• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

 Jogi Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

Jogi Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

నెల్లూరు జిల్లా కోర్టు నుంచి తమను విజయవాడ కోర్టును మార్చాలంటూ జోగి రమేష్ బ్రదర్స్ పెట్టుకున్న పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు మరికాసేపట్లో విచారించనుంది.

Rammohan Naidu: రామ్మోహన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని, సీఎం

Rammohan Naidu: రామ్మోహన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని, సీఎం

కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

Chandrababu Naidu: విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తా: సీఎం వార్నింగ్

Chandrababu Naidu: విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తా: సీఎం వార్నింగ్

జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu Naidu: కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు సీరియస్..

CM Chandrababu Naidu: కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు సీరియస్..

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడం పట్ల మండిపడ్డారు.

CM Chandrababu: ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు

చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. అప్పట్లో వైఎస్ వివేక గుండె పోటుతో చనిపోయారని తనకు చీటి వచ్చిందన్నారు.

CM Chandrababu Naidu: కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు

CM Chandrababu Naidu: కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు

కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.

TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు పంపినట్లు సమాచారం.

B C Janardhan Reddy: వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం

B C Janardhan Reddy: వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం

పీపీపీ విధానంలో వైద్య కళాశాలు నిర్మించడం వల్ల కలిగే ఫలితాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సోదాహరణగా వివరించారు.

Anagani Satyaprasad: పీపీపీ విధానంపై వైసీపీది అసత్య ప్రచారం..మంత్రి అనగాని ఫైర్

Anagani Satyaprasad: పీపీపీ విధానంపై వైసీపీది అసత్య ప్రచారం..మంత్రి అనగాని ఫైర్

తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

AP High Court:  టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి