• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

Pawan Kalyan: గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. త్వరలోనే ఆ పదవులు భర్తీ..

Pawan Kalyan: గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. త్వరలోనే ఆ పదవులు భర్తీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

 YSRCP: వైసీపీలో మరో సంక్షోభం.. వరుస రాజీనామాల కలకలం

YSRCP: వైసీపీలో మరో సంక్షోభం.. వరుస రాజీనామాల కలకలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.

Violent Attack on TDP Workers: జగన్ జన్మదినం వేళ.. వైసీపీ కార్యకర్తల వికృత చేష్టలు

Violent Attack on TDP Workers: జగన్ జన్మదినం వేళ.. వైసీపీ కార్యకర్తల వికృత చేష్టలు

టీడీపీ కేడర్‌పై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Narayana: అశోక్ గజపతిరాజు ఆ విషయంలో ఆదర్శంగా నిలిచారు.. నారాయణ ప్రశంసలు

Narayana: అశోక్ గజపతిరాజు ఆ విషయంలో ఆదర్శంగా నిలిచారు.. నారాయణ ప్రశంసలు

గోవా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుకు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అభినందనలు తెలిపారు. అశోక గజపతిరాజు రాజకీయాల్లో ఉంటూ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోకపోగా, తనకున్న సొంత ఆస్తి నుంచి రూ.1000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారని ప్రశంసించారు.

TDP Lok Sabha Presidents: జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదల చేసిన టీడీపీ

TDP Lok Sabha Presidents: జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదల చేసిన టీడీపీ

25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆదివారం పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను విడుదల చేసింది.

Minister Nara Lokesh: టీడీపీ, అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేయాలి: మంత్రి లోకేశ్..

Minister Nara Lokesh: టీడీపీ, అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేయాలి: మంత్రి లోకేశ్..

నియోజకవర్గాల్లో జరిగే గ్రీవెన్సు్ల్లో సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయో తెలుసుకోవాలని టీడీపీ రీజినల్ కోఆర్డినేటర్లను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. కోఆర్డినేటర్లు దీనికి సంబంధించిన నివేదికలు తయారు చేయాలని హుకుం జారీ చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ అనుబంధ సంఘాల బలోపేతానికి కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు.

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు రైల్వే డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెనాలిలో వందే భారత్ రైళ్లు ఆపాలన్న కోరిక సాకారం..

Nara Lokesh: ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

Nara Lokesh: ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

‘అమరజీవి జలధార’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేశారని వ్యాఖ్యానించారు.

Vijayasai Reddy: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vijayasai Reddy: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులు నరమేధాన్ని ఖండించని వారు అసలు భారతీయులేనా అని ప్రశ్నించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి