాథులు గంగ ఒడికి చేరుకున్నారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులు శనివారం గంగమ్మ ఒడి చేరారు.
గత వైసీపీ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్న.. ఆచరణ శూన్యమంటూ పలువురు పేర్కొం టున్నారు.
వినా యక చవితి వేడుకలకు కొలువుదీరి భక్తిశ్రద్ధల తో మూడు రోజులపాటు పూజలందుకున్న గణ నాథులు శుక్రవారం భక్తుల కేరింతల నడుమ గంగ ఒడి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్ హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు.
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్ శాఖలోని వారే అడ్డంగా బొక్కుతున్నారు.
ఉద్యోగాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు.
ఉద్యోగాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు.
చవి తి వేడుకల కోసం గణనాథులు మండపాలకు చేరుకోవడంతో బుధవారం ఉదయం నుంచి స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులతోపాటు నిర్వా హక కమిటీవారు ప్రత్యేక పూజలే చేశారు.
మన సం పాదనలో కనీసం ఒక శాతమై న సమాజసేవ కోసం ఖర్చుచేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణ రెడ్డి పే ర్కొన్నారు.