• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

ఫిలిమ్ ట్యూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడామన్నారు.

ఆకారం.. ఆశ్చర్యం!

ఆకారం.. ఆశ్చర్యం!

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీగౌతమ మహర్షి అక్షయపాత్ర ప్రతినిధి స్థానిక మా ర్కెట్లో

సత్యదేవుడి సన్నిధిలో కోటి తులసిపత్రి పూజ

సత్యదేవుడి సన్నిధిలో కోటి తులసిపత్రి పూజ

అన్నవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కోటితులసిపత్రి పూజ శుక్రవారం ఘనంగా ప్రార ంభమైంది. ఉదయం 8గంటలకు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై స్వామి,అమ్మవార్లను మే ళతాలాల నడుమ వెండి సింహాసనంపై ఆశీ నులు గావించి ప్రధానార్చకు

గోదావరి పుష్కరాలకు సిద్ధం!

గోదావరి పుష్కరాలకు సిద్ధం!

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్ర జ్యోతి): 2027 జూన్‌ 26 నుంచి జులై 7వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు అందరూ సిద్ధం కా వాలి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో ఉన్నత స్థాయి మీటింగ్‌ జరిగింది. దానికి కొనసాగింపుగా సమీక్ష చేశాం. నియోజ కవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల

అటవీ శాఖ భారీ రెస్క్యూ.. ఆపరేషన్ టైగర్ విజయవంతం..

అటవీ శాఖ భారీ రెస్క్యూ.. ఆపరేషన్ టైగర్ విజయవంతం..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం పరిసర ప్రాంతాల్లో కొన్నిరోజులుగా పులి సంచారం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పులిని బంధించేందుకు అటవీ అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

పెద్దపులి గాండ్రింపులు.. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు..

పెద్దపులి గాండ్రింపులు.. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు..

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి పెద్దపుల్లి దూరినట్లు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

రాజమండ్రిలో పులి కదలికలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. పులి లైవ్ లొకేషన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని అధికారి తెలిపారు.

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..

వణుకు పుట్టిస్తున్న పెద్ద పులి.. రాజమండ్రి సమీపంలో..

వణుకు పుట్టిస్తున్న పెద్ద పులి.. రాజమండ్రి సమీపంలో..

రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ అక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

దొడ్డి దారిలో దొరల్లా...

దొడ్డి దారిలో దొరల్లా...

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని కసరత్తులు చేస్తున్నా కొందరు దొడ్డి దారిన తరలిస్తున్నారు. నిఘా కళ్లు కప్పి, రూట్‌ మార్చి సరిహ ద్దులు దాటిస్తున్నారు. వారిలో కొందరు స్మగ్లర్లు తెలంగాణ పోలీసుల చేతికి చిక్కుతున్నారు పొరు గు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక్క భద్రాచలంలోనే గడచిన ఏడాదిలో అక్కడి పోలీసులు రూ. 30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అఽధికారిక గణాంకాలే ఇందు కు నిదర్శనం. పట్టుబడిన



తాజా వార్తలు

మరిన్ని చదవండి