• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

‘హోదా’ ఇచ్చేదాకా అసెంబ్లీకి రాను

‘హోదా’ ఇచ్చేదాకా అసెంబ్లీకి రాను

తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మళ్లీ చెప్పారు. అయితే సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సాక్ష్యాధారాలతో తాను ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెడతానన్నారు.

నేటి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రయ్‌.. రయ్‌

నేటి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రయ్‌.. రయ్‌

రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు.

పాడేరు డీఎస్పీపై నరసరావుపేటలో కేసు నమోదు

పాడేరు డీఎస్పీపై నరసరావుపేటలో కేసు నమోదు

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు పంచాయతీ పరిధిలోని ‘ఆదిత్య వెంగమాంబ వెంచర్‌’ స్ధల వివాదానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డితో సహా ఐదుగురిపై నరసరావుపేట రూరల్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

నేరం చేయాలంటే భయపడాలి!

నేరం చేయాలంటే భయపడాలి!

‘‘హద్దులు మీరే సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెక్‌ పెట్టాల్సింది మీరే. ఏపీలో ఎక్కడ చిన్న నేరం చేసినా సీసీ కెమెరాలు, డ్రోన్లకు దొరికి పోతామన్న భయం నేరస్థుల్లో కలగాలి. అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకం. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

నేరం చేయాలంటే భయపడాలి!

నేరం చేయాలంటే భయపడాలి!

‘‘హద్దులు మీరే సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెక్‌ పెట్టాల్సింది మీరే. ఏపీలో ఎక్కడ చిన్న నేరం చేసినా సీసీ కెమెరాలు, డ్రోన్లకు దొరికి పోతామన్న భయం నేరస్థుల్లో కలగాలి. అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకం. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

ఆద్యంతం అక్రమాలే.. జగన్‌ జమానా ‘గ్రూప్‌-1’పై సిట్‌ నివేదిక

ఆద్యంతం అక్రమాలే.. జగన్‌ జమానా ‘గ్రూప్‌-1’పై సిట్‌ నివేదిక

గ్రూప్‌-1 పరీక్షలు రాయాలంటే.. అర్హత డిగ్రీ ఉండాలి. కానీ మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఎవరితో చేయించారో తెలుసా..? టెన్త్‌, ఇంటర్‌ చదివిన వారితో, సెక్యూరిటీ గార్డులు, గృహిణులతో కానిచ్చేశారు.

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తాం: సీఎం చంద్రబాబు

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తాం: సీఎం చంద్రబాబు

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు ప్రాధాన్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది.

నటి కాదంబరీ  జెత్వానీ కేసులో కీలక పరిణామం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి