Home » Andhra Pradesh » Guntur
పదో తరగతి పరీక్షలు ఈ రోజు అంటే.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన పరిధి దాటి పలు అంశాలు ప్రస్తావించిందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్గా ఉండబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్కు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రైతు రోశయ్య చేస్తున్న ప్రకృతి సాగును కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్ధాన్ని మళ్లీ ప్రెస్మీట్లో చెప్పారని.. అబ్బద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు.
ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని వారికి ఆయన సూచించారు.
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి ముందే రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో శుక్రవారం నాడు నగదు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.