• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పనిచేయాలి.. కలెక్టర్లకు సీఎం సూచనలు

సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పనిచేయాలి.. కలెక్టర్లకు సీఎం సూచనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సచివాలయంలో జరిగింది. ఈ కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.

అధికారులు మీ తీరు మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు ఫైర్

అధికారులు మీ తీరు మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు ఫైర్

కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

ద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో జీవితకాల రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్, ఇంధన శాఖల మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వ్యాఖ్యానించారు. 6101 మెగావాట్లతో జీవితకాల రికార్డు స్థాయిలో ఏపీ జెన్కో ఉత్పత్తి సాధించిందని పేర్కొన్నారు.

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని పేర్కొన్నారు.

'వైజాగ్ 1' యాప్ వినూత్న రూపకల్పనపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు

'వైజాగ్ 1' యాప్ వినూత్న రూపకల్పనపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు

అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. పాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువయ్యే విధానాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళితే..

బుల్లెట్ వేగంతో నడుస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్: దేవినేని ఉమా

బుల్లెట్ వేగంతో నడుస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్: దేవినేని ఉమా

వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని అమరావతిలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఆ నినాదం వైసీపీ పేటెంట్ హక్కు అని స్పష్టం చేశారు.

వైసీపీ ఎంపీపై హైకోర్టు ఫైర్

వైసీపీ ఎంపీపై హైకోర్టు ఫైర్

రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ధర్మాసనం మండిపడింది.

రైతుల కష్టాలను రాజకీయం చేయకు జగన్: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుల కష్టాలను రాజకీయం చేయకు జగన్: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అగ్ని ప్రమాదం.. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరపాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి