• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

గుడ్ న్యూస్.. నాలుగు యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

గుడ్ న్యూస్.. నాలుగు యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ మేరకు నాలుగు కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.

గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ.. ‘నారీ శక్తి’పై ప్రశంసలు

గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ.. ‘నారీ శక్తి’పై ప్రశంసలు

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా 41 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఢిల్లీ వచ్చారు.

మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ

మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు.

మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌‌తోపాటు సభ్యులను నియమించిన ప్రభుత్వం

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌‌తోపాటు సభ్యులను నియమించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నియమించింది.

గుంటూరులో అగ్ని ప్రమాదం.. డ్రైనేజీ పైపుల దగ్ధం

గుంటూరులో అగ్ని ప్రమాదం.. డ్రైనేజీ పైపుల దగ్ధం

గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు:  పవన్ కల్యాణ్

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశ ప్రగతి ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

 సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధితో పాటు ప్రజలకు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

మే 22న ప్రారంభం కానున్న SAEL.. ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు..

మే 22న ప్రారంభం కానున్న SAEL.. ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు..

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024' కింద తొలి భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అయ్యింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి