• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

నిరసన గళం!

నిరసన గళం!

కేంద్ర ప్రభుత్వం 216-ఇ జాతీయ రహదారి కొత్తగా ఏర్పాటుచేస్తూ ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు, రైతులు ఆందోళనబాట పట్టారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్‌ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు.

పుష్కర పనులు ఆరంభించండి

పుష్కర పనులు ఆరంభించండి

పుష్కరాల పనులు వెంటనే ఆరంభిం చడంతో పాటు వేగంగా పూర్తి చేయాలని విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ (డీఆ ర్‌ఎం) మోహిత్‌ సోనాకియా ఆదేశించారు.

గ్రామాలను పరిశీలించండి

గ్రామాలను పరిశీలించండి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, రౌడీ షీటర్ల కదలికలు అసాంఘిక వ్యక్తుల కార్య కలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆదేశించారు.

నాటి కలెక్టర్‌ ఆదేశించినా..పాటించరు!

నాటి కలెక్టర్‌ ఆదేశించినా..పాటించరు!

కలెక్టరేట్‌కు కూతవేటు దూరం.. అయినా నాటి కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు అమ లు కావడంలేదు.

పెట్టుబడుల..దా..ఊస్‌!

పెట్టుబడుల..దా..ఊస్‌!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పారిశ్రామి కం గా, పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శర వేగంగా అడుగులు వేస్తోంది.

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

కాకినాడలోని పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా పడటంతో నీరంతా కలుషితంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..

గోదారి..మారుతుందోచ్‌!

గోదారి..మారుతుందోచ్‌!

గోదావరి ఏటిగట్లు పటిష్టం చేయడంతో పాటు బీటీ రోడ్లుగా నిర్మించనున్నారు.

తీసుకో‘మనీ’!

తీసుకో‘మనీ’!

ఉమ్మడి జిల్లాల్లో వివిధ బ్యాంకుల్లో జనం డబ్బు కోట్లలో మూలుగుతోంది. పదే ళ్లకుపైగా ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదు..ఇలా పేరుకుపోయిన డబ్బు రూ.224.68 కోట్లు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి