Home » Andhra Pradesh » Guntur
అమరావతి: రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ...
రాజధాని అంటే నాలుగు బిల్డింగులని ఈ మూర్ఖులు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అవైతే ఎప్పుడో కట్టేశానని.. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టానని గుర్తుచేశారు. కానీ వాటితో రాజధాని కాదన్నారు. ‘రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం. గర్వంగా చెప్పుకొనే ప్రజల ఆస్తి.
‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో..
ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పాము తన గుడ్లను తానే మింగినట్లు...
అదేమైనా 50 వేలు మంది పట్టే ప్రాంగణమా అంటే కాదు, పట్టుమని ఐదు వేలు మంది ఉంటే కిక్కిరిసిపోయినట్లుగా కనిపించే ప్రాంగణమది....
గుంటూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది.
బాపట్ల జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు.
జగన్ సర్కారువన్నీ వక్ర మార్గాలు... వంకర వ్యూహాలే! ఎన్నికల వేళ అవి మరింత ముమ్మరంగా తెరపైకి వస్తున్నాయి. తన అనుకూల అధికారుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ ప్రచారం చేసుకోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా... ‘కుల సమాచార సేకరణ, పునఃపరిశీలన’ పేరిట రెవెన్యూ సిబ్బందిని గ్రామ, వార్డు స్థాయుల్లో ఇంటింటికీ పంపేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది.
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. ఇక రాజకీయ పార్టీలు అయితే పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు నిర్వహించి, పంచాంగ శ్రవణం నిర్వహించడం ఓ అలవాటుగా వస్తోంది. కాని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగ శ్రవణం కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.