• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..

కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాకం బయటపడింది. కస్టమర్లకు నిల్వ ఉంచిన మాంసాన్ని వడ్డిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని

వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు..

 కాకినాడ జిల్లా  బాణసంచా పేలుళ్ల ఘటన.. పూర్తి నివేదిక ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. పూర్తి నివేదిక ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన..  కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై పీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు..

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం..

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 18 మంది మృతి

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 18 మంది మృతి

కాకినాడలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు.

కల్తీ పాల ఘటన.. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరం

కల్తీ పాల ఘటన.. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరం

కల్తీ పాల ఘటనలో 15 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పులి సంచారం.. ఆవులపై దాడులు.. భయాందోళనలో ప్రజలు

పులి సంచారం.. ఆవులపై దాడులు.. భయాందోళనలో ప్రజలు

పోలవరం జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆవుపై పులి దాడి చేసి చంపేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి