కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. మహిళా కానిస్టేబుల్ జయశాంతి దానిని క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
సంక్రాంతి పండుగ రోజుల్లో టికెట్ల ధరలు పెంచిన 78 ట్రావె ల్ బస్సులపై కేసులు నమోదుచేసి రూ. 7.80 లక్షల అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రజాసంతృప్తే సేవల్లో నాణ్యతకు గీటు రాయని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పేర్కొ న్నారు.
river cuttins
కోనసీమ జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సిట్టింగ్ ఎక్కడ బాగుం టుంది.. ఏదైనా దాబా కెళ్లిపోదాం.. ఎందుకంటే అక్కడ ముక్క ఉం టుంది.. చుక్కా ఉంటుంది.. అడిగిన వెంటనే ఇస్తారు.. ఆఖరున బిల్లు తీసుకుంటారు..
నలుగురు గుమిగూడితే మధ్యలో చుక్క.. ముక్క ఉండాల్సిందే.. మరి సంక్రాంతి అంటే స్నేహితులు.. బంధువులతో పల్లెలు పట్టణాలు కళకళలాడిపోతాయి.. మందు అలవాటు ఉంటే ఇక పండగే పండగ..
ప్రజా సమస్యల పరిష్కారం మన బాధ్యత అని, తప్పక పారదర్శకంగా పరిష్కారం చూపాలని రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్మీనా వివిధ విభాగాల అధికారులకు సూ చించారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య ల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవ ర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40గంటలపాటు మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న ట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సో మవారం జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ(ఎంసీపీ సీ) అధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
చింతూరు డివిజను కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అను మతి మంజూరు చేసింది. ఈ మేరకు రూ.33. 94 కోట్ల అంచనా వ్యయంతో చింతూరు సామా జిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తూ సోమ వారం ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ను ంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదే