• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్

కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్

కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలేశ్వరంలో గేదె, దూడలపై పెద్దపులి దాడి చేసింది.

ఎగ్‌మతులేక!

ఎగ్‌మతులేక!

అనపర్తి/మండపేట/కాకినాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : కోడిగుడ్డు ధర పడిపోయింది. ఇజ్రాయెల్‌ (పశ్చిమాసియా), ఇరాన్‌ - అమెరికా యుద్ధం దెబ్బకు గుడ్డు ఎగుమతులకు బ్రేక్‌ పడింది.ఈ క్రమంలో గుడ్ల నిల్వలు పెరిగి రేటు సగానికి తగ్గింది. నిన్న మెన్నటి వరకు రికార్డు సృష్టించిన గుడ్డు ధర నేడు రైతు కళ్లల్లో కన్నీ

ఎడ్యుకేషన్‌ ఫ్రీ

ఎడ్యుకేషన్‌ ఫ్రీ

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది.విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్‌ 12(1) సీ ప్రకారం పేద వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలి.ఈ మేర కు అర్హుల నుంచి మంగళవారం వరకూ దరఖాస్తులు స్వీకరించి లాటరీ తీస్తారు.

మహిళా సంక్షేమంలో జిల్లా ప్రగతి పథం

మహిళా సంక్షేమంలో జిల్లా ప్రగతి పథం

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమంలో కాకినాడ జిల్లా ప్రగతి పథంలో ఉందనీ, ఈఏడాది స్వయం సహాయక సంఘాలకు రూ.1460 కోట్లు రు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా రాజమండ్రిలో శనివారం విసృత్తంగా పర్యటించారు. ఈపర్యటనలో కిషోర్ మాక్వానా.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వేట్లపాలెం పేలుడు ఘటనలో 26కి చేరిన మృతులు

వేట్లపాలెం పేలుడు ఘటనలో 26కి చేరిన మృతులు

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది.

వేట్లపాలెంలో బాణసంచా పేలుడుపై విచారణ కమిటీ ఏర్పాటు

వేట్లపాలెంలో బాణసంచా పేలుడుపై విచారణ కమిటీ ఏర్పాటు

వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ షాపులు, తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నడుస్తున్న షాపులను డీఎస్పీ ప్రసాద్ సీజ్ చేశారు.

భార్యను అతికిరాతంగా చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..

భార్యను అతికిరాతంగా చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..

భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేసిన ఘటన బొబ్బిల్లంక గ్రామంలో చోటుచేసుకుంది. అడ్డొచ్చిన అత్తను కూడా కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి