పెద్దాపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కూతురికి పెళ్లి కుదరడంతో పనుల నిమిత్తం ఊరు వెళ్తే ఇంట్లోకి దొంగ చొరబడి నగదు, బం గారం దోచుకెళ్లాడు. ఈనెల 10న కాకినాడ జిల్లా పెద్దాపురం టెలికం కాలనీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరి రాజు విలేకర్లకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్నట్టు చెప్పా రు. వివరాల ప్రకారం.. పెద్దాపురం టెలికం కాలనీకి చెందిన పెంకే సింహాచలం ఆర్బీ
అన్నవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి అని అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం దేవస్థానంలో శ్రీ మద్భగవద్గీత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం
అన్నవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాస వ్రతాల సంఖ్య లెక్క తేలింది. గురువారంతో కార్తీకమాసం ముగియడంతో వివరాలను అధికారులు వెల్లడించారు. వ్రతాల ద్వారా రూ.8.40 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది వ్రతాల సంఖ్య తగ్గిన విషయం విధితమే. గతేడాది కార్తీకమాసంలో 1,45,732 వ్రతాలు జరగగా ఈఏడాది 11256 లోటుతో 1,34,476తో ముగిసింది. అన్న
అమలాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమ లాపురంలో ఇటీవల సంచలనం కలిగించిన బా లిక కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు అమలాపురం సీఐ పి.వీరబాబు వెల్లడించారు. డబ్బుల కోసమే బాలికను కిడ్నాప్ చేశాడని, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్ విధించారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు సీఐ వీరబాబు బుధవారం విలేకర్లకు వివరించారు.
చింతూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చింతూరు పోలీసులు బుధవారం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ర మేష్ కఽథనం మేరకు... ఒడి
అమలాపురం రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా ఇందుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం లంక రాణి ఆధ్వర్యంలో జరి
అన్నవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ఏటా కార్తీమాసంలో అధికసంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఆ సంఖ్య భారీగా తగ్గనుంది. తెలుగురాష్ట్రాల నుం చే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వి చ్చేసి కార్తీకమాసంలో
ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దళిత, బహుజన, గిరిజనులు ఐక్య పోరాటాలు సాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సీతంపేట గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ లు నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ పి తామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, గాం ధీ మహాత్ముడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు మావోయిస్టులు తప్పించుకున్నారని వివరించారు. వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు.