TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:26 PM
రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు పంపినట్లు సమాచారం.
అమరావతి, డిసెంబర్ 16: తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధ్యక్షులను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు ఒక ప్రచారం జరుగుతుంది.
టీడీపీ జిల్లా అధ్యక్షులు జాబితా..
తిరుపతి జిల్లా: పనబాక లక్ష్మి
చిత్తూరు జిల్లా: షణ్ముగం
అన్నమయ్య జిల్లా: సుగవాసి ప్రసాద్
ప్రకాశం జిల్లా: ఉగ్ర నరసింహారెడ్డి
అనంతపురం జిల్లా: కాలవ శ్రీనివాసులు
శ్రీసత్యసాయి జిల్లా: ఎంఎస్ రాజు
నంద్యాల జిల్లా: ధర్మవరపు సుబ్బారెడ్డి
విజయనగరం జిల్లా: కిమిడి నాగార్జున
ఏలూరు జిల్లా: బడేటి చంటి
కాకినాడ జిల్లా: జోత్యుల నవీన్
బాపట్ల జిల్లా: సలగల రాజశేఖర్
పల్నాడు జిల్లా: కొమ్మాలపాటి శ్రీధర్
గుంటూరు జిల్లా: పిల్లి మాణిక్యాలరావు
ఎన్టీఆర్ జిల్లా: గద్దె అనురాధ
కృష్ణా జిల్లా: వీరంకి గురుమూర్తి
పశ్చిమ గోదావరి జిల్లా: రామరాజు
తూర్పుగోదావరి జిల్లా: వెంకటరమణచౌదరి
కోనసీమ జిల్లా: గుత్తుల సాయి
విశాఖ జిల్లా: చోడే పట్టాభిరామ్
అనకాపల్లి జిల్లా: బత్తుల తాతబ్బాయ్
కర్నూలు జిల్లా: వహీద్
నెల్లూరు జిల్లా: బీదా రవిచంద్ర
కడప జిల్లా: భూపేశ్ రెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
బత్తల శ్రీనివాసులరెడ్డి అరెస్ట్.. నేతలపై అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు: డీఎస్పీ వార్నింగ్
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News